విశాఖలో విషాదం నింపిన ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ ఘటనపై జాతీయ హరిత ట్రిబ్యునల్ బుధవారం తీర్పు వెలువరించింది. ప్రాథమిక నష్టపరిహారం కింద జమచేసిన రూ.50 కోట్లను పర్యావరణ పునరుద్ధరణకు,…
గుజరాత్లోని ఓ రసాయన ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. బుధవారం మధ్యాహ్నం దాహెజ్ పారిశ్రామిక వాడలోని ఓ కెమికల్ ఫ్యాక్టరీలో బాయిలర్ పేలుళ్లు సంభవించడంతో పెద్ద ఎత్తున…
★ ప్రపంచ పర్యావరణ దినోత్సవం (జూన్ – 5) సందర్భంగా అర్టికల్ – 3 ★ పర్యావరణాన్ని కాపాడటంలో పీసీబీ అధికారుల చిత్తశుద్ది ఎంత..? ★ ప్రపంచ…
భూమాతను కాపాడుకొందాం.. అనే ప్రచారాన్ని చేపట్టిన నటి భూమి పెడ్నేకర్తో చేతులు కలిపేందుకు బిగ్ బీ అమితాబ్ బచ్చన్, అక్షయ్కుమార్ సిద్ధమయ్యారు. వాతావరణ మార్పులు, పర్యావరణాన్ని రక్షించడం…
ఆకుపచ్చ తెలంగాణే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. దమ్మాయిగూడ మున్సిపాలిటీ పరిధిలోని అహ్మద్గూడ ప్రధాన రహదారిపై నిర్వహించిన హరితహరం కార్యక్రమంలో…
ప్రపంచ పర్యావరణ దినోత్సవం (జూన్ – 5) సందర్భంగా అర్టికల్ – 2మన చూట్టు ఉన్నవాతావరణం పూర్తిగా కలుషితమై ఉంది.. అంతేకాదు మనం పీల్చే గాలి, త్రాగే…
హైదరాబాద్ కనువిందు చేస్తున్నది. పచ్చని అందాలతో అలరారుతున్నది. ‘తెలంగాణకు హరితహారం’లో భాగంగా ఆకుపచ్చని హారం తొడుక్కొని ము(మె)రిసిపోతున్నది. స్వరాష్ట్రం సిద్ధించిన తర్వాత ప్రతీ ప్రాంతం పిక్నిక్ స్పాట్గా…
మానవతప్పిదం వల్లే విశాఖ ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ఘటన జరిగిందని రిటైర్డ్ జడ్జి శేషశయనరెడ్డి కమిటీ ఎన్జీటీకి నివేదిక ఇచ్చింది. ఎల్జీ పాలిమర్స్ ఘటనపై జాతీయ…
మానవ హక్కుల కమిషన్ లో పలువురి ఫిర్యాదు పీసీబీ సభ్య కార్యదర్శికి నోటీసులు పంట పొలాల్లోనూ విషపు నురగలు మూసీ నీళ్లు విషాన్ని చిమ్ముతున్నాయని రాష్ట్ర మానవ…
వ్యర్థ రసాయనాలను కాలువలోకి వదులుతున్న పరిశ్రమల నిర్వాహకులుమానవహక్కుల కమిషన్, జిల్లా కలెక్టర్ కు పర్యావరణ వేత్తలు, పలువురి ఫిర్యాదునీటి నమూనాలు సేకరించిన పిసిబి అధికారులుపిలాయిపల్లి కాల్వ కాలుష్యపు…









