గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన ప్రముఖ డాన్స్ మాస్టర్ జాని

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ప్రముఖ యాంకర్ శ్రీముఖి ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించిన జానీ మాస్టర్…

Continue Reading →

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన సినిమా నటి, MLA రోజా

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ మరియు బిగ్ బాస్ షో ఫేమ్ భాను శ్రీ రెడ్డి ఇచ్చిన చాలెంజ్ ను స్వీకరించి గణతంత్ర దినోత్సవం సందర్భంగా…

Continue Reading →

గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా కిమ్స్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ పెరియాల రవీందర్ రావు మొక్కలు నాటడం జరిగింది.

ఈ రోజు కిమ్స్ కాలేజీ అఫ్ లా లో కిమ్స్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్! పెరియాల రవీందర్ రావు గారి పుట్టిన రోజు సందర్బంగా ఎంపీ సంతోష్…

Continue Reading →

గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా మణుగూరు మండలంలోని excellent స్కూల్లో విద్యార్థులు మొక్కలు నాటడం జరిగింది

71 వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారి మానసపుత్రిక హరితహారం లో భాగంగా రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి…

Continue Reading →

మా పాఠకులకు, శ్రేయోభిలాషులాకు, మిత్రులకు..Happy Republic Day – ఎడిటర్ – నిఘా నేత్రం న్యూస్, (వెబ్ సైట్స్)

Continue Reading →

గ్రీన్‌ ఛాలెంజ్‌ ద్వారా హరిత కట్టడాలు నిర్మిద్దాం: ట్రెడా ప్రెసిడెంట్‌ చలపతిరావు

గ్రీన్‌ ఛాలెంజ్‌ ద్వారా హరిత కట్టడాలు నిర్మిద్దామని ట్రెడా ప్రెసిడెంట్‌ చలపతిరావు అన్నారు. ఎంపీ జోగినపల్లి సంతోష్‌ కుమార్‌ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ను చలపతిరావు…

Continue Reading →

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ఈనెల 28న వైజాగ్ లో మొక్కలు నాటనున్న ఎంపీ విజయ్ సాయి రెడ్డి

తెలంగాణ ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ని స్వీకరించి ఈ నెల 28వ తేదీన వైజాగ్ లో మొక్కలు నాటుతానని…

Continue Reading →

మాగ్నిజెంట్ డిజిటల్ సొల్యూషన్స్ కంపెనీ ప్రారంభించి గ్రీన్ మొక్కలు నాటిన ఎంపీ సంతోష్ కుమార్

కంపని లాంచింగ్ లో భాగంగా గ్రీన్ ల్యాండ్స్ లో అఫీస్ ముందు ఉద్యోగులతో కలిసి గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమాన్ని తీసుకోని సంతోష్ కుమార్ చేతుల మీదిగా మొక్కను…

Continue Reading →

తెలంగాణ వ్యాప్తంగా 230 కోట్ల మొక్క‌లు నాటుతాం: మ‌ంత్రి కేటీఆర్‌

తెలంగాణ ప్ర‌భుత్వం హ‌రిత‌హారం ప‌థ‌కాన్ని విస్తృతంగా అమ‌లు చేస్తున్న‌ట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. రాష్ట్రాన్ని ప‌చ్చ‌ద‌నంగా మార్చేందుకు భారీ సంఖ్య‌లో మొక్క‌లు నాటుతున్న‌ట్లు మంత్రి తెలిపారు. తెలంగాణ…

Continue Reading →

గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ స్వీకరించిన మైనారిటీ కమిషన్‌ చైర్మన్‌

గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ స్వీకరించిన మైనారిటీ కమిషన్‌ చైర్మన్‌గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా మైనారిటీ కమిషన్‌ చైర్మన్‌ మహ్మద్‌ ఖమురుద్దీన్‌ ఖైరతాబాద్‌లోని తన ఆఫీస్‌ పరిసరాల్లో మూడు…

Continue Reading →