అడవుల ప‌రిర‌క్ష‌ణ‌కు అధికారులు అంకిత భావంతో పనిచేయాలి : అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి

అడ‌వుల ప‌రిర‌క్ష‌ణ‌కు అట‌వీ శాఖ అధికారులు అంకిత‌భావంతో ప‌ని చేయాల‌ని అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. అడ‌వుల ప‌రిర‌క్ష‌ణ‌, ప‌చ్చ‌ద‌నం పెంపుకు గ‌తంలో…

Continue Reading →

విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో అగ్నిప్రమాదం

వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో పెద్ద ప్రమాదం తప్పింది. బ్లాస్ట్ ఫర్నేస్‌లో ఈరోజు ఉదయం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అయితే వెంటనే అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు…

Continue Reading →

తెలంగాణ హరితనిధి ఏర్పాటుపై ప్రభుత్వం ఉత్తర్వులు

తెలంగాణ హరితనిధి (Telangana Green Fund) ఏర్పాటుపై ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. హరితనిధిపై గతంలో రాష్ట్ర శాసనసభలో సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ…

Continue Reading →

నల్లగొండ జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం

నల్లగొండ జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.  కట్టంగూరు మండలం అయిటిపాముల వద్ద ఓ పరిశ్రమలో అగ్నిప్రమాదం సంభవించింది. ఆదివారం సాయంత్రం శ్రీ రాఘవేంద్ర ఫెర్రో…

Continue Reading →

టీఎన్‌పీసీబీ మాజీ చీఫ్ ఏవీ వెంక‌టాచ‌లం బ‌ల‌వ‌న్మ‌ర‌ణం!

త‌మిళ‌నాడు కాలుష్య నియంత్ర‌ణ మండ‌లి (టీఎన్‌పీసీబీ) మాజీ చైర్మ‌న్ ఏవీ వెంకటాచ‌లం వెల‌చేరిలోని త‌న నివాసంలో ఉరికి వేలాడుతూ విగ‌త‌జీవిగా క‌నిపించడం క‌ల‌క‌లం రేపింది. గురువారం సాయంత్రం…

Continue Reading →

లంచం అడిగారా ? 1064కు కాల్‌ చేయండి

ఒక్క ఫోన్‌కాల్‌తో మీ సమస్య పరిష్కారం నేటి నుంచి ఏసీబీ అవినీతి నిర్మూలన వారోత్సవాలు ఏదైనా పనిమీద ప్రభుత్వ ఆఫీస్‌కు వెళితే అధికారులు లంచం డిమాండ్‌ చేశారా?…

Continue Reading →

కాలుష్యంతో భవిష్యత్తు అంధకారం : జాతీయ కాలుష్య నియంత్రణ దినోత్సవంలో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి

నానాటికీ పెరుగుతున్న కాలుష్యాన్ని నియంత్రించకపోతే భవిష్యత్తు అంధకారమేనని అటవీ, పర్యావరణ శాఖల మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఢిల్లీ అనుభవాల దృష్ట్యా కాలుష్య నియంత్రణకు…

Continue Reading →

ఆకుపచ్చ రంగులోకి మారిన కృష్ణా నది నీళ్లు

కృష్ణా నది జలాలు ఆకుపచ్చ రంగులోకి మారాయి. నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌ మండలంలోని అమరగిరి నుంచి శ్రీశైలం రిజర్వాయర్‌ వరకు వారం రోజులుగా నీరు ఆకుపచ్చ రంగులోకి…

Continue Reading →

గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగంగా మొక్క‌లు నాటిన సిద్ధార్థ్ మ‌ల్హోత్రా

టీఆర్ఎస్ పార్టీ సీనియ‌ర్ నాయ‌కులు, రాజ్య‌స‌భ స‌భ్యులు సంతోష్ కుమార్ చేప‌ట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్య‌క్ర‌మంలో న‌టుడు సిద్ధార్థ్ మ‌ల్హోత్రా భాగ‌స్వాముల‌య్యారు. ముంబ‌యి అంధేరిలోని వెస్ట్…

Continue Reading →

కలుషిత నీరు తాగిన బీసీ హాస్టల్‌ విద్యార్థులు.. నీలోఫర్‌ హాస్పిటల్‌కు తరలింపు

హైదరాబాద్ నగరంలోని సరూర్‌నగర్ బీసీ బాలుర హాస్టల్‌లో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. కలుషిత నీరు తాగడంతో 15 మంది పిల్లలు అనారోగ్యం పాలయ్యారు. దీంతో శుక్రవారం రాత్రి…

Continue Reading →