అటవీ ప్రాంతంలో రాడార్ ప్రాజెక్టుపై మధ్యంతర ఉత్వర్వుల జారీ చేసిన హైకోర్టు

రంగారెడ్డి జిల్లా దామగుండం రిజర్వు అటవీ ప్రాంతంలో తూర్పు నావికా దళం (ఈస్టన్ నావల్ కమాండ్) ఏర్పాటు చేస్తున్న లో ఫ్రీకె్వన్సీ లైన్ (ఎల్ఎఫ్ఎల్) రాడార్ ప్రాజెక్టుపై…

Continue Reading →

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన పలువురు సినీ నిర్మాతలు, నటులు

రాజ్యసభ సభ్యులు జోగినపల్లీ సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా.. జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ దగ్గరలోని GHMC పార్క్ లో మొక్కలు నాటిన…

Continue Reading →

గ్రీన్ చాలెంజ్ లో బాగంగా మొక్కలు నాటిన భూపాలపల్లి ఆర్.టి.సి డిపో మేనేజర్ లక్ష్మి ధర్మ

రాజ్య సభ్యులు సంతోష కుమార్ చేపట్టిన గ్రీన్ చాలెంజ్ లో బాగంగా భూపాలపల్లి డిఎస్పీ సంపత్ రావు విసిరిన గ్రీన్ చాలెంజ్ ని స్వీకరించిన భూపాలపల్లి ఆర్.టి.సి…

Continue Reading →

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన పెద్దపల్లి కలెక్టర్ సిక్తా పట్నాయక్‌

జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా ఈ రోజు పెద్దపల్లి కలెక్టర్ సిక్తా పట్నాయక్‌ ఐఏఎస్ కలెక్టరేట్ ఆవరణంలో మూడు మొక్కలు…

Continue Reading →

ఎన్నికల కోడ్ నేపథ్యంలో పీసీబీ ప్రజాభిప్రాయ సేకరణ వాయిదా – విజయనగరం జిల్లా పీసీబీ ఈఈ టి.సుదర్శనం

ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి (పిసిబి) ప్రాంతీయ కార్యాలయ అధికారులు విజయనగరం జిల్లాలో వివిధ ప్రాంతాల్లో నిర్వహించాల్సిన ప్రజాభిప్రాయ సేకరణ షెడ్యూల్ వాయిదా వేశారు. ఈ మేరకు…

Continue Reading →

పిసిబి నిద్రపోతుందా ?

కాలుష్య పరిశ్రమలపై చర్యలేవి ?కోర్టులు చెబితే కానీ కదలరా ? కాలుష్య పరిశ్రమలపై హైకోర్టు ఆగ్రహం8 ఏళ్ల మీ (పీసీబీ) నిర్లక్ష్యానికి తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుంది.…

Continue Reading →

పరిశ్రమకు ఎన్ఓసీ ఇస్తానని మోసం.. పంచాయతీ కార్యదర్శిపై కేసు నమోదు

తమ పరిశ్రమ అనుములకు రూ.5 లక్షలు తీసుకుని పంచాయతీ కార్యదర్శి రూ.2 లక్షలకే రషీదు ఇచ్చారని సదరు పరిశ్రమ ప్రతినిధి కార్యదర్శి, కారోబార్ లపై చిట్యాల పోలీస్…

Continue Reading →

అడవి పలుచనైతే..

మండు వేసవిలోనైతే గ్రామశివారులోని వాగులు వంకల వద్దకు మనుబోతులు, జింకలు దాహం తీర్చుకునేందుకు వచ్చేవి. ఇప్పుడు ఏకంగా పెద్దపులులే జనావాసాలకు వచ్చేస్తున్నాయి. ఈ పరిణామాలన్నింటికీ మూలకారణాలు ఏంటని…

Continue Reading →

ఒక్కో మొక్కకు రూ.5,000

‘చెట్ల దత్తత’పేరిట వినూత్న కార్యక్రమం శ్రీకారం చుట్టిన అటవీ అభివృద్ధి సంస్థ ‘చెట్ల దత్తత’ పేరిట ఓ వినూత్న కార్యక్రమానికి తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ శ్రీకారం…

Continue Reading →

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన యాదాద్రి జిల్లా కలెక్టర్ అనితారామచంద్రన్

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా నల్గొండ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ విసిరిన గ్రీన్…

Continue Reading →