సూర్యాపేట జిల్లాలో హరితహారంలో భాగంగా నాటిన మొక్కలను నరికిన వ్యక్తికి పంచాయితీ అధికారులు జరిమానా విధించారు. సూర్యాపేట, ఖమ్మం రహదారి వెంట SRSP కాలువ పక్కనే దాదాపు…
రాష్ట్రంలో త్వరలో చేపట్టనున్న రెండవ విడత గొర్రెల పంపిణి కార్యక్రమాన్ని పకడ్బందీగా చేపట్టనున్నట్టు రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ పేర్కొన్నారు. బిఆర్ కెఆర్…
2 రోజులపాటు జర్నలిస్టులకు నైపుణ్య అభివృద్ధి కి శిక్షణ తరగతులు 42 కోట్ల నిధులతో పాత్రికేయుల సంక్షేమానికి ప్రెస్ అకాడమీ కృషి అర్హులైన జర్నలిస్టులకు ఇంటి స్థలాలు…
గ్రీన్ రిబ్బన్ ఛాంపియన్ గా ఎంపీ సంతోష్ కుమార్ కు గుర్తింపు పర్యావరణ రక్షణకు పాటుపడినందుకు అవార్డు అందించిన ప్రముఖ మీడియా సంస్థ నెట్ వర్క్ 18…
వాళ్లు చెప్పిందే ఫైనల్.. లేదంటే బెదిరింపులు న్యాయం చేయాలంటూ బాధితుల మొర అధికారుల చుట్టూ ప్రదక్షిణలు అయినా పట్టించుకోని అధికార యంత్రాంగం ఎలాంటి సమాచారం లేకుండానే ప్రజాభిప్రాయ…
తరచూ నగరంలో జరుగుతున్న అగ్ని ప్రమాదాలతో జీహెచ్ఎంసీ అధికారులు చర్యలకు ఉపక్రమించారు. అగ్నిమాపక నిబంధనలు పాటించని పలు ఆసుపత్రులు, మాల్స్ కు జీహెచ్ఎంసీ ఈవీడీఎం నోటీసులు అందించింది.…
ఒక వ్యక్తి ఇంట్లో ఎంత డబ్బు ఉండవచ్చు..? ఒకవేళ లెక్కకు మించి ఉంటే ఏంటి పరిస్థితి..? ఎక్కువగా ఉన్న డబ్బుకు లెక్కలు లేకపోతే…? ఇంట్లో ఎక్కువ డబ్బు…
హైదరాబాద్ నగరంలో మరో ఫ్లైఓవర్ అందుబాటులోకి వచ్చింది. మార్చి 25 శనివారం ఎల్బీనగర్ ఫ్లైఓవర్ ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. వనస్థలిపురం–దిల్సుఖ్ నగర్ మార్గంలో ఎల్బీ నగర్…
సంగారెడ్డి డీఈఓ కార్యాలయం, ఇళ్లలో ఏసీబీ సోదాలు నిర్వహిస్తున్నారు. మార్చి24న రూ.50 వేలు లంచం తీసుకుంటూ అడ్డంగా పట్టుబడ్డాడు డీఈఓ రాజేష్. శుక్రవారం 7గంటల పాటు సంగారెడ్డి…
పిసిబి అధికారుల జీతాలు పరిశ్రమలు చెల్లించే ఫీజుల రూపంలో వచ్చే ప్రభుత్వ ఆదాయంతో ఇవ్వటం లేదా..? అసలు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఉన్నది దేనికి..? దాని పని…









