గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించి మొక్కలు నాటిన యువ నటి నక్షత్ర ( పలాసా 1978 సినిమా)

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ 3వ విడతలో భాగంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో పౌండర్ రాఘవ ఇచ్చిన ఛాలెంజ్…

Continue Reading →

ఎల్జీ గ్యాస్‌ లీకేజీ ప్రమాదానికి కారణంపై నివేదికను సమర్పించిన హైపర్‌ కమిటీ

విశాఖ ఎల్జీ పాలిమర్స్‌ గ్యాస్ లీకేజీ ఘటనపై ప్రభుత్వం నియమించిన హైపవర్‌ కమిటీ తుది నివేదికను సమర్పించింది. సోమవారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి సమర్పించిన నివేదికలో పలు…

Continue Reading →

చెట్టును నరికినందుకు రూ.30 వేలు జరిమానా

సిద్దిపేటలో ఆదివారం స్థానిక కొత్త బస్టాండ్‌ ఎదురుగా 25 ఏళ్లుగా ఉన్న రావి చెట్టును నరికిన ఘటనపై మున్సిపల్‌ అధికారులు తీవ్రంగా స్పందించారు. ఇందుకు కారణమైన శివకుమారశర్మ…

Continue Reading →

ఆర్చ్‌ ఫార్మా కంపెనీ ఆస్తుల జప్తు

పంచాయతీకి పన్ను బకాయి ఫలితంఆస్తి పన్ను చెల్లించని కారణంగా సిద్దిపేట అర్బన్‌ మండలం మిట్టపల్లి సమీపంలోని ఆర్చ్‌ ఫార్మా కంపెనీ ఆస్తులను పంచాయతీ పాలకవర్గ సభ్యులు శుక్రవారం…

Continue Reading →

ఆకుపచ్చ తెలంగాణే సీఎం కేసీఆర్ ధ్యేయం – ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు

ఆకు పచ్చని తెలంగాణే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని, ప్రతిఒక్కరూ విరివిగా మొక్కలు నాటాలని కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు. పాల్వంచ మండలంలోని బసవతారకం కాలనీలో శుక్రవారం…

Continue Reading →

హరితహారం పనులలో నిర్లక్ష్యం..అధికారిపై వేటు

హరితహారం పనుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారిపై వేటు పడిన ఘటన జిల్లాలోని దేవురుప్పుల మండలంలో చోటు చేసుకుంది. మండల పంచాయతీ అధికారి హరిప్రసాద్ హరితహారం విధులు సక్రమంగా…

Continue Reading →

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించి తన కూతురుతో కలిసి మొక్కలు నాటిన హీరోయిన్ రేణు దేశాయ్

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ 3వ విడతలో భాగంగా ప్రముఖ యాంకర్ ఉదయభాను ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి నేడు…

Continue Reading →

యాదాద్రి నారసింహుడి పాదాలచెంత అర్బన్‌ ఫారెస్ట్‌ పార్కులు

రాయగిరిలో రూపుదిద్దుకున్న నర్సింహ, ఆంజనేయ అరణ్యాలునేడు ప్రారంభించనున్న మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి ఆధ్యాత్మిక, పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందుతున్న యాదాద్రి నారసింహుడి క్షేత్రం అటు భక్తులు, ఇటు…

Continue Reading →

దివీస్‌కు 96 లక్షల జరిమానా

ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌కు పాల్పడినందుకు సీఎఫ్‌వో, ఇతరులపై విధించిన సెబీ తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రముఖ ఫార్మా సంస్థ దివీస్‌ ల్యాబోరేటరీస్‌కు మార్కెట్‌ నియంత్రణ మండలి సెబీ గట్టి…

Continue Reading →

మొక్కలు ధ్వంసం.. సర్పంచ్‌ సస్పెండ్‌, అధికారులకు మెమోలు

హరితహారంలో భాగంగా నాటిన మొక్కలు ధ్వంసమైన ఘటనలో ఓ గ్రామ సర్పంచ్‌ సస్పెండ్‌ అవగా ఇద్దరు అధికారులకు మెమోలు జారీ అయ్యాయి. ఈ  ఘటన రాజన్న సిరిసిల్ల…

Continue Reading →