ప్ర‌పంచ ప‌ర్యాట‌కుల‌ను ఆక‌ర్షించేలా టూరిజం అభివృద్ధి: ప‌ర్యాట‌క శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్

ప‌్ర‌పంచ ప‌ర్యాట‌కుల‌ను ఆక‌ర్షించేలా తెలంగాణ‌లో టూరిజంను అభివృద్ధి చేస్తామ‌ని రాష్ట్ర ప‌ర్యాట‌క శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్ప‌ష్టం చేశారు. శాస‌న‌స‌భ‌లో ప్ర‌శ్నోత్తరాల సంద‌ర్భంగా నర్సంపేట నియోజకవర్గం…

Continue Reading →

కాలుష్యాన్ని నియంత్రిస్తాం : ఎమ్మెల్యే వివేకానంద్‌

జీడిమెట్ల, దూలపల్లి పారిశ్రామికవాడల్లో కాలుష్యాన్ని నియంత్రించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే కేపీ వివేకానంద్‌ అన్నారు. దూలపల్లిలో రూ. 31 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన…

Continue Reading →

హరితహారం మొక్కల ధ్వంసం..వ్యక్తికి రూ.10 వేల జరిమానా

హరితహారంలో నాటిన మొక్కలను ధ్వంసం చేసిన వ్యక్తికి జరిమానా విధించిన ఘటన జిల్లాలోని రాయపర్తి మండలం గన్నారం గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామంలో డంపింగ్ యార్డ్ వద్ద…

Continue Reading →

అట‌వీ భూముల‌కు ధ‌ర‌ణి పోర్ట‌ల్‌లో ప్ర‌త్యేక కాల‌మ్ : సీఎం కేసీఆర్

కొత్త రెవెన్యూ చ‌ట్టంలో భాగంగా తీసుకువ‌చ్చిన ధ‌ర‌ణి పోర్ట‌ల్‌లో అట‌వీ భూముల‌కు ప్ర‌త్యేక కామ్ పెడుతున్నామ‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప్ర‌క‌టించారు. కొత్త రెవెన్యూ చ‌ట్టంపై శాస‌న‌స‌భ‌లో సీఎం…

Continue Reading →

పిల్లట్ ఫార్మా కంపెనీలో అగ్ని ప్రమాదం.. కార్మికుడు మృతి

సంగారెడ్డి జిల్లాలోని ఓ ఫార్మా కంపెనీలో జ‌రిగిన అగ్నిప్ర‌మాందంలో సీనియ‌ర్ ఆప‌రేట‌ర్ మృతిచెందాడు. పటాన్ చెరు మండలం పాశమైలారంలోని పిల్లట్ ఫార్మా కంపెనీలో గురువారం రాత్రి అగ్ని…

Continue Reading →

హైదరాబాద్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డా.. పొల్యూషన్ కరప్షన్ బోర్డా..

హైదరాబాద్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు సమాచార హక్కు చట్టం వర్తించదా.. లేదంటే పొల్యూషన్ చేస్తున్న పరిశ్రమల బాగోతం భయటపడతదని భయమా.. కార్పొరేట్ ఆస్పత్రుల కొమ్ముకాస్తున్న హైదరాబాద్ పిసిబి…

Continue Reading →

పాశమైలారం పిలెట్‌ ఫార్మా పరిశ్రమలో అగ్నిప్రమాదం

సంగారెడ్డి జిల్లాలోని పటాన్‌చెరు మండలం పాశమైలారం పారిశ్రామికవాడలో అగ్నిప్రమాదం సంభవించింది. పిలెట్‌ ఫార్మా పరిశ్రమలో షార్ట్‌సర్క్యూట్‌ కారణంగా అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి అస్వస్థతకు…

Continue Reading →

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించి మొక్కలు నాటిన యాంకర్ శిల్పా చక్రవర్తి

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా యాంకర్ చిత్రలేఖ ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి నేడు సోమాజిగూడలోని తన…

Continue Reading →

హరితహారం సామాజిక బాధ్యత : ఎంపీ సంతోష్‌కుమార్‌

హరితహారం కార్యక్రమాన్ని కూడా సామాజిక బాధ్యతగా పరిగణించి మొక్కలను విస్తృతంగా నాటి పెంచాల్సిన అవసరముందని ఎంపీ జోగినిపల్లి సంతోష్‌కుమార్‌ అన్నారు. శంషాబాద్‌    ఎయిర్‌పోర్టు పరిసరాల్లో సీఐఎస్‌ఎఫ్, జీఎంఆర్‌…

Continue Reading →

నవంబరు 9లోగా నివేదిక అందించాలి: ఎన్‌జీటీ

సత్తుపల్లి ఓపెన్‌కాస్ట్‌ మైనింగ్‌ సమస్యలపై ఎన్‌జీటీ స్పందన తెలంగాణలోని ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఓపెన్‌కాస్ట్‌ మైన్‌‌ కారణంగా ఉత్పన్నమయ్యే కాలుష్య పరిస్థితుల గురించి అధ్యయనం చేసేందుకు జాతీయ హరిత…

Continue Reading →