మైనింగ్‌ జోన్‌ వద్దే వద్దు

యాచారం మండల కేంద్రంలో మైనింగ్‌ జోన్‌ ఏర్పాటు చేయొద్దని డిమాండ్‌ చేస్తూ అఖిలపక్ష నాయకులు ఆందోళనకు దిగారు. మాజీ ఎమ్మెల్యే కోదండరెడ్డి(కాంగ్రెస్‌), ఎంపీపీ కొప్పు సుకన్యబాషా (బీజేపీ),…

Continue Reading →

క్రషర్ల అనుమతులు పొడిగించి మా ప్రాణాలతో ఆటలాడొద్దు

* ప్రజా అభిప్రాయ సేకరణలో రైతుల ఆవేదన * ప్రజా అభిప్రాయ సేకరణ ప్రజల మధ్యన కాకుండా ప్రైయివేట్ ప్రదేశంలో పెట్టడం ఏంటి * క్రషర్లను ఎత్తివేసి…

Continue Reading →

ఉద్యోగులపై దాడులు సహించం: ముఖ్యమంత్రి కేసీఆర్‌

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గుత్తికోయల దాడిలో ఫారెస్టు రేంజ్‌ అధికారి(ఎఫ్‌ఆర్‌వో) శ్రీనివాసరావు మృతి చెందడం పట్ల ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తీవ్ర దిగ్భ్రాంతి, విచారం వ్యక్తం చేశారు.…

Continue Reading →

క్వారీల ముప్పు.. ఏదీ కనువిప్పు?

• దెబ్బతింటున్న ఇళ్లు.. పూడిపోతున్న బోరుబావులు • కొత్తవి వద్దంటూ ప్రజల అభ్యంతరం పచ్చని పొలాల నిండా రాళ్లు, దుమ్ము పెరుకుపోతున్నాయి. పేలుళ్ల ధాటికి ఇళ్లు దెబ్బతింటాయి.…

Continue Reading →

రామంతాపూర్‌ శివారులో క్రషర్‌ పేలుళ్లపై డీఎస్పీ ఆధ్వర్యంలో విచారణ

మాసాయిపేట మండలంలోని రామంతాపూర్‌ శివారులో గురువారం రాత్రి జరిగిన భారీ క్రషర్‌ పేలుళ్లపై తూప్రాన్‌ డీఎస్పీ యాదగిరిరెడ్డి ఆధ్వర్యంలో శనివారం ఉదయం విచారణ చేపట్టారు. వివరాల్లోకి వెళ్తే..…

Continue Reading →

అనుమతి లేని క్రషర్స్ పై కాలుష్య నియంత్రణ మండలి కొరడా!

జంట జలాశయాలకు సమీపంలోనే పలు క్రషర్స్ ఇప్పటికే భారీగా పర్యావరణ విధ్వంసం.. ఇటీవల వరుస తనిఖీలు పలు క్రషర్స్ సంస్థలకు రూ.5.5 కోట్ల జరిమానా మహానగరం అయిన…

Continue Reading →

గ్రామస్థులు లేకుండానే ప్రజాభిప్రాయ సేకరణ

• మరోసారి బహిష్కరించిన ఊట్ల, రాళ్లకత్వ గ్రామస్థులు• 11 నిమిషాలు.. పాల్గొన్నది నలుగురు..• క్వారీల అనుమతులకు ప్రజాభిప్రాయ సేకరణ తీరిది. కేవలం 11 నిమిషాలు… నలుగురి అభిప్రాయంతో…

Continue Reading →

సాంకేతిక పరిజ్ఞానం సాయంతో అడవుల సంరక్షణ : మంత్రి అల్లోల‌ ఇంద్రక‌ర‌ణ్ రెడ్డి

తెలంగాణ రాష్ట్రంలో సాంకేతిక ప‌రిజ్ఞానాన్ని ఉపయోగించి అట‌వీ ప్రాంత అభివృద్ధికి, అటవిపై ఆధార‌ప‌డ్డ అట్టడుగు వ‌ర్గాల‌కు ఆర్థిక చేయూత‌ను అందించే విధంగా అట‌వీ శాఖ చ‌ర్యలు తీసుకుంటుంద‌ని అట‌వీ,…

Continue Reading →

తెలంగాణ మీడియా అకాడమీని సందర్శించిన ఏపీ ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌ కొమ్మినేని శ్రీనివాసరావు

తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్‌ అల్లం నారాయణను ఏపీ ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌ కొమ్మినేని శ్రీనివాసరావు శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. జర్నలిస్టుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న…

Continue Reading →

ఆయిల్‌ పరిశ్రమకు అవసరమైన రాయితీలు కల్పిస్తాం : మంత్రి కేటీఆర్

తెలంగాణ‌లో వంట నూనెల ప‌రిశ్ర‌మ‌ల‌కు అనువైన వాతావ‌ర‌ణం ఉంద‌ని రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ స్ప‌ష్టం చేశారు. ఈ రంగంలో పెట్టుబ‌డులు పెట్టేందుకు పారిశ్రామిక‌వేత్త‌ల‌ను…

Continue Reading →