పర్యావరణాన్ని నాశనం చేసినందుకు జరిమాన విధించిన నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌

కాలుష్య కుమ్మరింతలు.. ఉల్లంఘనులు సర్వసాధారణమైన అంశం. గుట్టు చప్పుడుకాకుండా.. కాలుష్యాన్ని వెదజల్లడం వారికి మాత్రమే తెలిసిన విద్య. ఇంతకాలంగా ఇష్టారాజ్యంగా వ్యవహరించిన పరిశ్రమలపై నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌…

Continue Reading →

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా హుజురాబాద్ లో మొక్కలు నాటిన ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా హుజురాబాద్ లో మొక్కలు నాటిన ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల…

Continue Reading →

సిపిటిసి ఆధ్వర్యంలో 12 వేల మొక్కల పెంపకం

సిటీ పోలీస్ శిక్షణ కేంద్రం (సిపిటిసి) లో మియావాకి పద్ధతిలో పెంచనున్న 12 వేల మొక్కల పెంపకం ప్రారంభం. ఈకార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా మంత్రి…

Continue Reading →

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ప్రభుత్వ విప్ రేగా కాంతారావు సతీమణి సుధారాణి మొక్కలు నాటారు

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పినపాక ఎమ్మెల్యే మరియు ప్రభుత్వ విప్ రేగా కాంతారావు సతీమణి సుధారాణి మొక్కలు…

Continue Reading →

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ తో ఎంపీ సంతోష్‌ కుమార్‌.. భావితరాలకు మార్గదర్శిగా నిలిచారు – ఎమ్మెల్యే డాక్టర్‌ సి. లక్ష్మారెడ్డి

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో బాగంగా జడ్చర్ల టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ సి. లక్ష్మారెడ్డి తన…

Continue Reading →

పిల్ల‌లు పుట్ట‌లేద‌ని చెట్ల‌ను పెంచుకుంది..ఆమె నాటిన మొక్క‌ల విలువ రూ. 1,75,00,000

ప్రకృతి మాతకు ఆమె చేసిన సేవకు గుర్తింపుగా ఆమెకు ఇప్పుడు ప‌ద్మశ్రీ పుర‌స్కారం లభించింది.!107 సంవ‌త్స‌రాల వ‌య‌సున్న #సాలుమ‌ర‌ద_తిమ్మ‌క్క‌.. మ‌న‌కెవ‌రికీ అంత‌గా తెలియ‌క‌పోయినా ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప‌ర్యావ‌ర‌ణ ప్రేమికుల‌కు…

Continue Reading →

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన మణికొండ మున్సిపల్ చైర్మన్ కస్తూరి నరేంద్ర, వైస్ ఛైర్మెన్ నరేంద్రరెడ్డి

గ్రీన్ చాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన మణికొండ మున్సిపల్ చైర్మన్ కస్తూరి నరేంద్ర ,వైస్ ఛైర్మెన్ నరేంద్రరెడ్డి,వల్లభనేని అనిల్ మరియు కొత్తగా గెలిచిన వార్డ్ మెంబెర్స్…

Continue Reading →

ప్రశ్నించే తత్వం రావాలి…?

పర్యావరణానికి హానికలిగిస్తున్న ఎలాంటి చర్యలపైన అయిన సరే ప్రశ్నించాలి… లేదంటే కేవలం పర్యావరణానికే ముప్పు కాదు… మానవ మనుగడకే ముప్పువటిల్లుతుంది… రాబోయే తరాలకు ఆక్సిజన్ కూడా కష్టమవుతుంది……

Continue Reading →

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో ఇంటర్నేషనల్ వైశ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో 400 మొక్కలు నాటడం జరిగింది.

ఇంటర్నేషనల్ వైశ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో లంగర్ హౌస్ లోని శిశు మందిరిలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం. ఈ కార్యక్రమంలో 400 చెట్లు నాటడం జరిగింది..ఈ కార్యక్రమంలో…

Continue Reading →

ఛాయా సోమేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన నల్గొండ మున్సిపల్ చైర్మన్

పానగల్ ఛాయా సోమేశ్వరాలయం గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించిన నల్గొండ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి స్థానిక కౌన్సిలర్ ఆలకుంట్ల రాజేశ్వరి మోహన్ బాబు . అనంతరం…

Continue Reading →