బొడుప్పల్‌ లో హరితహారం కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి మల్లారెడ్డి

తెలంగాణకు హరితహారం ఆరవ విడత కార్యక్రమంలో భాగంగా బొడుప్పల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని గౌతంనగర్‌లో నిర్వహించిన హరితహారంలో మంత్రి మల్లారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పలు…

Continue Reading →

దివిస్ పరిశ్రమకు వ్యతిరేకంగా రైతుల ఆందోళన…

చౌటుప్పల్ మండలం తంగడపల్లి గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత ఫార్మా కంపెనీ దివిస్ యాజమాన్యం తమ కంపెనీకి అవసరమైన విద్యుత్ కోసం 132 కెవి హై టెన్షన్ స్తంభాలను…

Continue Reading →

ప్రజలకు స్వచ్ఛమైన ఆక్సిజన్ కోసమే హరితహారం‌ – రాష్ట్ర అటవీశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి

ప్రజలకు స్వచ్ఛమైన ఆక్సిజన్‌ అందించేందుకే రాష్ట్ర ప్రభుత్వం హరితహారం కార్యక్రమాన్ని చేపట్టిందని రాష్ట్ర అటవీశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. ఆరో విడత  హరితహారం కార్యక్రమంలో భాగంగా…

Continue Reading →

ఏపీలో మరో ప్రమాదం.. ఫ్యాక్టరీలో గ్యాస్ లీకై ఒకరు మృతి

అమోనియా గ్యాస్ లీకై ఒకరు మృతి చెందిన ఘటన ఏపీలోని కర్నూల్ జిల్లా నంద్యాలలో ఎస్పివై ఆగ్రో ఇండస్ట్రీస్‌లో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో మరో ముగ్గురు అపస్మారక…

Continue Reading →

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ని స్వీకరించి మొక్కలు నాటిన ప్రముఖ హాస్యనటుడు పద్మశ్రీ బ్రహ్మానందం

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ 3వ విడతలో భాగంగా ప్రముఖ యాంకర్ ఉదయభాను ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి మణికోండలోని…

Continue Reading →

గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన నల్లగొండ ఆర్.డీ.ఓ. జగదీశ్వర్ రెడ్డి

హరిత తెలంగాణే లక్ష్యంగా రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమం అప్రతీహతంగా ముందుకు సాగుతున్నది. మెక్కల ఆవశ్యతను తెల్పూతూ ప్రజల్లో స్పూర్తిని…

Continue Reading →

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించి మొక్కలు నాటిన దెతడి హారిక

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ 3వ విడతలో భాగంగా హీరో నవీన్ కూమార్ (అభయ్ భేతిగంటి) ఇచ్చిన ఛాలెంజ్ ను…

Continue Reading →

మన పూర్వీకులు మనకు ఎంతో పచ్చదనం ఇచ్చారు – సీఎం కేసీఆర్‌

మన భవిష్యత్తు తరాలకు మనమూ ఇచ్చి తీరాలి హరితవిప్లవంలో ప్రజాప్రతినిధులు కథానాయకులు కావాలి ఇంటింటికి ఆరు మొక్కలు నాటాలి నాటిన మొక్కలకు కుటుంబ సభ్యుల పేర్లు పెట్టాలి…

Continue Reading →

తెలంగాణలో ఆరో విడత ‘హరితహారం’

ఇంటింటికి ఆరు మొక్కలు నాటాలి – సీఎం కేసీఆర్ తెలంగాణలో ఆరో విడత హరితహారం కార్యక్రమం ప్రారంభమయింది. మెదక్‌ జిల్లా నర్సాపూర్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ అల్ల నేరేడు…

Continue Reading →

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటిన హీరో నందు

హరిత తెలంగాణ లక్ష్యంగా రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్‌ కుమార్‌ ప్రారంభించిన గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌కి మంచి రెస్పాన్స్ వ‌స్తుంది.  గ్రీన్ ఇండియా ఛాలెంజ్ 3వ విడతలో…

Continue Reading →