తెలంగాణ‌కు సీఎస్ సోమేశ్ కుమార్ కేటాయింపు ర‌ద్దు

తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్కు హైకోర్టు షాక్ ఇచ్చింది. ఆయనను ఏపీ క్యాడర్కు వెళ్లాలని  ఆదేశించింది. తెలంగాణకు సోమేశ్ కుమార్ కేటాయింపును రద్దు చేసిన ధర్మాసనం.. సర్టిఫైడ్…

Continue Reading →

‘మైలాన్’ ఫార్మా పరిశ్రమలో అగ్నిప్రమాదం.. ముగ్గురు మృతి

మృతుల్లో ఇద్దరు కార్మికులు, అసిస్టెంట్ మేనేజర్  మృతులంతా ఇతర రాష్ట్రాలకు చెందినవారే ‘మైలాన్’ ఫార్మా పరిశ్రమలో కెమికల్ డ్రమ్ములు పేలి మంటలు అంటుకోవడంతో ముగ్గురు మృతి చెందారు.…

Continue Reading →

ఆంధ్రప్ర‌దేశ్ రాష్ట్ర బీఆర్ఎస్ అధ్య‌క్షుడిగా తోట చంద్ర‌శేఖ‌ర్

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర బీఆర్ఎస్ అధ్య‌క్షుడిగా తోట చంద్ర‌శేఖ‌ర్‌ను నియ‌మిస్తూ సీఎం కేసీఆర్ ప్ర‌క‌ట‌న చేశారు. రావెల కిశోర్ జాతీయ స్థాయిలో ప‌ని చేయాల్సిన వ్య‌క్తి అని తెలిపారు.…

Continue Reading →

తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మ‌న్‌గా ఈడిగ ఆంజ‌నేయ గౌడ్

తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్‌గా డాక్ట‌ర్ ఈడిగ ఆంజనేయ గౌడ్ నియామ‌కం అయ్యారు. ఈ మేర‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. స్పోర్ట్స్ అథారిటీ చైర్మ‌న్‌గా…

Continue Reading →

పర్యావరణాన్ని రక్షించలేని మానవజన్మ దేనికి?

వనపర్తి మునిసిపల్‌ చైర్మన్‌ గట్టుయాదవ్‌ కలుషిత మవుతు న్న పర్యావరణాన్ని రక్షించలేని మానవజన్మ దేనికని వనపర్తి మునిసిపల్‌ చైర్మన్‌ గట్టుయాదవ్‌ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని కన్యాకపరమేశ్వరీ…

Continue Reading →

ప్రధాని మోదీకి మాతృవియోగం.. హీరాబెన్‌ కన్నుమూత

ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి మాతృవియోగం కలిగింది. మోదీ మాతృమూర్తి హీరాబెన్‌ మోదీ శుక్రవారం తెల్లవారుజామున 3.39 గంటలకు కన్నుమూశారు. ఇటీవలే వందో పుట్టినరోజు పూర్తిచేసుకున్న ఆమె.. గత…

Continue Reading →

తెలంగాణ ఇరిగేష‌న్ డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్ చైర్మ‌న్‌గా వేణుగోపాలాచారి

తెలంగాణ ఇరిగేష‌న్ డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్ చైర్మ‌న్‌గా స‌ముద్రాల వేణుగోపాలాచారి నియామ‌కం అయ్యారు. ఈ మేర‌కు ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఈ ప‌ద‌విలో వేణుగోపాలాచారి రెండేండ్ల వ‌ర‌కు…

Continue Reading →

ఫార్మాసిటీని రద్దు చేయాల్సిందే

రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న ఫార్మాహబ్‌ను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తు ఫార్మాసిటీ వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో నిర్వాసిత రైతులు…

Continue Reading →

రసాభాసగా రీజనల్ రింగ్ రోడ్డు ప్రజాభిప్రాయ సేకరణ

రీజనల్ రింగ్ రోడ్డు కోసం యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలకేంద్రంలో బుధవారం నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ రసాభాసగా మారింది. డీఆర్డీవో ఉపేందర్ రెడ్డి ఆధ్వర్యంలో పీసీబీ…

Continue Reading →

ఫార్మా సిటీ బాధిత రైతుల పాదయాత్రకు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంఘీభావం

ప్రభుత్వం వెంటనే ఫార్మా సిటీని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఫార్మా సిటీ వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో బాధిత రైతులు పాదయాత్రను నిర్వహిస్తున్నారు. ఈ నిరసన కార్యక్రమం ఫార్మా సిటీ…

Continue Reading →