హరితహారంలో భాగంగా మంగళవారం కమిషనరేట్ కేంద్రంలోని అమరవీరుల స్తూపం వద్ద మొక్కలు నాటే కార్యక్రమాన్ని మంగళవారం సీపీ కమలాసన్రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ ఈనెల…
తెలంగాణ వ్యాప్తంగా ఈ నెల 25 నుంచి హరితహారం కార్యక్రమం ప్రారంభమవుతుందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అన్నారు. మంగళవారం ప్రగతిభవన్లో జరిగిన కలెక్టర్ల సమావేశంలో మాట్లాడుతూ ‘హరితహారం…
జూన్ 20 నుంచి మొదలయ్యే హరితహారాన్ని విజయవంతం చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ రాజర్షి షా అన్నారు. తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని హెచ్ఎండీఏ నర్సరీని ఆయన సందర్శించారు.…
సూర్యాపేట జిల్లాలోని అటవీ భూములను గుర్తించి వాటికి సరిహద్దులను గుర్తించాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని తన ఛాంబర్లో సోమవారం హుజూర్నగర్ ఎమ్మెల్యే శానంపూడి…
రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్న అర్బన్ ఫారెస్ట్ పార్కులు రానున్న రోజుల్లో ఆక్సిజన్ ఫ్యాక్టరీలుగా పని చేస్తాయని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ అన్నారు. మేడ్చల్…
హరితహారంలో భాగంగా నాటిన ప్రతి మొక్కను కాపాడే బాధ్యతను మున్సిపల్ చైర్మన్, కమిషనర్ తీసుకోవాలని మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సూచించారు. వానాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా…
ఏపీలో మద్యం, ఇసుక అక్రమ రవాణా అడ్డుకట్టవేస్తామని స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో కమిషనర్ వినీత్ బ్రిజ్ లాల్ పేర్కొన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఇసుక, మద్యం…
టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సమాజం పట్ల బాధ్యత కలిగిన గొప్ప కథానాయకుడని ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ అన్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మూడవ…
“పుడమి పచ్చగుండాలే –మన బతుకులు చల్లగుండాలే” అనే నినాదంతో రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” 3వ దశకు చేరుకుంది. రెబల్…
దివీస్ ఫార్మా కంపెనీకి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నోటీసులు జారీ చేసింది. కాలుష్యాన్ని వెదజల్లుతూ పర్యావరణానికి నష్టం కలిగిస్తోందని యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్కు చెందిన కాలుష్య పరిరక్షణ…








