గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించి మొక్కలు నాటిన ప్రమోద్ కుమార్, ప్రముఖ గుండె నిపుణులు, యశోద హాస్పిటల్

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ 3వ విడతలో భాగంగా బొంతు శ్రీదేవి విసిరిన గ్రీన్ ఛాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటిన…

Continue Reading →

తూర్పు గోదావరి జిల్లా పాశర్లపూడి లంకలో ఓఎన్‌జీసీ గ్యాస్‌ లీకేజీ కలకలం

ఆంధ్రప్రదేశ్‌లో గ్యాస్‌ లీకేజీల కలకలం కొనసాగుతూనే ఉంది. విశాఖలో జరిగిన విషవాయువు లీకేజీ ఘటనను మరువకముందే తూర్పు గోదావరి జిల్లాలో శుక్రవారం గ్యాస్‌ లీకేజీ ఘటన జరిగింది.…

Continue Reading →

కాలుష్య నివారణకు పీసీబీ ఆన్‌లైన్‌ మొబైల్‌ ల్యాబ్‌తో పరీక్షలు

నిబంధనలకు విరుద్ధంగా కొన్ని పరిశ్రమలు కాలుష్య జలాలను వెదజల్లుతున్నాయి. అక్రమంగా వ్యర్థ రసాయనాల డంపింగ్‌కు పాల్పడుతున్నాయి. ఫలితంగా ఘాటు వాసనలతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. దీనికి కారకులెవరో…

Continue Reading →

ప్రముఖ పర్యావరణవేత్త కుంచాల చిదంబరం మృతి

ప్రముఖ పర్యావరణవేత్త కుంచాల చిదంబరం(78) మృతిచెందారు. గురువారం మధ్యాహ్నం సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులోని ఆయన స్వగృహంలో గుండెపోటుతో కుప్పకూలిపోయారు. కుటుంబ సభ్యులు ఆయనను దవాఖానకు తరలించగా వైద్యులు…

Continue Reading →

టీయూలో ’’గ్రీన్ చాలెంజ్‘‘ స్వీకరించి మొక్క నాటిన ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్, ఆచార్య ఆర్. లింబాద్రి

టీయూ పచ్చని ప్రాంగణానికి చిరునామాగా మారాలి – ఆచార్య ఆర్. లింబాద్రి వెల్లడి ప్రతి ఒక్కరు మూడేసి మొక్కలు నాటాలి – రిజిస్ట్రార్ ఆచార్య నసీం గత…

Continue Reading →

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించి మొక్కలు నాటిన ప్లే బాయ్ సినిమా యూనిట్ సభ్యులు

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ప్లే బాయ్ సినిమా హీరో దినేష్ ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి…

Continue Reading →

శ్రీవారి హుండీ ఆదాయం రూ.71లక్షలు

తిరుమలలో శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తుల సందడి కొనసాగుతుంది. బుధవారం 10,109 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. 3722 మంది తలనీలాలు సమర్పించుకున్నారని తిరుమల, తిరుపతి దేవస్థానం అధికారులు…

Continue Reading →

హరితహారంతో ఆరోగ్యకరమైన వాతావరణం : కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి

భవిష్యత్‌తరాలకు ఆర్యోగకరమైన వాతావరణాన్ని అందించడమే లక్ష్యంగా హరితహారం కార్యక్రమం కొనసాగుతున్నదని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్‌లో బుధవారం చేపట్టిన హరితహారంలో భాగంగా మంత్రి మొక్కలు…

Continue Reading →

స‌చివాల‌యం కూల్చివేత‌ ఆపాలంటూ పిల్‌

తెలంగాణ సచివాలయంలో చేప‌ట్టిన‌ భవనాల కూల్చివేత పనులు నిలిపి వేయాలని బుధ‌వారం హైకోర్టులో ప్ర‌జా ప్ర‌యోజ‌న వ్యాజ్యం(పిల్) దాఖ‌లైంది. ఈ మేర‌కు ప్రొఫెసర్ పీఎల్‌ విశ్వేశ్వరరావు హైకోర్టులో లంచ్ మోషన్…

Continue Reading →

విశాఖ గ్యాస్‌ లీక్ ఘటన: నిందితులకు 14 రోజులు రిమాండ్

ఎల్జీ పాలిమర్స్‌ గ్యాస్‌ ప్రమాద ఘటన కారకులైన 12 మందికి 14 రోజుల పాటు రిమాండ్‌ విధిస్తూ బుధవారం సెకండ్‌ అడిషనల్‌ ఛీప్‌ మెట్రోపాలిటన్‌ కోర్టు న్యాయమూర్తి…

Continue Reading →