కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన బ్యారేజీలు, రిజర్వాయర్లు, పంపుహౌజులను సదవకాశంగా తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా పర్యాటక కేంద్రాలను అభివృద్ధి చేయాలి

రాష్ట్ర వ్యాప్తంగా పర్యాటకానికి అనువైన ప్రాంతాలను ఎంపిక చేసి, పర్యాటక కేంద్రాల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలిరాష్ట్ర పర్యాటకాభివృద్ధిపై ప్రగతి భవన్ లో జరిగిన సమీక్ష లో సిఎం…

Continue Reading →

పర్యావరణానికి నష్టం లేకుండా ప్రాజెక్టులకు అటవీ అనుమతులు: మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి

పర్యావరణం, వన్యప్రాణులకు, అడవులకు ఎలాంటి నష్టం కలగకుండా ప్రాజెక్టులు, ప్రజా అవసరాలైన అభివృద్ది పనులకు అటవీ అనుమతులు ఇస్తున్నామని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి…

Continue Reading →

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి

ఆంధ్రప్రదేశ్ లో కూడా విస్తృతంగా కొనసాగుతున్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్ రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా…

Continue Reading →

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన నల్లగొండ జిల్లా డిఎఫ్ఓ శాంతరాం

రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా ఈ రోజు నల్లగొండ జిల్లా డిఎఫ్ఓ శాంతరాం మూడు పనస మొక్కలను నాటి…

Continue Reading →

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా సింగరేణి ఏరియా ఆస్పత్రిలో మొక్కలు నాటిన డిప్యూటీ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఎస్.పద్మజ

సింగరేణిలో అద్భుతమైన రీతిలో కొనసాగుతున్న గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగంగా భూపాలపల్లి జిల్లా ఏరియా జనరల్ మేనేజర్ నిరిక్షన్ రాజ్ విసిరిన గ్రీన్ ఛాలెంజ్ లో…

Continue Reading →

మొక్కలు మానవాళికి జీవనాధారం – నగరి ఎమ్మెల్యే రోజా

మొక్కలు మానవాళికి జీవనాధారం, ప్రతీ ఇంటికి ఐదు మొక్కలు నాటుదాం.. రాష్ట్రాన్ని హరితాంధ్రప్రదేశ్ గా మార్చుదాం అని నగరి ఎమ్మెల్యే రోజా పిలుపునిచ్చారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్…

Continue Reading →

గ్రీన్ ఛాలెంజ్ లో పాల్గొన్న ప్రభుత్వ ఉపాధ్యాయులు

చెట్లు ఉంటే క్షేమం.. చెట్టులేకుంటే క్షామము. ఇంటింటా చెట్లు ఊరూరా వనం ! అంటూ ప్రభుత్వ ఉపాధ్యాయులు గ్రీన్ ఛాలెంజ్ లో పాల్గొన్నారు. రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి…

Continue Reading →

గ్రీన్ ఇండియా ఛాలెంజ్.. మొక్కలు నాటిన తెలంగాణ జాగృతి సభ్యులు శేఖర్

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విజయవంతంగా కొనసాగుతుంది. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో తెలంగాణ జాగృతి మాచారెడ్డి మండల అధ్యక్షుడు కామాటి…

Continue Reading →

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన హెట్రో డైరెక్టర్ కూర రత్నాకర్ రెడ్డి

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా కరీంనగర్ లోని తమ కార్యాలయంలో మొక్కలు నాటిన హెట్రో డైరెక్టర్ కూర…

Continue Reading →

మొక్కలు నాటి, భావితరాలకు నాణ్యమైన ఆక్సిజన్‌ అందిద్దాం – కామారెడ్డి ఎస్పీ ఎన్‌. శ్వేత

మొక్కలు నాటి, వాటిని సంరక్షిస్తేనే భావితరాలకు నాణ్యమైన ఆక్సిజన్‌ అందించగలమని కామారెడ్డి ఎస్పీ ఎన్‌. శ్వేత అన్నారు. గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌లో భాగంగా.. మంగళవారం సిద్దిపేట పోలీస్‌…

Continue Reading →