హరిత తెలంగాణే ప్రభుత్వ లక్ష్యమని మేడ్చల్ కలెక్టర్ వెంకటేశ్వర్లు అన్నారు. దమ్మాయిగూడ మున్సిపాలిటీ పరిధిలోని అహ్మద్ గూడ- కీసర ప్రధాన రహదారిపై సోమవారం మొక్కలు నాటి నీరు…
విశాఖ ఎల్జీ పాలిమర్స్ విషాదం వెంటాడుతూనే ఉంది. ఘటనలో తాజాగా మరొకరు మృత్యువాతపడ్డారు. వెంకటాపురం గ్రామానికి చెందిన కడలి సత్యనారాయణ స్టైరీన్ గ్యాస్ లీక్ ప్రమాదంలో తీవ్ర…
ఎల్జీపాలిమార్ గ్యాస్ లీకేజీ దుర్ఘటనపై అన్ని వర్గాల ప్రజల నుంచి సేకరించిన వివరాల నివేదికను ఈనెల 20వ తేదీలోగా ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని ప్రభుత్వం నియమించిన హైపవర్…
అడవుల పెంపునకు ప్రాధాన్యం మంకీ ఫుడ్ కోర్టులకు స్థలాన్వేషణ 20నుంచి ఆరో విడుత హరితహారం మొక్కల పెంపకాన్ని ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం హరితహారం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది. కనుమరుగవుతున్న…
విశాఖపట్నంలో గత నెల జరిగిన ఎల్జీపాలిమార్ గ్యాస్ లీకేజైన సంఘటనపై ఏర్పాటు చేసిన హైపర్ కమిటీ ఆదివారం రెండో రోజు విచారణ కొనసాగించింది.ఆదివారం గ్యాస్ ప్రభావిత ప్రాంత…
ఎల్జీ పాలిమర్స్ సంస్థలో గ్యాస్ లీకేజీ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన హైపవర్ కమిటీ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో కమిటీ చైర్మన్, భూమి శిస్తు చీఫ్…
పర్యావరణ పరిరక్షణకు ఆంధ్రప్రదేశ్ పర్యావరణ అభివృద్ధి చట్టం (ఎన్విరాన్మెంట్ ఇంప్రూవ్మెంట్ యాక్ట్) – 2020ని త్వరితగతిన రూపొందించి మంత్రివర్గ ఆమోదం కోసం పంపించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. ప్రపంచ…
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ కామారెడ్డి జిల్లాలో ఆకస్మికంగా పర్యటించారు. ప్రత్యేక హెలీకాప్టర్లో కామారెడ్డి చేరుకున్న ఆయన సదాశివనగర్ మండలం తిర్మన్పల్లిలో పల్లెప్రగతి పనులను పరిశీలించారు.…
జూన్ 5న ప్రపంచ వర్యావరణ దినోత్సవంగా జరుపుకుంటాం. ఈ రోజు పర్యావరణ పరిరక్షణపై ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పిస్తూ ప్రోత్సహిస్తుంటారు. మొక్కలు నాటడం, చెట్లను పెంచడం ప్రతి…
గత చరిత్రను, మన పూర్వీకుల అనుభవాలను నెమరువేసుకుంటూ ఆనందంగా జీవితం గడపడానికే ఉత్సవాలు చేస్తూ ఉంటాము. సమాజానికి ఒక నిర్ధేశిత సందేశము ఇవ్వడానికి దినోత్సవాలు చేస్తూఉంటాం. సాంప్రదాయాలను…









