హరితహారంలో రెండు కోట్ల మొక్కలు నాటాలి – మంత్రి చామకూర మల్లారెడ్డి

ఈనెల 25 నుంచి నిర్వహించే 6వ విడుత హరితహారంలో జిల్లాలోని 61 పంచాయతీల్లో రెండు కోట్ల మొక్కలు నాటాలని సంకల్పించామని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి…

Continue Reading →

జాతీయ రహదారికి ఇరువైపులా మొక్కలు నాటాలి – సీఎం కార్యాలయం ఓఎస్డీ ప్రియాంక వర్గీస్

ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా జాతీయ రహదారి 65కు ఇరువైపులా పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని సీఎం కార్యాలయం ఓఎస్డీ ప్రియాంక వర్గీస్ అన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని…

Continue Reading →

మంత్రి జగదీష్ రెడ్డి గ్రీన్ ఛాలెంజ్ ను స్వీకరించి మొక్కలు నాటిన ఎస్పీ. ఏ. వీ. రంగనాథ్

డిటిసి అదనపు ఎస్పీ, నల్లగొండ డిఎస్పీ, ఎస్.బి. డిఎస్పీలకు గ్రీన్ ఛాలెంజ్ చేసిన ఎస్పీవెంటనే స్పందించి మొక్కలు నాటిన అధికారులుపర్యావరణ పరిరక్షణను ఒక సామాజిక బాధ్యతగా భావించాలని,…

Continue Reading →

జీహెచ్‌ఎంసీలో 2.50 కోట్ల మొక్కలు నాటడమే లక్ష్యం-సమీక్షలో మంత్రి కేటీఆర్‌

హరితహారంలో భాగంగా హైదరాబాద్‌ను హరితమయంగా మార్చాలని సంకల్పించినట్టు ఐటీ, పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు చెప్పారు. ఈ నెల 25 నుంచి ప్రారంభం కానున్న ఆరో విడుత…

Continue Reading →

పుడమికి ఊపిరి ప్రకృతికి సంజీవని హరితహారం

ప్రకృతి విపత్తులను తప్పించాలన్నా.. భూక్షయాన్ని నివారించాలన్నా.. కాలుష్య రహిత సమాజం ఏర్పడాలన్నా.. ఆరోగ్యకర జీవితం గడపాలన్నా.. రేపటి తరాలకు మెరుగైన పర్యావరణాన్ని అందించాలన్నా.. అన్నింటికీ ఒక్కటే మార్గం..…

Continue Reading →

గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ను స్వీకరించిన శాసన మండలి కార్యదర్శి

 సీఎం కేసీఆర్‌ ఆధ్వర్యంలో రాజ్యసభ సభ్యులు సంతోష్‌కుమార్‌ చేపట్టిన గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది. ఇటీవల సైబరాబాద్‌ పోలీస్‌ కమీషనర్‌ వీసీ సజ్జనార్‌, శాసన…

Continue Reading →

ములుగు అడవి ఖాళీ ప్రదేశాల్లో విరివిగా మొక్కలు నాటాలి

రాష్ట్ర గిరిజన సంక్షేమ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌హరితహారంపై ములుగు కలెక్టరేట్‌లో సమీక్షములుగు అడవిని ఏరియల్ వ్యూలో చూసినప్పుడు చాలావరకు చెట్లు లేకపోవడం…

Continue Reading →

మొక్కలు నాటిన ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్

ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రతి శుక్రవారం గ్రీన్ ఫ్రైడే గా పాటించి మొక్కలు నాటాలన్న పిలుపు మేరకు.. ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్…

Continue Reading →

జాతీయస్థాయిలో మెరిసిన అటవీ కాలేజీ

రాష్ట్రానికి జాతీయస్థాయిలో మరో గుర్తింపు లభించింది. అటవీ విద్య బోధన, పరిశోధనలో అత్యున్నత ప్రమాణాలు పాటిస్తున్నందుకు సిద్దిపేట జిల్లా ములుగులోని తెలంగాణ అటవీ కళాశాల, పరిశోధన సంస్థ…

Continue Reading →

అటవీ సాంద్రతను పెంచేందుకు మియావాకిపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి

తెలంగాణ రాష్ట్రంలో అటవీ సాంద్రతను పెంచేందుకు యాదాద్రి విధానం(మియావాకి)పై ప్రభుత్వం దృష్టి సారించింది. ప్రయోగాత్మకంగా చేపట్టిన యాదాద్రి మోడల్‌ మియావాకి ఫారెస్ట్‌ పెంపకం మంచి ఫలితాలు రావడంతో…

Continue Reading →