ఇలాంటి ఎన్ని తనిఖీలు జరిగిన లాభం లేదంటున్న పొల్యూషన్ బాధితులు సంగారెడ్డి పరిధిలో ఉన్న పరిశ్రమలపై అధికారుల చర్యలు తూ.. తూ.. మంత్రమే అంటున్న బాధితులు ఎన్ని…
జిన్నారం మండలం బొల్లారం పారిశ్రామిక వాడలోని శుక్రవారం మధ్యాహ్నం ప్రమాదం చోటుచేసుకుంది. దీనివల్ల ఎవరికీ ప్రాణ, ఆస్తి నష్టం కలుగలేదని పరిశ్రమవర్గాలు తెలిపాయి. పరిశ్రమలోని ఆరో బ్లాకులో…
సబ్సిడీ కోసం లంచం డిమాండ్ రూ.15 వేలు తీసుకుంటూ చిక్కిన ఆఫీసర్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ప్రగతి భవన్ లో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు.…
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ పార్టీ మేనిఫెస్టోను కాసేపటి క్రితం విడుదల చేశారు. ఆసరా పెన్షన్లు, రైతుబంధు డబ్బుల పెంపుతో పాటు మహిళల…
తెలంగాణలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈసీ ఆదేశాలకు అనుగుణంగా ఉత్తర్వులు జారీ అయ్యాయి. హైదరాబాద్ సీపీ మినహా…
మా సమస్య తీర్చండి.. మా ఓట్లు వేయించుకోండి.. పటాన్ చెరువు మండలం, లకుడారం గ్రామ ప్రజల బంపర్ ఆఫర్.. క్రషర్ తో కకావికలం అవుతున్న లకుడారం గ్రామ…
ముందు తరాల వారికి కాలుష్య రహిత సమాజాన్ని అందిద్దాం : పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ మెంబర్ సెక్రెటరీ కృష్ణ ఆదిత్య పర్యావరణ పరిరక్షణ మన అందరి బాధ్యత…
మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణాన్ని పరిరక్షిద్దాం.. మట్టి విగ్రహాల వినియోగంపై అవగాహన పెంపొందించేలా చర్యలు తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి సహకారంతో పర్యావరణ పరిరక్షణ సమితి…
కాలుష్య నియంత్ర మండలి ప్రధాన కార్యాలయంలో పర్యావరణ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో పోస్టర్ ను ఆవిష్కరించిన టిఎస్ పిసిబి మెంబర్ సెక్రెటరీ కృష్ణ ఆదిత్య IAS. యువత…
ఎనిమిది మంది కార్మికులకు తీవ్ర గాయాలు మంటలు ఆర్పిన అగ్నిమాపక సిబ్బంది. బాధితులంతా బిహార్ వాసులే కొందుర్గు దగ్గర స్కాన్ ఎనర్జీ (ఐరన్) పరిశ్రమలో మంగళవారం చోటు…









