ఏపీలో ప్రజల నుంచి లంచం తీసుకుంటున్న అధికారులు, ఉద్యోగులపై అవినీతి నిరోధక శాఖ అధికారులు వరుస దాడులు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటే ఆ కార్యాలయాలపై…
ఓ వ్యక్తి నుంచి రెండు లక్షల రూపాయలు లంచం తీసుకుంటూ హాలియా ఎక్సైజ్ సీఐ యమునాధర్ రావు ఏసీబీకి పట్టుబడ్డాడు. వివరాల్లోకి వెళ్తే.. నాగార్జున సాగర్ హిల్…
హైదరాబాద్లోని కోటిలోగల డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ జూనియర్ అసిస్టెంట్ జంగిటి జయకుమార్ ఏసీబీ వలలో చిక్కాడు. రూ. 2,500 లంచం తీసుకుంటూ రెడ్హ్యాండెడ్గా దొరికిపోయాడు. అతడిని…
పర్యావరణ హితం, దేశ వ్యాప్తంగా పచ్చదనం కోరుకుంటూ మొదలైన గ్రీన్ ఇండియా చాలెంజ్ ఐదో సంవత్సరంలోకి అడుగుపెడుతోంది. వానాకాలం సీజన్ తోనే మొక్కలు నాటే ఉద్యమం మొదలు…
ఘట్కేసర్ సబ్ రిజిస్ట్రార్ సీతారాంను పోలీసులు అరెస్ట్ చేశారు. రూ.70వేలు లంచం తీసుకుంటుండగా సీతారాంను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఔషపూర్ గ్రామంలో గ్రామ కంఠం…
వివిధ ప్రభుత్వ శాఖల్లో జరిగే అవినీతి, అక్రమాలపై రాష్ట్ర విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ జనరల్ కార్యాలయం విచారించి రూపొందించే నివేదికలు బుట్టదాఖలవుతున్నాయని ఫోరం ఫర్ గుడ్…
మూడేండ్లలో అట్టడుగు స్థానానికి భారత్ ఎన్విరాన్మెంట్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్లో మన దేశానిది 180వ స్థానం మోదీ సర్కారుకు స్పష్టమైన విధానం లేకపోవటం వల్లే ఈ దుస్థితి ఉన్న…
ఎన్నో జీవ రాసులు మనుగడ సాగిస్తున్న ఈ విశ్వంలో మానవుడు కూడా ఒక జీవే. ఒకప్పుడుభూమి, గాలి, నిప్పు, నీరు ఆకాశాన్ని పంచభూతాలుగా ఎంచి ‘ప్రకృతిమాతగా’ పూజించేవారు.…
రామగుండం ఎరువుల కర్మాగారానికి (Ramagundam Fertilizer Factory) పొల్యూషన్ కంట్రోల్ బోర్డు షాక్ ఇచ్చింది. నేటి నుంచి యూరియా ఉత్పత్తి నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఆర్ఎఫ్సీఎల్…
తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ నూతన వెబ్సైట్ను పౌరసరఫరాల శాఖ కమిషనర్ అనిల్ కుమార్ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఫుడ్ కమిషన్ చైర్మన్ కె తిరుమల్రెడ్డి…









