గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మరియు రోజా వనం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మొక్కలు నాటే కార్యక్రమంలో భాగంగా ఈ రోజు విడదల రజని (చిలకలూరిపేట ఎమ్మెల్యే ) గుంటూరు…
స్నేహితుడు శ్రీధర్ చుండూరి విసిరిన గ్రీన్ ఛాలెంజ్ ను స్వీకరించి మూడు మొక్కలు నాటిన ఎస్పీ రంగనాథ్అదనపు ఎస్పీ నర్మద, డిటిసి అదనపు ఎస్పీ సతీష్ చోడగిరి,…
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో ఈరోజు నల్గొండ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ 3 మొక్కలు…
ఆక్సిజన్ పెంచేందుకు ఉత్తమ విధానాలపై పిసిబి దృష్టిఢిల్లీ, హిమాచల్ప్రదేశ్లలో అధ్యయనానికి అధికారుల సన్నద్ధంకాలుష్య కోరల్లో చిక్కుకున్న నదుల పునరుజ్జీవంపై ప్రభుత్వం దృష్టి సారించింది. పరిశ్రమల వ్యర్థాలు, ప్లాస్టిక్,…
రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. ఇప్పటికే ఈ కార్యక్రమంలో భాగంగా పలువురు ప్రముఖులు, సామాన్యులు లక్షలాది…
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మరియు రోజా వనం సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమంలో ఈరోజు ప్రముఖ నటి ఖుష్బూ మూడు మొక్కలు నాటి మరో ముగ్గురిని నామినేట్ చేశారు…
వాషింగ్టన్ : వాయు కాలుష్యం అధికంగా ఉండే భారత్, చైనా తదితర దేశాల ప్రజలకు మూత్రపిండాల వ్యాధుల ముప్పు ఎక్కువగా ఉంటుందని తాజా అధ్యయనంలో తేలింది. జాన్…
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మరియు రోజా వనం సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమంలో నగరి శాసనసభ్యురాలు రోజా ఛాలెంజ్ మేరకు స్థానిక పాడేరు కస్తూరిబాయ్ విద్యాలయంలో ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి…
అనుమతి లేకుండా చెట్లు కొట్టేసిన గేటెడ్ కమ్యూనిటీకి ఫైన్ విధించిన అటవీ శాఖ. ఇందు ఫార్చూన్ ఫీల్డ్ కూకట్ పల్లి లో అనుమతి లేకుండా దాదాపు 40…
గ్రీన్ఇండియాఛాలెంజ్ మరియు రోజా వనం సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమంలో ఈరోజు మొక్కలు నాటిన నర్సీపట్నం నియోజకవర్గం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ పెద్దబొడ్డేపల్లి గ్రామంలో ఏపీ రెసిడెన్షియల్…