కేంద్ర అటవీ టాస్క్‌ఫోర్స్‌లో డోబ్రియల్‌కు చోటు

అడవుల సంరక్షణ, పెంపుదల కోసం కేంద్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన టాస్క్‌ఫోర్స్‌ కమిటీలో తెలంగాణ పీసీసీఎఫ్‌ ఆర్‌ఎం డోబ్రియల్‌కు చోటుదక్కింది. ఈ కమిటీకి డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ను…

Continue Reading →

పచ్చదనం మరింత పెంచుదాం : పీసీసీఎఫ్‌ ఆర్‌ఎం డోబ్రియాల్‌

రానున్న ఏడాది కాలంలో చేపట్టాల్సిన పనులు, రోడ్‌మ్యాప్‌పై ప్రధాన అటవీ అధికారులతో అటవీ సంరక్షణ ప్రధాన అధికారి (పీసీసీఎఫ్‌) ఆర్‌ఎం డోబ్రియాల్‌ అరణ్యభవన్‌లో నిర్వహించిన రెండురోజుల వర్‌షాప్‌…

Continue Reading →

30 చెట్లకు జీవం పోయనున్న ‘గ్రీన్ ఇండియా చాలెంజ్’’

నల్లగొండ పట్టణంలో రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా తొలగించనున్న 50 యేండ్లకు పైగా వయస్సున్న చెట్లకు పునర్జీవనం ప్రసాదించాలని ‘గ్రీన్ ఇండియా చాలెంజ్’ సంకల్పించింది. నల్లగొండ మున్సిపల్…

Continue Reading →

నుమాయిష్ లో అటవీశాఖ స్టాల్ కు ప్రథమ బహుమతి

హైదరాబాద్ నగరంలోని నాంపల్లి ఎగ్జబిషన్ గ్రౌండ్స్ లో నిర్వహించిన అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన (ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్) నుమాయిష్ లో తెలంగాణ అటవీ శాఖ…

Continue Reading →

కాటేస్తున్న కాలుష్యం.. ఆరోగ్యంగా ఉండాలంటే ఈ జాగ్ర‌త్త‌లు తీసుకోవాల్సిందే !!

World Health Day 2022 | ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితుల్లో తినే తిండి.. తాగే నీరు.. పీల్చే గాలి.. ఇలా అన్నీ క‌లుషితం అయిపోయాయి. ఇది ప్ర‌జ‌ల…

Continue Reading →

బాలానగర్‌ ఫ్యాన్ల పరిశ్రమలో ఎగసిపడుతున్న మంటలు

హైదరాబాద్‌: నగరంలోని బాలానగర్‌లో (Balanagar) భారీ అగ్నిప్రమాదం జరిగింది. బాలానగర్‌లోని చెన్నారెడ్డి నగర్‌లో ఉన్న ఫ్యాన్ల తయారీ పరిశ్రమలో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. క్రమంగా అవి పరిశ్రమ…

Continue Reading →

బోయిగూడ అగ్నిప్రమాదంపై రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి

సికింద్రాబాద్‌ బోయిగూడలో జరిగిన అగ్నిప్రమాదంపై రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. అగ్నిప్రమాద కుటుంబాలకు రాష్ట్రపతి కోవింద్‌ సంతాపం తెలిపారు. వారి కుటుంబ సభ్యులకు…

Continue Reading →

బోయిగూడ ఘ‌ట‌న‌పై సీఎం కేసీఆర్ దిగ్ర్భాంతి.. రూ. 5 ల‌క్ష‌ల చొప్పున ప‌రిహారం

సికింద్రాబాద్‌లోని బోయిగూడ అగ్నిప్ర‌మాద ఘ‌ట‌న‌పై ముఖ్య‌మంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్ర్భాంతి వ్య‌క్తం చేశారు. మృతుల కుటుంబాల‌కు ప్ర‌గాఢ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాల‌కు రూ. 5 ల‌క్ష‌ల…

Continue Reading →

సికింద్రాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం.. 11 మంది మృతి

సికింద్రాబాద్‌లోని (Secunderabad) బోయిగూడలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 11 మంది మృతిచెందారు. బుధవారం ఉదయం 4 గంటల సమయంలో బోయిగూడలోని ఓ టింబర్‌ డిపోలో…

Continue Reading →

కాలుష్యంతో జనాల ఇబ్బందులు

కాలుష్య  కంపెనీల తరలింపు ఎప్పుడో ? ప్రభుత్వం ప్రకటించి ఏండ్లు గడుస్తున్నా  ఆచరణలో కనిపిస్తలె కాలుష్యంతో జీడిమెట్ల జనాల ఇబ్బందులు సిటీ శివారులో ఇండ్ల మధ్యన ఉన్న…

Continue Reading →