తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025’కు తప్పకుండా హాజరవుతానని హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు హామీ ఇచ్చారు. ఈనెల…
హైదరాబాద్ భారత్ ఫ్యూచర్ సిటీలో ఈనెల 8,9 తేదీల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ 2047 గ్లోబల్ సమ్మిట్కు హాజరు కావాలని జార్ఖండ్ సీఎం…
ఆస్ట్రేలియాకు చెందిన డీకిన్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో రాష్ట్రంలో కృత్రిమ మేథకు సంబంధించిన సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ ను ఏర్పాటు చేయడానికి తెలంగాణా ప్రభుత్వం శుక్రవారం నాడు…
హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీలో (ఓయూ) చేపట్టనున్న అభివృద్ధి పనుల్లో విద్యార్థులు, బోధన సిబ్బంది అభిప్రాయాలకు ప్రాధాన్యం ఇవ్వాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి సూచించారు. ఓయూ అభివృద్ధి పనులపై…
ఉస్మానియా యూనివర్సిటీ అభివృద్ధి పనులపై జూబ్లీ హిల్స్ నివాసం లో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష. హాజరైన ప్రభుత్వ సలహాదారు కే కేశవరావు,సిఎంఓ ప్రత్యేక కార్యదర్శి అజిత్…
హైదరాబాద్ : హిల్ట్ పాలసీపై బి.ఆర్. ఎస్ విమర్శలను మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తిప్పికొట్టారు. శుక్రవారం సచివాలయంలో జరిగిన పాత్రికేయుల సమావేశంలో హిల్ట్ పాలసీపై బిఆర్ఎస్…
ప్రభుత్వ భూములను అప్పనంగా ప్రైవేట్ వ్యక్తులను అంటగట్టి.. రూ.వేల కోట్లను దండుకునేందుకే కాంగ్రెస్ తీసుకొచ్చిన హిల్ట్ పాలసీని నిరసిస్తూ బీఆర్ఎస్ నిజనిర్ధారణ బృందం కదం తొక్కింది. పారిశ్రామికవాడల్లో…
అవినీతి నిరోధకశాఖ వలకు రూ.100 కోట్లు కూడబెట్టిన అవినీతి అధికారి తిమింగలం చిక్కింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్నాటకలో భారీగా అక్రమాస్తులు కూడబెట్టిన అధికారి గుట్టును ఏసీబీ రట్టు…
హైదరాబాద్: ఎల్బీనగర్ మన్సురాబాద్ సమీపంలోని శివగంగా కాలనీలో ప్రేమ్ చంద్ అనే ఒక బాలుడిపై కుక్కల కరిచిన ఘటనపై ఎస్సీ ఎస్టీ దివ్యంగుల సంక్షేమ శాఖ మంత్రి…









