విద్యార్థి సాత్విక్ మృతిపై శ్రీచైతన్య కాలేజీ వద్ద ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి దీక్ష

హైదరాబాద్ నార్సింగిలోని శ్రీచైతన్య కాలేజీలో ఇంటర్ విద్యార్థి సాత్విక్ ఆత్మహత్య ఘటనపై ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సీరియస్ అయ్యారు. సాత్విక్ ఆత్మహత్య పట్ల కాలేజీ యాజమాన్యంపై ఆగ్రహం…

Continue Reading →

“ఉమెన్స్ డే గ్రీన్ ఇండియా ఛాలెంజ్” పోస్టర్ ఆవిష్కరణ

పిల్లల్ని పెంచిన చేతులు మొక్కల్ని పెంచితే.. ప్రకృతి పరవశించిపోతుందన్నారు ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్. తమ పిల్లల్ని పెంచడంలో స్త్రీమూర్తులు చూపించే ప్రేమ, జాగ్రత్త అద్భుతమని.. అంతే…

Continue Reading →

లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ పంచాయతీ కార్యదర్శి

అవినీతి అధికారులపై ఏసీబీ అధికారుల దాడుల ( ACB Raids) పరంపర కొనసాగుతుంది. వారం వ్యవధిలో ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగులు ఏసీబీకి చిక్కారు. తాజాగా జనగామ జిల్లా…

Continue Reading →

యాదాద్రి థర్మల్‌ పవర్‌ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులివ్వాలి

నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెంలో నిర్మిస్తున్న యాదాద్రి థర్మల్‌ పవర్‌ విద్యుత్‌ ప్రాజెక్టుకు తక్షణమే పర్యావరణ అనుమతులు ఇవ్వాలని బీఆర్‌ఎస్‌ లోక్‌సభపక్ష నేత నామ నాగేశ్వర్‌రావు…

Continue Reading →

జీడిమెట్లలోని అరోరా ఫార్మాస్యూటికల్స్‌లో ఘోరం.. ఇద్దరు యువకుల మృతి

రంగారెడ్డి జిల్లా కుత్బుల్లాపూర్ జీడిమెట్లలోని ఆరోరా ఫార్మాసూటికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. కెమికల్ ల్యాబ్ లో రియాక్టర్ పేలడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ…

Continue Reading →

అటవీ శాఖలో వసూళ్ల పర్వం

బొగ్గు బట్టీల పర్మిట్ల పేరిట దందా వ్యాపారుల నుంచి లక్షల్లో ముడుపులు అక్రమంగా కలప తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్న అధికారులు ఓ ఉన్నతాధికారిపై పెద్దఎత్తున ఆరోపణలు నార్కట్‌పల్లిలో…

Continue Reading →

నా జీవితంలో పెట్లబుర్జు హాస్పిటల్‌కు ప్రత్యేక స్థానం : ఎంపీ సంతోష్ కుమార్

తన జీవితంలో పెట్లబుర్జు హాస్పిటల్‌కు ప్రత్యేక స్థానం ఉందని ఎంపీ సంతోష్‌కుమార్‌ అన్నారు. తాను పుట్టిన పెట్లబుర్జు దవాఖాన అభివృద్ధికి గతంలో ఎంపీ ల్యాడ్స్‌ నిధుల నుంచి…

Continue Reading →

లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ కీసర ట్రాన్స్‌కో ఏఈ అనిల్‌

మరో ఉద్యోగి అవినీతికి పాల్పడుతూ ఏసీబీ అధికారులకు(ACB Raids) రెడ్‌ హ్యండెడ్‌గా చిక్కాడు. మేడ్చల్‌ జిల్లా కీసరకు చెందిన ట్రాన్స్‌కో ఏఈ (Transco AE) అనిల్‌ మంగళవారం…

Continue Reading →

ఉమ్మడి నల్లగొండ జిల్లాపై ఫార్మా పడగ

కొవిడ్‌ సమయంలో అనుమతి పొందిన 20 కంపెనీలు చౌకగా భూములు, నిబంధనలు సరళించడమే కారణం మునుగోడు నియోజకవర్గంలో మొదలైన ప్రజాందోళనలు చౌకగా భూములు, సరళతరంగా నిబంధనలు ఇంకేముంది…

Continue Reading →

జాతీయ మహిళా కమిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సభ్యురాలిగా బీజేపీ నేత, సినీ నటి ఖుష్బూ సుందర్

జాతీయ మహిళ కమిషన్ మెంబర్​గా బీజేపీ నేత, సినీ నటి ఖుష్బూ సుందర్ నామినేట్ అయ్యారు. నియామ కానికి సంబంధించిన నోటిఫికేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఆమె సోషల్ మీడియాలో సోమవారం…

Continue Reading →