కాలుష్యంతో చదువుకోలేకపోతున్నాం: కె. సిద్ధార్థ విద్యార్థి లేఖ

విద్యార్థి లేఖనే వ్యాజ్యంగా స్వీకరించిన హైకోర్టు పాఠశాల సమీపంలో ఉన్న పరిశ్రమల నుంచి వెలువడుతున్న కాలుష్యం కారణంగా చదువులపై శ్రద్ధ పెట్టలేకపోతున్నామంటూ ఓ విద్యార్థి రాసిన లేఖను…

Continue Reading →

స్వచ్ఛమైన గాలిని పీల్చుకోనివ్వండి : సుప్రీంకోర్టు

దేశ రాజధాని ఢిల్లీలో బాణాసంచా నిషేధంపై దాఖలైన పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాలన్న డిమాండ్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఈ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. ‘ఈ సమయంలో…

Continue Reading →

మల్కాజ్‌గిరి సబ్‌రిజిస్ట్రార్ పలని ఇంట్లో ఏసీబీ సోదాలు

హైదరాబాద్ నగరంలోని మల్కాజ్‌గిరి సబ్ రిజిస్ట్రార్ పలని ఇంట్లో ఏసీబీ డీఎస్పీ (ACB DSP) శ్రీనివాస్ బృందం గురువారం సోదాలు నిర్వహించింది. హయత్‌నగర్‌లోని వినాయక నగర్‌లో ఉన్న…

Continue Reading →

అక్రమ బాణసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు, ముగ్గురు మృతి

మధ్యప్రదేశ్‌లోని మోరెనా (Morena) జిల్లా బన్మోర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా బాణసంచా  (Illegal fiirecrackers) తయారుచేస్తున్న ఒక ఫ్యాక్టరీలో భారీ పేలుడు (explosion) సంభవించింది. ఈ…

Continue Reading →

మునుగోడు రిటర్నింగ్ ఆఫీసర్ బదిలీలో సీఈసీ తీరు ఆక్షేపణీయం

మునుగోడు రిటర్నింగ్ ఆఫీసర్ బదిలీలో  కేంద్ర ఎలక్షన్ కమిషన్ తీరు ఆక్షేపణీయమని మంత్రి కేటీఆర్ అన్నారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. ఎలక్షన్ కమిషన్ నిర్ణయాన్ని ఖండిస్తున్నామన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా…

Continue Reading →

ఫార్మా పరిశ్రమల కాలుష్యంపై విచారణ

ఫార్మా పరిశ్రమల కలుష్యంతో జలాలు కలుషితమై పంటలతోపాటు ప్రజలకు తీవ్ర నష్టం జరుగుతోందని వచ్చిన ఫిర్యాదులపై శుక్రవారం జడ్చర్ల మండలంలోని పోలేపల్లిలో కాలుష్య నియంత్రణ మండలి అధికారులు…

Continue Reading →

రసాయన కర్మాగారాల్లో వ్యక్తిగత భద్రతే కీలకం : కార్మికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాణి కుముదిని

కెమికల్‌ ఫ్యాక్టరీల్లో పనిచేసే కార్మికుల వ్యక్తిగత భద్రత అత్యంత కీలకమైందని కార్మికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాణి కుముదిని, ఫ్యాక్టరీస్‌ శాఖ డైరెక్టర్‌, నేషనల్‌ సేఫ్టీ తెలంగాణ…

Continue Reading →

ఏసీబీకి చిక్కిన గ్రేట‌ర్ వ‌రంగ‌ల్ రెవెన్యూ ఇన్‌స్పెక్ట‌ర్‌ షేక్ ర‌బ్బానీ

గ్రేట‌ర్ వ‌రంగ‌ల్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ (GWMC) ప‌రిధిలో ప‌ని చేస్తున్న ఓ రెవెన్యూ ఇన్‌స్పెక్ట‌ర్, బిల్ కలెక్ట‌ర్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారుల‌కు అడ్డంగా దొరికిపోయారు. నిజాంపుర…

Continue Reading →

సమాచార హక్కు చట్టానికి అధికార యంత్రాంగం తూట్లు

‘హమార పైసా హమారా హిసాబ్’ అంటూ రాజస్థాన్ లో పురుడు పోసుకున్న నినాదం మహోద్యమమై సమాచార హక్కు చట్టంగా రూపాంతరం చెంది ప్రస్తుతం దేశవ్యాప్తమైంది. పాలనలో పారదర్శకతను,…

Continue Reading →

ఎంఎస్ అగర్వాల్ స్టీల్ కంపెనీ కాలుష్యంతో పిల్లలు, వృద్ధుల అస్వస్థత.. గ్రామస్తులు ఆందోళన

కాలుష్య సమస్యపై స్థానిక ప్రజలు పోరాటం మొదలు పెట్టారు. కాలుష్య పరిశ్రమలను కట్టడి చేయాల్సిన అధికారులు పట్టించుకోకవడంతో కాలుష్య సమస్యతో బాధపడుతున్న ప్రజలే ధర్నాలు, రాస్తారోకోలు చేయాల్సిన…

Continue Reading →