ఆంధ్రప్రదేశ్లో మరో కెమికల్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. నెల్లూరు జిల్లా వింజమూరు మండలం చంద్రపడియ గ్రామంలో ఉన్న వెంకట నారాయణ యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ కెమికల్ ఫ్యాక్టరీలో…
నేడు ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం. మన జీవితంలో ప్రకృతి ప్రాముఖ్యతను, దాన్ని ఎందుకు పరిరక్షించాలో గుర్తుచేసే మరో ముఖ్యమైన రోజు నేడు. ప్రకృతి పరిరక్షణ గురించి…
తెలంగాణలో గ్రీన్ ఇండియా చాలెంజ్ ఉద్యమంలా కొనసాగుతుంది. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు ఈ చాలెంజ్ను స్వీకరించి.. పర్యావరణ పరిరక్షణ కోసం తమ వంతుగా మొక్కలు నాటుతున్న సంగతి…
నల్లగొండ జిల్లాలోని నిడమనూరు మండలం గుంటిపల్లి గ్రామంలో జిల్లా పరిషత్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా హరితవనం ఏర్పాటు చేస్తున్నారు. ఈ హరితవనంలో విస్తృతంగా మొక్కలు నాటాలని జెడ్పీ చైర్మన్…
హర్యానా నుంచి వస్తున్న పారిశ్రామిక వ్యర్థాలతో కూడిన కలుషిత నీటితో దేశ రాజధానిలోని వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లు దెబ్బతింటున్నాయని ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేందర్ జైన్…
ప్రతి ఒక్కరు మొక్కలు నాటి సంరక్షించాలని అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ఆరో విడుత హరితహారంలో భాగంగా.. జిల్లాలోని సారంగాపూర్ మండలం…
బాలానగర్లో అగ్ని ప్రమాదం సంభవించింది. ఐడీఏ గాంధీ పారిశ్రామిక వాడలోని ఓ ఫార్మా స్యూటికల్ పరిశ్రమలో రియక్టర్ పేలడంతో పెద్ద ఎత్తున మంటలు చేలరేగాయి. ఈ ఘటనలో…
రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమం ఉద్యమంలా కొనసాగుతుంది. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా జూబ్లీహిల్స్ కో ఆపరేటివ్ హౌజ్ బిల్డింగ్…
హైదరాబాద్లో కాలుష్య తీవ్రతను ప్రజలు సులభంగా తెలుసుకునేలా ప్రభుత్వం ‘టీఎస్ ఎయిర్’ యాప్ను అందుబాటులోకి తీసుకురానున్నది. త్వరలోనే ఈ యాప్ను కాలుష్య నియంత్రణ బోర్డు (పీసీబీ) ప్రారంభించనున్నది.…
నల్లగొండ జిల్లాలోని నాగార్జునసాగర్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు సందర్భంగా.. హాలియ మున్సిపాలిటీ కేంద్రంలో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో…









