ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న సువెన్ ఫార్మా కంపెనీ సువెన్ ఫార్మని సీజ్ చేయాలని సీపీఐ(ఎం.ఎల్) ప్రజాపంథా సూర్యాపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందు ధర్నా…
నర్సింగ్ భట్లలో 48 ఎకరాల భూమి లీజు.. 25 ఏళ్ల వరకూ అనుమతి… సాగు, తాగునీరు కలుషితం అవుతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్న సమీప గ్రామాల ప్రజలు…
దేశ రాజధాని ఢిల్లీలోని వసంత్ విహార్లో నూతనంగా నిర్మించిన బీఆర్ఎస్ భవన్ను ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం మధ్యాహ్నం ప్రారంభించారు. భవనం ప్రారంభోత్సవానికి ముందు…
నల్లగొండ జిల్లా నర్సింగ్ బట్ల, కూతురు గూడెం, నారాబోయిన గూడెం, గుడాపూర్ గ్రామాలకు సమీపంలోని శ్రీ గాయత్రీ మైనింగ్ కంపెనీ సుమారు 37 ఎకరాల వ్యవసాయ భూమిలో…
ప్రభుత్వ ఉద్యోగం అంటే చాలా మందికి ఓ చులకన భావన ఉంటుంది. మనం ఏం చేసిన అడిగే వారుండరులే అని కొందరు ఉద్యోగులు భావిస్తుంటారు. అలా కొందరు…
ఫిర్యాదు దారుడి సమక్షంలో సీజ్ చేసిన అధికారులు పొరాడి గెలిచిన స్థానిక గ్రామాల ప్రజలు వికారాబాద్ జిల్లా తాండూరు మండలం కరన్ కోట్ పంచాయతీ పరిధిలో ఇండస్…
కదిలొచ్చిన అధికారులు లకుడారం పెద్ద చెరువు కింద మైనింగ్ నిర్వహణపై విచారణ ఆదేశాలిచ్చిన సీఎస్ శాంతకుమారి అనుమతులు రద్దు చేసి చెరువు రక్షించాలని 48 రోజులుగా గ్రామస్తుల…
నేటిబూర్జువా సమాజం ఒక బానిసత్వపు ‘వృత్తి వ్యవస్థను’ సృష్టించింది. అదే ‘ఔట్ సోర్సింగ్ లేదా కాంట్రాక్టీకరణ’. నేడు అమలవుతున్న ఈ విధానం ద్వారా ఉపాధి పొందిన వారు…
సమాచార హక్కు చట్టం కమిషన్లో 7,923 కేసులు పెండింగులో ఉన్నాయని కమిషన్ తెలిపింది. కమిషన్లో ఇప్పటి వరకు విధులు నిర్వర్తించిన కమిషనర్ల జిల్లా పర్యటనలు, పెండింగు కేసుల…
ఎంతో మంది అటవీ శాఖ ఉద్యోగులు తమ ప్రాణాలు పణంగా పెట్టి అటవీ ప్రాంతాన్ని కంటికి రెప్పలా కాపాడుతుంటారు. విధి నిర్వహణలో వారు ఎన్నో దాడులను ఎదుర్కోవాల్సి…









