అడవిని కొల్లగొట్టేందుకే కొత్త నియమాలు !

కేంద్రఅటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖ జూన్ 28న జారీ చేసిన నూతన అటవీ సంరక్షణ నియమాలు ఆదివాసీల అటవీ హక్కులను కాలరాసి అటవీ భూములను ప్రైవేటు కంపెనీలకు…

Continue Reading →

గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటిన పల్లా రాజేశ్వర్ రెడ్డి

గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో భాగంగా తన పుట్టిన రోజును పురస్కరించుకొని.. రైతు బంధు సమితి చైర్మన్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి నాంపల్లిలోని రైతుబంధు సమితి కార్యాలయ…

Continue Reading →

పండుగ‌లా కాక‌తీయ వైభ‌వ స‌ప్తాహం : మంత్రి కేటీఆర్

ఈ నెల 7 నుంచి 13వ తేదీ వ‌ర‌కు వ‌రంగ‌ల్ వేదిక‌గా నిర్వ‌హించే కాక‌తీయ వైభ‌వ సప్తాహంను పండుగ వాతావ‌ర‌ణంలో నిర్వ‌హిస్తామ‌ని రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ‌ల…

Continue Reading →

ఏసీబీ వలలో సీనియర్ అసిస్టెంట్ సాయిబాబా

గద్వాల జిల్లాలోని ఉండవెల్లి తహశీల్దార్ ఆఫీసులో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. రూ.7,500 లంచం తీసుకుంటూ సీనియర్ అసిస్టెంట్ సాయిబాబా ఏసీబీ అధికారులకు పట్టుపడ్డాడు. భూ మార్పిడి…

Continue Reading →

జల్‌పల్లి మున్సిపల్‌ కమిషనర్‌ ఇళ్లలో కొనసాగుతున్న సోదాలు

జల్‌పల్లి మున్సిపల్‌ కమిషనర్‌ (Municipal Commissioner) జేపీ కుమార్‌ ఇళ్లలో ఏసీబీ సోదాలు (ACB Rides) కొనసాగుతున్నాయి. నిన్న రూ. 5 లక్షలు లంచం తీసుకుంటూ మున్సిపల్‌…

Continue Reading →

తెలంగాణ ఫారెస్ట్‌ కాలేజీ విద్యార్థికి ఐఎఫ్‌ఎస్‌

తెలంగాణ ఫారెస్ట్‌ కాలేజీ (ఎఫ్‌సీఆర్‌ఐ) విద్యార్థి కే రాజు ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీస్‌కు ఎంపికయ్యారు. తొలి ప్రయత్నంలోనే జాతీయ స్థాయిలో 86వ ర్యాంకు సాధించారు. జనగామ జిల్లా…

Continue Reading →

38 మంది ఇంజనీర్లకు ఒక రోజు జీతం కట్‌

వర్షాకాలంలో ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పిస్తూ, అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని, గతంలో మాదిరి సంఘటనలు పునరావృతం కారాదని మంత్రి కేటీఆర్, స్పెషల్‌ సీఎస్‌ల నుంచి జీహెచ్‌ఎంసీ…

Continue Reading →

కర్ణాటకలో ఏసీబీ అధికారుల సంచలనం

ఏక కాలంలో 21 మంది ప్రభుత్వ అధికారుల ఇండ్లపై ఏసీబీ దాడులు కర్ణాటకలో ఏసీబీ అధికారులు పెద్ద ఎత్తున దాడులు నిర్వహించారు. ఏకకాలంలో 21 మంది ప్రభుత్వ…

Continue Reading →

తెలంగాణ పచ్చదనం.. దేశానికి ఆదర్శం

మిగతా రాష్ట్రాలు సైతం పోటీగా స్వీకరించాలి హరితహారం, గ్రీన్‌ఇండియా చాలెంజ్‌ భేష్‌ ఎంపీ సంతోష్‌కుమార్‌ యువతకు ఆదర్శం సేవ్‌ సాయిల్‌, గ్రీన్‌ చాలెంజ్‌ లక్ష్యం ఒక్కటే ఐదోవిడత…

Continue Reading →

5వ విడుత గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్య‌క్ర‌మం ప్రారంభం

ముఖ్య‌మంత్రి కేసీఆర్ చేప‌ట్టిన హ‌రిత‌హారం స్ఫూర్తితో రాజ్య‌స‌భ స‌భ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విజ‌య‌వంతంగా నాలుగు విడుత‌ల‌ను పూర్తి చేసుకుని ఇవాళ‌…

Continue Reading →