కాజిపల్లి అర్బన్ ఫారెస్ట్ పార్కును ద‌త్త‌త తీసుకున్న హీరో ప్ర‌భాస్

కాజిపల్లిలో అర్బన్ ఫారెస్ట్ పార్కుకు మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్‌రెడ్డి, ఎంపీ సంతోశ్‌కుమార్‌తో క‌లిసి హీరో ప్ర‌భాస్ సోమ‌వారం శంకుస్థాప‌న చేశారు. ఈ సంద‌ర్భంగా ఎంపీ సంతోశ్‌కుమార్ చొరవ‌తో పార్కును…

Continue Reading →

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించి మొక్కలు నాటిన కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు

రాజ్యసభ సభ్యుడు  జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కు అపూర్వ స్పందన లభిస్తున్నది. మొక్కలు నాటేందుకు పలువురు ప్రముఖులు ముందుకొస్తున్నారు. గ్రీన్ ఇండియా…

Continue Reading →

ఈ విజిటింగ్ కార్డు కింద‌ప‌డితే మొక్క‌లు మొలుస్తాయ‌ట‌!

ప్లాస్టిక్ వల్ల ప‌ర్యావ‌ర‌ణానికి ఎలాంటి హాని క‌లుగుతుందో ప్ర‌తిరోజూ ఎక్క‌డో చోట చ‌దువుతూనే ఉంటారు. అయినా ప్లాస్టిక్ వాడ‌కాన్ని మాత్రం మాన‌లేక‌పోతున్నారు. క‌నీసం ఎవ‌రైనా వ‌చ్చిన‌ప్ప‌డు ఇచ్చే…

Continue Reading →

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన కమెడియన్ సత్య రాజేష్

రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ పిలుపు మేరకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా కుమారుడు తో కలిసి మొక్కలు నాటిన కమెడియన్ సత్య రాజేష్…

Continue Reading →

ముగిసిన మాజీ రాష్ట్రపతి ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీ అంత్య‌క్రియ‌లు

ఢిల్లీలోని లోధి శ్మ‌శాన‌వాటిక‌లో మాజీ రాష్ట్రపతి ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీ అంత్య‌క్రియ‌లు ముగిశాయి. అశ్రున‌య‌నాల మ‌ధ్య దాదాకు క‌న్నీటి వీడ్కోలు ప‌లికారు. సైనిక లాంఛ‌నాల‌తో ప్ర‌ణ‌బ్ అంతిమ సంస్కారాల‌ను…

Continue Reading →

కార్తికేయ ఫార్మా పరిశ్రమలో రసాయనిక పదార్థాలు లీక్‌

 అర్ధరాత్రి ఫార్మా కంపెనీ వదిలిన విషవాయువుతో ఉక్కిరి బిక్కిరి అయినట్లు చిన్నశంకరంపేట మండలం మిర్జాపల్లి గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. బుధవారం రాత్రి చిన్నశంకరంపేట మండలం మిర్జాపల్లి…

Continue Reading →

ముగ్గురు అటవీ శాఖ అధికారుల సస్పెన్షన్..

టింబర్ డిపోలు, సామిల్లుల రెన్యువల్స్ సందర్భంగా కరీంనగర్ జిల్లాలో అవకతవకలకు పాల్పడిన ముగ్గురు అటవీ అధికారులను రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఈ మేరకు గురువారం అటవీ…

Continue Reading →

మత్సకారుల పాలిట శాపంగా.. వ్యర్థ జలాలు

సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం గడ్డ పోతారం బొంతపల్లి పారిశ్రామిక వాడ పరిధిలో రసాయన పరిశ్రమలు వదులుతున్న వ్యర్థ జలాలు మత్సకారుల పాలిట శాపంగా పరిణమించాయి. రెండు…

Continue Reading →

ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటుకు ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్రానికి దరఖాస్తు చేసే బాధ్యతను ఏపీఐఐసీకి అప్పగించింది. అదే…

Continue Reading →

కాలుష్య రహితంగా ఫార్మాసిటీ : మంత్రి కేటీఆర్‌ ఉన్నత స్థాయి సమీక్ష

అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో హైదరాబాద్‌ ఫార్మా సిటీ ఏర్పాటుకు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు. మంగళవారం…

Continue Reading →