డిప్యూటీ సీఎంఓ డాక్టర్ పద్మజ భూపాలపల్లి విసిరిన గ్రీన్ ఛాలెంజ్ స్వీకరించి ఈరోజు మంత శ్రీనివాస్ ప్రధాన ఉన్నత వైద్య అధికారి కొత్తగూడెం ప్రధాన వైద్య కార్యాలయంలో…
ఈ నెల 17న ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ప్రతి ఒక్కరూ కనీసం ఒక్కో మొక్క నాటుదాం అని టీఆర్ఎస్ పార్టీ నాయకులకు, సభ్యులకు ఆ…
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ఈరోజు సూరారం లోని టెక్ మహేంద్ర క్యాంపస్ లో మొక్కలు నాటిన…
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా నేడు సూరారం లోని టెక్ మహీంద్రా కళాశాల ఆవరణంలో మొక్కలు నాటిన…
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా నేడు అమీర్ పేటలోని సారథి స్టూడియోలో మొక్కలు నాటిన సినిమా నటి…
రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ఇండియా చాలెంజ్ లో భాగంగా హిమాయత్ నగర్ లోని వసతిగృహ ప్రాంగణంలో మొక్కలు నాటిన గౌడ్ హాస్టల్ కార్యవర్గం,…
రాజ్యసభ సభ్యుడు జె.సంతోష్ కుమార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రీన్ చలేంజ్ ను స్వీకరించి మొక్కలు నాటిన సిటీ సీవీల్ కోర్టు న్యాయవాదులు. ఈ కార్యక్రమంలో సిటీ సీవీల్…
తుర్కపల్లి పారిశ్రామికవాడలో భారత్ బయోటెక్ కంపెనీలో భవన నిర్మాణ పనుల్లో భాగంగా రెండో అంతస్తుకు స్లాబ్ వేస్తుండగా ఒక్కసారిగా కుప్ప కూలి… 21 మంది కార్మికులకు తీవ్ర…
రాజ్యసభ సభ్యులు సంతోష్కుమార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ను ఆదిలాబాద్ డీఎఫ్వో డా.బి. ప్రభాకర్ స్వీకరించారు. జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న మావల అర్బన్ పార్క్లో…
ప్రముఖ బ్యాడ్మింటన్ ప్లేయర్ సాయి ప్రణీత్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో పాల్గొని మొక్కలు నాటారు. ఎంపీ జోగినపల్లి సంతోష్కుమార్ విసిరిన గ్రీన్ ఛాలెంజ్ను స్వీకరించిన సాయి ప్రణీత్…