అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతున్న కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు..!

• జీతం కంటే లంచం ద్వారానే ఎన్నో రెట్లు ఎక్కువ సంపాదిస్తున్న అవినీతి అధికారులు. • ఉద్యోగంలో చేరిన నాటి నుండే అవినీతి మొదలు పెడుతున్న ప్రభుత్వ…

Continue Reading →

ఏసీబీకి చిక్కిన ఇద్దరు ఫారెస్టు అధికారులు

టింబర్‌ డిపో అనుమతికి రూ.80 వేలు లంచం తీసుకుంటూ రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ రేంజ్‌ ఫారెస్టు అధికారులు ఏసీబీకి చిక్కారు. ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ తెలిపిన వివరాల…

Continue Reading →

వృక్ష మాత తిమ్మక్కకు వందనం !

“మంచి పనులు చేస్తే సాటి మనుషులే కాదు ప్రకృతి కూడా సహకరించి దీవిస్తుంది. మంచి పనులు చేసిన వారికి మంచి ఆరోగ్యంతో పాటు జీవన జీవిత కాలం…

Continue Reading →

భారత్‌లో కాలుష్యకాటుకు 24 లక్షలమంది బలి

భారతదేశంలో కాలుష్యం కారణంగా 2019లో 23.5 లక్షలకు పైగా అకాల మరణాలు సంభవించాయని లాన్సెట్‌ జర్నల్‌ పేర్కొంది. ప్రపంచ దేశాలన్నింటిలో 2019లో సంభవించిన కాలుష్య మరణాలు భారత్‌లోనే…

Continue Reading →

తెలంగాణ మైనింగ్ శాఖ, కాలుష్య నియంత్రణ మండలిపై ఎన్జీటీ ఆగ్రహం

తెలంగాణ మైనింగ్ శాఖ, కాలుష్య నియంత్రణ మండలిపై ఎన్జీటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. స్టోన్‌ క్వారీలకు పర్యావరణ అనుమతులు లేకపోతే.. తక్షణమే మైనింగ్ ఆపాలని తెలంగాణ మైనింగ్…

Continue Reading →

మారుమూల అటవీ ఆవాసాలకు తక్షణం విద్యుత్ సదుపాయం

మారుమూల అటవీ ప్రాంతాలకు కూడా విద్యుత్(electricity) సదుపాయం అందించాలన్న ప్రభుత్వ నిర్ణయం మేరకు వేగంగా అనుమతులు ఇవ్వటం, తక్షణం పనులు చేపట్టాలని forest officials అధికారులు నిర్ణయించారు.…

Continue Reading →

పర్యావరణ చట్టాలను కఠినంగా అమలు చేయాలి : ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు

పర్యావరణాన్ని పరిరక్షించేందుకు భారత పార్లమెంట్‌ ఎన్నో చట్టాలను చేసిందని, ఈ చట్టాలను సమర్థవంతంగా, కఠినంగా అమలు అయ్యే దిశగా ప్రభుత్వం, న్యాయవ్యవస్థ పనిచేయాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు.…

Continue Reading →

తెలంగాణ చాప్టర్‌ ఐఎఫ్‌ఎస్‌ అసోసియేషన్‌ కార్యవర్గం ఎన్నిక

తెలంగాణ రాష్ట్ర చాప్టర్‌ ఐఎ్‌ఫఎస్‌ అసోసియేషన్‌కు కొత్త కార్యవర్గం ఏర్పడింది. అసోసియేషన్‌ అధ్యక్షుడిగా మోహన్‌చంద్ర పర్గెయిన్‌ని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షుడిగా ఎలుసింగ్‌ మేరు, కార్యదర్శిగా వినయ్‌కుమార్‌,…

Continue Reading →

జీడిమెట్ల అల్లోయ్ ర‌సాయ‌న ప‌రిశ్ర‌మ‌పై కేసు న‌మోదు

హైద‌రాబాద్‌లోని జీడిమెట్ల అల్లోయ్ ర‌సాయ‌న ప‌రిశ్ర‌మ‌పై కేసు న‌మోదైంది. ఆ ప‌రిశ్ర‌మ నుంచి అర్ధ‌రాత్రిపూట విష‌వాయువులు విడుద‌ల చేయ‌గా, తీవ్ర ఇబ్బందిప‌డ్డామ‌ని వినాయ‌క్‌న‌గ‌ర్ కాల‌నీవాసులు ఫిర్యాదు చేశారు.…

Continue Reading →

తెలంగాణ అటవీశాఖకు జాతీయ స్థాయిలో మరోసారి గుర్తింపు

తెలంగాణ అట‌వీ శాఖ‌కు జాతీయ స్థాయిలో మ‌రోసారి గుర్తింపు ల‌భించింది. నేష‌న‌ల్ ఫారెస్ట్ పాల‌సీ టాస్క్‌ఫోర్స్, వ‌ర్కింగ్ గ్రూపులో పీసీసీఎఫ్ ఆర్ఎం డోబ్రియ‌ల్‌కు చోటు ద‌క్కింది. జాతీయ…

Continue Reading →