ఖమ్మం పట్టణంలో మొక్కలు నాటిన మంత్రి అజయ్ కుమార్

పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు పాటు పడాలని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఆరో విడుత హరితహారం కార్యక్రమంలో భాగంగా ఖమ్మం పట్టణం…

Continue Reading →

మొక్క‌లు నాటిన‌ క‌రీంన‌గ‌ర్ సీపీ క‌మలాస‌న్ రెడ్డి

క‌రీంన‌గ‌ర్ పోలీస్ క‌మిష‌న‌ర్ వీబీ క‌మ‌లాస‌న్ రెడ్డి గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొని మొక్క‌లు నాటారు. సినీ న‌టుడు శివారెడ్డి విసిరిన గ్రీన్ ఛాలెంజ్‌ను సీపీ స్వీక‌రించి…

Continue Reading →

మ‌రో 3 కోట్ల మొక్క‌లు నాట‌డ‌మే ల‌క్ష్యం : వ‌న‌జీవి రామ‌య్య‌

ఇప్ప‌టికే కోటికి పైగా మొక్క‌ల‌ను నాటాను. భ‌విష్య‌త్‌లో సీడ్‌తో మ‌రో 3 కోట్ల మొక్క‌ల‌ను నాట‌డ‌మే ల‌క్ష్యంగా పెట్టుకున్నాన‌ని ప‌ద్మ‌శ్రీ అవార్డు గ్ర‌హీత వ‌న‌జీవి రామ‌య్య స్ప‌ష్టం…

Continue Reading →

గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్న‌ హాస్య న‌టుడు అలీ

టీఆర్ఎస్ నాయ‌కులు, రాజ్య‌స‌భ స‌భ్యులు జోగిన‌ప‌ల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మూడో విడ‌త కార్య‌క్ర‌మం మ‌హా ఉద్య‌మంలా కొనసాగుతోంది. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో…

Continue Reading →

అధికారులు ప్రజాప్రతినిధులతో కలిసి మొక్కలు నాటాలి : నల్లగొండ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్

నల్లగొండ జిలాల్లోని చింతపల్లి, కొండమల్లేపల్లి మండలాల్లో జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ పర్యటించారు. హరితహారంలో భాగంగా పలు చోట్ల మొక్కలు నాటారు. చింతపల్లిలో ఎవెన్యూ ప్లాంటేషన్…

Continue Reading →

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్క‌లు నాటిన యాంక‌ర్ ర‌వి

 గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా ప‌్ర‌ముఖ యాంక‌ర్ ర‌వి మొక్క‌లు నాటారు. దేత్త‌డి హారిక‌, ఆర్టిస్ట్ శ్యామ‌ల విసిరిన గ్రీన్ ఛాలెంజ్‌ను స్వీక‌రించిన ర‌వి నాన‌క్‌రాంగూడ‌లోని రామానాయుడు…

Continue Reading →

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన మూవీ డైరెక్టర్ దేవా కట్టా

ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఎంతో సంతోషంగా ఉందని మూవీ డైరెక్టర్ దేవా కట్టా అన్నారు. ఇలాంటి మంచి కార్యక్రమం ఒక్కడితో మొదలై…

Continue Reading →

‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ ను స్వీకరించిన శ్రీను వైట్ల

రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్  ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రకృతి ప్రేమికులను కదిలస్తుంది. ఒక్కొక్కరుగా మొక్కలు నాటుతూ తమ సన్నిహితులను నామినేట్ చేస్తున్నారు. మరీ…

Continue Reading →

అటవీశాఖ అధికారులకు సీఎం జగన్‌ అభినందనలు

ప్రపంచ పులుల దినోత్సవాన్ని పురస్కరించుకుని అటవీ శాఖ రూపొందించిన పోస్టర్లు, బ్రోచర్‌ను ముఖ్యమంత్రి వైస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం తన క్యాంపు కార్యాలయంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా…

Continue Reading →

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన నేషనల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ సిక్కీ రెడ్డి

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ఇండియన్ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపిచంద్ ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి ఈరోజు నేషనల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ సిక్కీ రెడ్డి…

Continue Reading →