రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం ఉద్యమంలా కొనసాగుతోంది. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు, సినీ ప్రముఖులు, క్రీడాకారులు, మేధావులు…
కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ అధ్యక్షతన అటవీ, పర్యావరణ శాఖ రాష్ట్ర మంత్రుల సమావేశం ఇవాళ ఢిల్లీలో నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన…
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్గారు చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా హీరో నాగ శౌర్య ఇచ్చిన ఛాలెంజ్ను స్వీకరించి మొక్కలు నాటిన డైరెక్టర్ నందినీ…
నిఘానేత్రం న్యూస్ పాఠకులకు.. పర్యావరణ ప్రేమికులకు..అధికారులకు.. మా శ్రేయోభిలాషులకు.. మిత్రులకు .. 74వ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు పర్యావరణాన్ని కాపాడుకుందాం..భవిష్యత్ తరాలకు భరోసానిద్ధాం.. – ఎడిటర్, నిఘానేత్రం…
పుడమితల్లి పచ్చదనంతో పరిఢవిల్లాలనే సంకల్పంతో ఎంపీ సంతోష్కుమార్ ప్రారంభించిన గ్రీన్ఇండియా చాలెంజ్లో సినీ ప్రముఖులంతా భాగస్వాములవుతున్నారు. తాజాగా హీరో నవదీప్.. అలీ రాజా ఛాలెంజ్ని స్వీకరించి మొక్కలు…
రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్ నిర్వహిస్తున్న గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమం అపూర్వమైనదని నటి లోరా అమ్ము పేర్కొన్నారు. సినీనటి సునీత మనోహర్ ఇచ్చిన హరిత సవాల్ను స్వీకరించిన…
ఆన్లైన్ ద్వారా ఉచిత శిక్షణ మట్టి గణపతి కిట్ అందజేత విజేతలకు బహుమతులు సాక్షి మీడియా గ్రూప్, ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి సంయుక్త ఆధ్వర్యంలో అన్ని విద్యలకు…
దేశవ్యాప్తంగా గ్రీన్ఇండియా ఛాలెంజ్ సోషల్మీడియాలో దూసుకుపోతున్నది. ట్విట్టర్ ఇండియా ట్రెండ్లో 2వస్థానం ఆక్రమించి చరిత్ర సృష్టించింది. దేశంలోని ప్రముఖులు గ్రీన్ఇండియాఛాలెంజ్ను ట్విట్టర్ వేదిక లైక్లు చేస్తున్నారు. మంగళవారం ఒక్కరోజే 70వేల…
నేటి నుంచి మొదలు.. 18 నాటికి నివేదిక ప్రమాదాల నివారణకు ముందస్తు చర్యలు అధికారులకు మంత్రి కేటీఆర్ ఆదేశం తెలంగాణ రాష్ట్రంలోని పరిశ్రమల్లో పాటిస్తున్న భద్రతాప్రమాణాలపై ప్రభుత్వం…
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మండల పరిధిలోని ముచ్చర్ల కేంద్రంగా ఫార్మాసిటీ ఏర్పాటు చేస్తున్న విషయం విదితమే. కాగా భూసేకరణ కోసం రైతులను ఒప్పించి పనుల్లో వేగం…









