రాష్ట్ర ప్రభుత్వం చేతికి మెట్రో రైలు

హైదరాబాద్ లో మెట్రో రైలు సేవలను విస్తరించేందుకు.. ఇప్పుడున్న మొదటి దశ మెట్రోను స్వాధీనం చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్…

Continue Reading →

రూ 525.36 కోట్లతో మున్నేరుకు రిటైనింగ్ నిర్మాణం

ఖమ్మం నగర ప్రజల వరద ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారంకై రూ 525.36 కోట్ల వ్యయంతో మున్నేరుకి రిటైనింగ్ వాల్ నిర్మాణాన్ని ప్రజా ప్రభుత్వం చేపట్టింది. తెలంగాణలో…

Continue Reading →

‘గ్లోబల్ హెల్త్ కేర్ హబ్’గా హైదరాబాద్: మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు

హైదరాబాద్‌ను ‘గ్లోబల్ హెల్త్ కేర్ హబ్’గా తీర్చిదిద్దాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. ఆరోగ్య సంరక్షణలో…

Continue Reading →

ఈనెల 26 న బతుకమ్మ కుంటలో బతుకమ్మ సంబురాలు

హైదరాబాద్ : ఈనెల 29 న సరూర్ నగర్ స్టేడియంలో నిర్వహించే భారీ బతుకమ్మ కార్యక్రమంతో పాటు, 26న రాష్ట్ర ముఖ్యమంత్రి పాల్గొనే బతుకమ్మ కుంటలో బతుకమ్మ…

Continue Reading →

ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు రూ.1618 కోట్లు చెల్లింపు

హైదరాబాద్ : ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా లబ్ధిదారులకు రూ. 1612.37 కోట్ల రూపాయలను విడుదల చేసినట్లు హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరక్టర్ శ్రీ వి.పి.గౌతం తెలిపారు.…

Continue Reading →

రాష్ట్రంలోకి 3,745 కోట్ల పెట్టుబడులు: డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క

రాష్ట్రంలో మరో మూడు భారీ కంపెనీలు రూ.3,745 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నాయని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. వీటి ద్వారా 1,518 మందికి ఉద్యోగ,…

Continue Reading →

మేడారం జాతరకు జాతీయ హోదా ఇవ్వాలి: సీఎం రేవంత్‌ రెడ్డి

మేడారం మహాజాతరను కేంద్ర ప్రభుత్వం జాతీయ పండుగగా గుర్తించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కోరారు. కుంభమేళాకు కేటాయిస్తున్నట్లుగానే రూ.వేల కోట్ల నిధులు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. మంగళవారం ములుగు…

Continue Reading →

తెలంగాణకు కృష్ణా జలాల్లో 70% వాటా కావాలి: మంత్రి కాప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి

హైదరాబాద్ : కృష్ణా జలాల విషయంలో తెలంగాణకు న్యాయమైన వాటా రావాలని కృష్ణా జలాల వివాదాల ట్రైబ్యునల్-II (KWDT-II) ముందు తెలంగాణ వాదనలు వినిపిస్తోందని, మొత్తం 1050…

Continue Reading →

డెక్కన్ సిమెంట్ పరిశ్రమలో ఉద్రిక్తత

సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలం భవానిపురంలోని డెక్కన్‌ సిమెంట్‌ పరిశ్రమ వద్ద సోమవారం కార్మికులు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. ఆందోళనను అడ్డుకునేందుకు యత్నించిన పోలీసులపై కార్మికులు…

Continue Reading →

ప్రభుత్వ ఆస్పత్రుల్లో పరిశుభ్రతకు పెద్దపీట: మంత్రి దామోదర్ రాజనర్సింహ

ప్రభుత్వ హాస్పిటళ్ల నిర్వాహణలో సానిటేషన్, సెక్యూరిటీ, పేషెంట్ కేర్ వర్కర్ల పాత్ర అత్యంత కీలకమైనదని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. ఈ మూడు వ్యవస్థలతో పాటు,…

Continue Reading →