సమస్త జీవుల జీవన హక్కు

ఇటీవల కేంద్రప్రభుత్వం వెల్లడించిన వివరాల ప్రకారం అడవులలో రైల్వే ట్రాకులు వేయడం వలన, ఆ ట్రాకులను దాటుతూ గడచిన మూడేళ్లలో రైళ్లు ఢీ కొని మరణించిన జంతువుల…

Continue Reading →

మోదీజీ… మీరిచ్చే గౌరవాన్ని నిరాకరిస్తున్నా’ – ట్విటర్‌లో ఎనిమిదేళ్ల ఉద్యమకారిణి లిసిప్రియా కంగుజామ్‌

‘‘మీరిచ్చే గౌరవాన్ని నిరాకరిస్తున్నా’’నంటూ మణిపూర్‌కు చెందిన ఎనిమిదేండ్ల పర్యావరణ ఉద్యమ బాలిక లిసిప్రియా కంగుజామ్‌ కేంద్ర ప్రభుత్వానికి తేల్చిచెప్పిందని ‘నమస్తే తెలంగాణ’ ఒక కథనంలో తెలిపింది.ఆ కథనం…

Continue Reading →

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో బాగంగా మొక్కలు నాటిన యాంకర్ రష్మీ

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో బాగంగా మొక్కలు నాటిన రష్మీ, జబర్దస్త్ ఫేమ్ యాంకర్ రష్మీ ఈ రోజు నానాక్ రాంగూడలోని తన నివాసంలో మొక్కలు నాటారు.…

Continue Reading →

పర్యావరణానికి హాని లేకుండా మాంగనీసు గని విస్తరణ చేపట్టాలి – విజయనగరం జిల్లా జాయింట్ కలెక్టర్-2 బి. కూర్మనాథ్

ప్రభావిత ప్రాంతాల్లో ఉపాధి, అభివృద్ధి కల్పనకు సంస్థ హామీ, విజయనగరం జిల్లా గుర్ల మండలం సదానందపురం గని విస్తరణపై ప్రజాభిప్రాయ సేకరణ శుక్రవారం జరిగింది. ఇందులో పర్యావరణానికి,…

Continue Reading →

గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్న ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్‌

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో బాగంగా ఈరోజు విశాఖపట్నం జిల్లా పెందుర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్ రాజ్ మొక్కలు నాటారు. రాంపూర్ గ్రామం , సబ్బవరం…

Continue Reading →

మొక్కల పెంపకంతోనే పర్యావరణ పరిరక్షణ – విజయనగరం జిల్లా కలెక్టర్ డాక్టర్ హరి జవహర్ లాల్

మొక్కలు నాటి వాటి పెంపకంతో పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని విజయనగరం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం. హరి జవహర్ లాల్ పేర్కొన్నారు. విజయనగరం రూరల్ మండల…

Continue Reading →

విజయనగరం జిల్లా చీరుపుపల్లి మండలంలో మైనింగ్ పై ప్రజాభిప్రాయ సేకరణ

చీపురుపల్లి మండలంలోని పెదనడిపల్లి గ్రామ రెమెన్యూ పరిధిలో గురువారం మైనింగ్ కాలపరిమితి పెంపు నిర్వహణపై ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. పెదనడిపల్లి గ్రామ రెవెన్యూ పరిధిలో సర్వే…

Continue Reading →

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన హైపర్ అది

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ఆటో రాంప్రసాద్ ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి నేడు విశాఖపట్నంలోని తన…

Continue Reading →

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన మెగాస్టార్ చిరంజీవి

ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ మరో ముగ్గురు ప్రముఖులను 1) అమితాబ్ బచ్చన్, 2) రామోజీ రావు, 3) పవన్ కళ్యాణ్ ని గ్రీన్ ఇండియా…

Continue Reading →

ఠాణాలను హరిత వనాలుగా మారుద్దాం – నల్లగొండ డీఎస్పీ వెంకటేశ్వర్ రెడ్డి

ఎస్పీ రంగనాధ్ నుండి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటిన డిఎస్పీసబ్ డివిజన్ పరిధిలో అన్ని ఠాణాలలో మొక్కలు నాటుదామని పిలుపునల్లగొండ పోలీస్ స్టేషన్లను హరిత…

Continue Reading →