బాలాపూర్ లడ్డూ వేలం రూ.24 లక్షల 60 వేలు

ప్రపంచ వ్యాప్తంగా ఎంతో పేరు కలిగిన బాలాపూర్ లడ్డూ వేలం పాట ముగిసింది. వేలం పాటలో బాలాపూర్ లడ్డూ ఈ సారి రికార్డు స్థాయిలో వేలం పలికింది.…

Continue Reading →

రసాయన పరిశ్రమల ప్రమాదాల పాపం ఎవరిది..?

• కనీస జాగ్రత్తలు పాటించని రసాయన పరిశ్రమలు.. పట్టించుకొని అధికారులు..• ఫార్మా పరిశ్రమల యజమాన్యాల నిర్లక్ష్యానికి బలి అవుతుతున్నఅమాయకపు ప్రాణాలు.. • స్పష్టంగా కనిపిస్తున్న నల్లగొండ డిప్యూటీ…

Continue Reading →

కవాల్‌ టైగర్‌ రిజర్వ్‌ వెబ్‌సైట్‌ను ప్రారంభించిన అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి

ప్రకృతి రమణీయత, జలపాతాలు, ఎటుచూసినా ఆకుపచ్చని అటవీ అందాలతో అలరారుతున్న కవాల్‌ పులుల రక్షిత అటవీ ప్రాంతంపై అటవీ శాఖ ప్రత్యేక వెబ్‌సైట్‌ను రూపొందించింది. పర్యాటకులు, సందర్శకులకు…

Continue Reading →

కాకినాడ ప్యారీ షుగర్‌ కంపెనీలో మరోసారి ప్రమాదం.. ఇద్దరు మృతి

కాకినాడ జిల్లాలో వాకలపూడి పారిశ్రామిక ప్రాంతంలోని ప్యారీ షుగర్స్ రిఫైనరీలో మరోసారి పేలుడు సంభవించింది. సోమవారం కార్మికులు పనులు చేస్తుండగా.. ఫ్యాక్టరీలోని మిషనరీ ఎక్విప్‌మెంట్ సెక్షన్‌లో వాక్యామ్‌ గడ్డర్‌…

Continue Reading →

గ్రామాల అభివృద్ధికి డెక్కన్ సిమెంట్ పరిశ్రమ ముందుంటది

పరిశ్రమ చీఫ్ జనరల్ మేనేజర్ శ్రీనివాస్ రాజు, జనరల్ మేనేజర్ నాగమల్లేశ్వరరావు గ్రామాల అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనలో డెక్కన్ సిమెంట్ పరిశ్రమ ఎప్పుడూ ముందే ఉంటుందని…

Continue Reading →

నల్లగొండ జిల్లాలో భారీ అగ్నిప్రమాదం.. పరిశ్రమలో రియాక్టర్‌ పేలడంతో..

నల్లగొండ జిల్లాలోని చిట్యాల మండలం వెలిమినేడులో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. హిందీస్‌ రసాయన పరిశ్రమలో రియాక్టర్‌ పేలడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు…

Continue Reading →

తెలంగాణ రాష్ట్ర ఫార్మసీ కౌన్సిల్‌ అధ్యక్షునిగా సంజయ్‌రెడ్డి

తెలంగాణ రాష్ట్ర ఫార్మసీ కౌన్సిల్‌ అధ్యక్షునిగా ఆకుల సంజయ్‌రెడ్డి గురువారం ఎన్నికయ్యారు. ఇప్పటివరకు ఆయన కౌన్సిల్‌ సభ్యునిగా కొనసాగుతున్నారు. ఫార్మసీ సభ్యులతో ఎన్నికలు నిర్వహించగా, సభ్యులంతా సంజయ్‌రెడ్డిని…

Continue Reading →

గ్రేటర్‌ హైదరాబాద్‌లో స్వచ్ఛమైన గాలులు

గ్రేటర్‌ హైదరాబాద్‌లో గత రెండు నెలలుగా గాలి నాణ్యత గణనీయంగా మెరుగుపడిందని రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి నివేదిక వెల్లడించింది. ముఖ్యంగా జూన్‌, జూలైలో గాలి నాణ్యత…

Continue Reading →

ఏసీబీకి పట్టుబడ్డ స్టేషన్ ఘనపూర్ ఎం.పి.డి.ఓ

ఏసీబీ అధికారులకు స్టేషన్ ఘనపూర్ ఎం.పి.డి.ఓ కుమారస్వామి పట్టుబడ్డాడు. లక్ష 40 వేల రూపాయల లంచం తీసుకుంటూ ఏబీసీ అధికారులకు చిక్కారు. ఐనవోలు గ్రామ కార్యదర్శి వద్ద…

Continue Reading →

పంటలకు నష్టం కలిగించే మైనింగ్ మాకొద్దు..

ఇందిరమ్మ ఇచ్చిన భూములు గుంజుకున్నారు. మా పొలాలు మాకు ఇప్పించండి.. మైనింగ్ పక్కనే 530 ఎకరాల ఫారెస్ట్ ల్యాండ్ రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం చీపునుంతల గ్రామంలో…

Continue Reading →