ప్లాస్టిక్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌పై వివరణ ఇవ్వండి : హైకోర్టు

 ప్లాస్టిక్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ రూల్స్‌ అమలుపై వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు  సోమవారం ఆదేశాలు జారీచేసింది. కేంద్ర ప్రభుత్వం 2016లో తీసుకొచ్చిన ప్లాస్టిక్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌…

Continue Reading →

గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటిన సినీ నటి ఆషిమ నర్వాల్‌

రాజ్యసభ సభ్యుడు సంతోష్‌ కుమార్‌ ప్రారంభించిన గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ (Green India challenge) విజయవంతంగా కొనసాగుతున్నది. సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు ఈ కార్యక్రమంలో భాగస్వాములవుతున్నారు.…

Continue Reading →

మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు 3,845 ప్రత్యేక బస్సులు : మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌

మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు 3,845 ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ తెలిపారు. ఈనెల 13 నుంచి 20 వరకు ఈ బస్సులు రాకపోకలు…

Continue Reading →

కూకట్ పల్లి హోలిస్టిక్ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం..

కూకట్‌పల్లిలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. నిజాంపేట పరిధిలోని హోలిస్టిక్‌ ఆస్పత్రి గ్రౌండ్‌ఫ్లోర్‌లో మంటలు చెలరేగాయి. దీంతో ఒక్కసారిగా ఆస్పత్రిలో దట్టమైన పోగలు వ్యాపించాయి. వెంటనే ఆస్పత్రి సిబ్బంది ఫైర్‌…

Continue Reading →

టూరిజం అవార్డును సీఎం కేసీఆర్ చేతుల మీదుగా అందుకున్న మంత్రి శ్రీనివాస్ గౌడ్

ఐక్యరాజ్య సమితి పర్యాటక సంస్థ తొలిసారిగా నిర్వహించిన ‘ఉత్తమ పర్యాటక గ్రామం’ ప్రతిష్టాత్మక పోటీలో తెలంగాణలోని యాదాద్రి భువన గిరి జిల్లా భూదాన్ పోచం పల్లి ఎంపికైన…

Continue Reading →

హైదరాబాద్‌ శివార్లలో మైనింగ్ జోన్ల అక్రమాలపై ఎన్జీటీ విచారణ

హైదరాబాద్ శివార్లలోని మైనింగ్ జోన్ లో అక్రమాలపై చెన్నైలోని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో విచారణ జరిగింది. రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి జిల్లాల కలెక్టర్లు స్వయంగా తనిఖీలు…

Continue Reading →

దేవరకొండలో రైస్ మిల్లులను తనిఖీ చేసిన పౌరసరఫరాల విజిలెన్స్ అధికారి

కొందరు రైస్ మిల్లర్లు ప్రభుత్వానికి ఇవ్వాల్సిన లెవీ ఇవ్వక పోవడంపై ఉన్నతాధికారులు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ పౌరసరఫరాల శాఖ విజిలెన్స్ ఎన్ ఫోర్స్ మెంట్…

Continue Reading →

అటవీ పార్కుల సమాచారానికో యాప్‌: మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి

అటవీశాఖ అర్బన్‌ పార్కుల సమగ్ర సమాచారాన్ని తెలుసుకునేందుకు ప్రత్యేక యాప్‌ను రూపొందించినట్లు మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం అరణ్య భవన్‌లో మొబైల్‌ యాప్‌ను ఆవిష్కరించిన ఆయన మాట్లాడుతూ..…

Continue Reading →

సింగరేణి సీఎండీ ఎన్‌.శ్రీధర్‌ పదవీ కాలం పొడిగింపు

సింగరేణి సీఎండీ ఎన్‌.శ్రీధర్‌ పదవీ కాలం మరో ఏడాది పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది జనవరి 1 నుంచి మరో ఏడాది…

Continue Reading →

సంగారెడ్డి జిల్లాలోని సవారియా పైపుల తయారీ పరిశ్రమలో ప్రమాదం

సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం, నందిగామ గ్రామ పరిధిలోని సవారియా అనే  పైపుల తయారీ పరిశ్రమలో ప్రమాదం సంభవించింది. ఇనుప రాడ్లను క్రేన్ సహాయంతో తీసుకువెళుతుండగా బరువు…

Continue Reading →