వన్యప్రాణుల సంరక్షణ, వాటి డేటాను భద్రపర్చేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్టు అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. అంతర్జాతీయ పులుల దినోత్సవం సందర్భంగా శుక్రవారం అరణ్యభవన్లో…
లక్దారం గ్రామంలో దుమ్ముధూళితో వ్యవసాయం మానుకున్నామని ఆ గ్రామ ప్రజలు పేర్కొన్నారు. గురువారం పటాన్ చెరు మండలం లక్షారంలో ఉయ్యాల నారాయణ రఫ్ స్టోన్ సంస్థ, సాయి…
• మైనింగ్ ఏర్పాటు వద్దంటూ అదనపు కలెక్టర్ ప్రతీక్ జైన్ కు ముద్విన్ గ్రామస్తుల విన్నపం మైనింగ్ లీజ్ పేరుతో క్రషర్ ప్లాంట్ ను ఏర్పాటు చేసి…
వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో చేపట్టిన అభివృద్ది పనులకు సంబంధించి అటవీ అనుమతులపై రాష్ట్ర వైల్డ్ లైఫ్ బోర్డు (రాష్ట్ర వన్యప్రాణి సంరక్షణ మండలి) సమావేశం అరణ్య…
వివాదాస్పదమౌతున్న నిన్నటి ప్రజాభిప్రాయ సేకరణ నిన్న ఒక్కరోజే 17 క్రషర్ లపై ప్రజాభిప్రాయ సేకరణ పిసిబి అధికారుల మెడకు బిగుస్తున్న ఉచ్చు ఎన్.జి.టి.లో క్రషర్లపై కేసు ఉండగా…
జీడిమెట్ల పారిశ్రామికవాడలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. వశిష్ట లైఫ్ సైన్సెస్ కెమికల్ కంపెనీలో రియాక్టర్ పేలిపోయింది. దీంతో కెమికల్ కంపెనీలోని రేకులు ఎగిరిపోయాయి. మంటలు ఎగిసిపడ్డాయి. అగ్నిమాపక…
వినాయక విగ్రహాల తయారీ, నిమజ్జనంపై హైకోర్టు (High Court) కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ (plaster of paris) విగ్రహాల తయారీపై నిషేధం…
ఏటూరునాగారం సమీక్ష సందర్భంగా అటవీ శాఖ అధికారులపై సీఎం కేసీఆర్ మండిపడ్డారు. ‘‘ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో దొంగలు తయారయ్యారు. అన్నీ అమ్ముకుదొబ్బారు. ఒక్కచెట్టు అయినా ఉందా?’’ అని ములుగు…
వర్షాకాలంలో చెరువులు, కుంటల్లోకి వ్యర్థాలు వదులుతున్న పరిశ్రమలు సంగారెడ్డి, ఆర్.సి.పురం పరిధిలో విచ్చలవిడి పొల్యూషన్ చేస్తున్న పరిశ్రమలు చర్యలు తీసుకోవడం తమ పని కాదన్నట్లు వ్యవహరిస్తున్న పిసిబి…
హైదరాబాద్లో చెరువుల ఆక్రమణలపై ఎన్జీటి (NGT) ఆగ్రహం వ్యక్తం చేసింది. జీహెచ్ఎంసీ(GHMC) అచేతనత్వంపై మండిపడింది. చెరువుల పరిరక్షణ, ఆక్రమణల తొలగింపుకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. పూర్తిస్థాయి…









