విశాఖ హెచ్‌పీసీఎల్‌ రిఫైనరీలో పొగలు..

విశాఖపట్నంలో మరో కలకలం రేగింది. హెచ్‌పీసీఎల్‌ రిఫైనరీలో ఎస్‌హెచ్‌యూను తెరిచేందుకు చర్యలు తీసుకున్నారు. ఈ సమయంలో తెల్లని పొగ అలుముకోవడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. పొగలు రావడంతో…

Continue Reading →

పర్యావరణ పరిరక్షణకు పటిష్ట చట్టం – ఏపీ సీఎం జగన్

పరిశ్రమల్లో కాలుష్యం, ప్రమాదకర పదార్థాలపై నిరంతర పర్యవేక్షణ ఉండాలి రియల్‌ టైమ్‌లో డేటా స్వీకరించి స్థానిక అధికారులకు హెచ్చరికలు జారీ కావాలి.. వారు సత్వరం స్పందించాలి నిబంధనలు…

Continue Reading →

ఏపీ 203 జీవోపై ఎన్జీటీ స్టే

సంగమేశ్వరం వద్ద రాయలసీమ ఎత్తిపోతల పథకం, పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటరీ కెపాసిటీ పెంపునకు బ్రేక్‌ పడింది. ఈ రెండు ప్రాజెక్టులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం విడుదల చేసిన…

Continue Reading →

పరిశ్రమల కాలుష్యం, కరోనాపై మంత్రి హరీశ్‌ రావు సమీక్ష

కంపెనీలలో గ్రీవెన్స్‌ సెల్‌ తప్పనిసరి – ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌ రావు పరిశ్రమలలో కచ్చితంగా గ్రీవెన్స్‌ సెల్‌ ఏర్పాటు చేయాలని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌ రావు ఇండస్ట్రీ యాజమాన్యాలను ఆదేశించారు. పరిశ్రమల కాలుష్యం​,…

Continue Reading →

కరోనా వ్యాక్సిన్‌ అభివృద్ధిపైనే శాంతా బయోటెక్‌ దృష్టి – శాంతా బయోటెక్‌ వ్యవస్థాపకుడు డా. వరప్రసాద్‌ రెడ్డి

కరోనా వ్యాక్సిన్ డెవలప్‌మెంట్‌కు దాదాపు 1000 కంపెనీలు దృష్టి పెట్టాయని శాంతా బయోటెక్‌ వ్యవస్థాపకుడు డా. వరప్రసాద్‌ రెడ్డి అన్నారు. ఆయన గురువారం సాక్షిటీవీతో మాట్లాడుతూ..  వ్యాక్సిన్‌ అభివృద్ధిపైనే శాంతా…

Continue Reading →

వైఎస్సార్‌సీపీ నేతపై ‘చెట్టినాడ్‌’ సెక్యూరిటీ దాడి

సిమెంట్‌ పరిశ్రమలో కార్మికుల సమస్యలపై యాజమాన్యంతో చర్చించేందుకు వెళ్లిన వైఎస్సార్‌సీపీ నాయకుడు కర్పూరపు వెంకటకోటయ్యపై సెక్యూరిటీ దాడి చేసిన ఘటన గుంటూరు జిల్లా పెదగార్లపాడు గ్రామ సమీపంలోని చెట్టినాడ్‌ సిమెంట్‌…

Continue Reading →

విశాఖ ఎల్‌జీ పాలిమర్స్‌ నుంచి స్టైరిన్‌ తరలింపు

ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ మోహన్‌ రెడ్డి ఆదేశాలతో విశాఖలోని ఎల్‌జీ పాలిమర్స్‌ పరిశ్రమ నుంచి స్టైరిన్‌ తరలింపును అధికారులు ప్రారంభించారు. విశాఖలో మొత్తం 13048 టన్నుల స్టెరైన్‌ను జిల్లా యంత్రాంగం  గుర్తించింది. మంగళవారం…

Continue Reading →

గ్యాస్‌ లీక్‌పై విచారణకు హైపవర్‌ కమిటీ

విశాఖ ఎల్జీ పాలిమర్స్‌లో గ్యాస్‌ లీకేజీ దుర్ఘటనపై కారణాలను నిగ్గు తేల్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత స్థాయి (హై పవర్‌) కమిటీని నియమించింది. కారణాలను అన్వేషించడంతోపాటు పునరావృతం…

Continue Reading →

విశాఖ ఎల్జీ పాలిమర్స్‌ ఇండియా యాజమాన్యంపై కేసు నమోదు

విశాఖ గ్యాస్‌ లీక్‌ ఘటనలో ఎల్‌జీ పాలిమర్స్‌ ఇండియా యాజమాన్యంపై గోపాలపట్నం పోలీసులు క్రిమినల్‌ కేసు నమోదు చేశారు. గోపాలపట్నం వీఆర్వో ఎంవీ సుబ్బారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఐపీసీ…

Continue Reading →

విశాఖ ఘటన: హెల్ప్‌లైన్‌ నెంబర్లు ప్రారంభించిన ప్రభుత్వం

విశాఖపట్నం ఎల్‌జీ గ్యాస్‌ లీకేజీ ఘటనపై ప్రభుత్వం హెల్ప్‌లైన్‌ నెంబర్లు ఏర్పాటు చేసిందని ఆంధ్రప్రదేశ్‌ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి తెలిపారు. ప్రస్తుతం ఘటన స్థలంలో పరిస్థితి అదుపులోకి…

Continue Reading →