కరోనాతో తగ్గిన కాలుష్యం..

రోడ్డేక్కితే చాలు.. నోటికి బట్టకట్టుకోనిదే కుదరదు. పొగ.. దుమ్ము.. ధూళికణాలు.. నేరుగా శ్వాననాళంలోకి చేరిపోతాయి. తలతిరగడం, చికాగుగా అనిపించడం సహజం. ఇక రణగోణ ధ్వనుల గురించి ప్రత్యేకంగా…

Continue Reading →

పర్యావరణ పరిరక్షణకు పటిష్ట చర్యలు తీసుకోవాలి – సీఎం వైఎస్ జగన్

భవిష్యత్‌ తరాల కోసం పర్యావరణ పరిరక్షణ తప్పనిసరికాలుష్య నియంత్రణ మండలి అధికారులకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఆదేశంకాలుష్య నియంత్రణ మండలి అధికారులతో మంగళవారం తన క్యాంప్‌ కార్యాలయంలో…

Continue Reading →

ఫార్మా సిటీతో హైదరాబాద్‌పై కాలుష్య ప్రభావం – భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

హైదరాబాద్‌లో ఫార్మాసిటీ ఏర్పాటుకు పర్యావరణ అనుమతులు నిలిపివేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కాంగ్రెస్‌ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి విజ్ఞప్తి చేశారు. మంగళవారం ఇక్కడ ప్రధాని మోదీని కోమటిరెడ్డి…

Continue Reading →

పర్యావరణం కోసం యుద్ధం

వ్యవసాయం-పర్యావరణ యూనిట్‌గా స్థానిక సాంకేతిక పద్ధతులకు ప్రాధాన్యం ఇవ్వాలి. ఆహార, పోషక వ్యవస్థల్లో నష్టాలను నివారించాలి. పంటల మార్పిడి, జీవ సేంద్రియ ఎరువులు, జీవ నియంత్రణ పద్ధతులు,…

Continue Reading →

కాలుష్య పరిశ్రమ ఫొటో తీయండి..ఫిర్యాదు చేయండి..

రోజురోజుకు కకావికలం చేస్తూ..ప్రజారోగ్యానికి సవాలుగా మారిన వాయుకాలుష్య నియంత్రణపై తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) దృష్టిసారించింది. క్షేత్రస్థాయి నుంచి ఫిర్యాదులు స్వీకరణకు కొత్త పంథాను ఎంచుకున్నది.…

Continue Reading →

పుట్టినరోజు సందర్భంగా మొక్కలు నాటిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి

పుట్టినరోజు సందర్భంగా మొక్కలు నాటిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. హరితహారంలో భాగంగా బావితరాల కోసం మొక్కలు నాటాలని సూచించిన రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్…

Continue Reading →

సెప్టిక్ ట్యాంకు పేరుతో పిల్లాయిపల్లి కాలువలో పరిశ్రమ వ్యర్థ రసాయనల పారబోత

వాహనాన్ని అడ్డుకుని పోలీసులకు అప్పగించిన రైతులుచౌటుప్పల్ మండలంలోని మందోళ్లగూడెం గ్రామ పరిధిలోని పిల్లాయిపల్లి కాలువలో, పక్కనే ఉన్న వ్యవసాయ భూముల్లో ట్యాంకర్ల ద్వారా వ్యర్థ రసాయనాలు తీసుకొచ్చి…

Continue Reading →

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నటిన సినీ గేయ రచయిత రామజోగయ్య శాస్త్రి

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మణికొండలోని తన నివాసంలో మొక్కలు నటిన సినీ గేయ రచయిత రామజోగయ్య…

Continue Reading →

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన కిమ్స్ హాస్పిటల్ చైర్మన్ భాస్కర్ రావు

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా SUNSHINE హాస్పిటల్ చైర్మన్ గురువారెడ్డి ఇచ్చిన చాలెంజ్ స్వీకరించి నేడు సికింద్రాబాద్…

Continue Reading →

పర్యాటక క్షేత్రంగా నల్లమల అటవీప్రాంతం – మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌

నల్లమల అటవీప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతున్నట్లు మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ తెలిపారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో భాగంగా సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిస్తూ… ఉమ్మడి మహబూబ్‌నగర్‌…

Continue Reading →