పరవాడ, నంద్యాల గ్యాస్ లీక్ ఘటనలపై సీఎస్ కు ఎన్జీటీ ఆదేశం పరవాడ, నంద్యాల పరిశ్రమల్లో ఆన్ సైట్, ఆఫ్ సైట్ అత్యవసర ప్రణాళికల ఆమలు, మాక్…
స్టైరీన్ లీకైన దుర్ఘటనపై సోమవారం ప్రభుత్వానికి నివేదిక సమర్పించిన కమిటీ 24 గంటల్లోనే కంపెనీ ప్రతినిధుల అరెస్టు ఫ్యాక్టరీస్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్కు చెందిన ముగ్గురు అధికారులపై…
గ్రేటర్లో కొత్తగా ఏడు సీఏక్యూఎంఎస్ కేంద్రాలు హైదరాబాద్ నగరాన్ని బెంబేలెత్తిస్తున్న వాయు కాలుష్యాన్ని అదుపు చేసేందుకు తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) ప్రణాళికాబద్ధంగా ముందుకుసాగుతున్నది. కాలుష్య…
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మరియు తన జన్మదినం సందర్బంగా జగిత్యాల ఎమ్మెల్యే ఎం సంజయ్ కుమార్ తన నియోజకవర్గంలో…
మొక్కల పెంపకాన్ని సామాజిక బాధ్యతగా గుర్తించి, సంరక్షించాలని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. మంగళవారం బెల్లంపల్లి ఫారెస్ట్ డివిజన్…
హరితహారం మరియు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన అదనపు ఎస్పీ వి. శ్రీనివాసులునాటిన ప్రతి మొక్కను సంరక్షించడంతో పాటు మొక్కల పెంపకాన్ని ప్రతి…
పర్యావరణాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని రాష్ట్రగృహనిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. సోమవారం గచ్చిబౌలిలోని హౌసింగ్ కార్పొరేషన్ నిర్మిత కేంద్రంలో హరితహారంలో భాగంగా…
వాతావరణ సమతుల్యత కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా హరితహారం కార్యక్రమాన్ని చేపట్టిందని, పచ్చదనం పెంపుతోనే పర్యావరణ పరిరక్షణ సాధ్యమనీ అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి…
రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్ జిల్లాలోని నందిగామ మండలం చేగూరు గ్రామంలో ఆరో విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా నాలుగు వేల మొక్కలు నాటిన కార్యక్రమంలో పాల్గొన్నారు.…
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ 3వ విడతలో భాగంగా హైదరాబాద్ నగర మేయర్ గారి జన్మదిన సందర్బంగా మేయర్ జీవిత…









