గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన న‌టి పూజా హెగ్డే

గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా న‌టి పూజా హెగ్డే ఇవాళ రామోజీ ఫిల్మ్ సిటీలో మొక్క‌లు నాటారు. టాలీవుడ్ యంగ్ హీరో సుషాంత్ ఇచ్చిన గ్రీన్ ఇండియా…

Continue Reading →

సచివాలయం కూల్చివేతపై కౌంటర్‌ ఇంకెప్పుడు వేస్తారు..? : నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌

కేంద్ర పర్యావరణ శాఖపై ఎన్‌జీటీ ఆగ్రహం  సరైన అనుమతుల్లేకుండా సచివాలయాన్ని కూల్చేయడాన్ని సవాల్‌ చేస్తూ ఎంపీ రేవంత్‌రెడ్డి పిటిషన్‌పై కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ (ఎంవోఈఎఫ్‌) కౌంటర్‌…

Continue Reading →

జమున హేచరీస్‌ వ్యర్థాల పారబోతపై అధికారుల పరిశీలన

మెదక్‌ జిల్లాలోని మాసాయిపేట మండలం అచ్చంపేట శివారులోని జమున హేచరీస్‌ పరిశ్రమ వ్యర్థాలపై ఆదివారం పంచాయతీరాజ్‌ అధికారులు విచారణ చేపట్టారు. తూప్రాన్‌ డీఎల్‌పీవో వరలక్ష్మి, గతంలో ఎంపీవోగా…

Continue Reading →

ఢిల్లీలో కొనసాగుతున్న వాయు కాలుష్యం

దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం కొనసాగుతున్నది. వరుసగా ఐదో రోజు గాలి నాణ్యత సూచీ (AQI) ‘చాలా పేలవమైన’ కేటగిరిలోనే ఉన్నది. అయితే, గాలి నాణ్యత…

Continue Reading →

ఢిల్లీలో వాయు కాలుష్యం.. స్కూళ్లు, కాలేజీలు బంద్‌

ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్రంగా ఉన్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఢిల్లీతో పాటు స‌మీప న‌గ‌రాల్లో స్కూళ్లు, కాలేజీల‌ను బంద్ చేయాల‌ని ప్ర‌భుత్వం ఆదేశించింది. క‌మిష‌న్…

Continue Reading →

రాజేంద్రనగర్‌లో ఓ పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం..

హైదరాబాద్‌ నగర శివార్లలోని రాజేంద్ర నగర్‌లో ఉన్న ఓ పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం (Fire accident) జరిగింది. మైలర్‌దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని వినాయక్‌నగర్ బస్తిలో ఉన్న…

Continue Reading →

మొక్కలు నాటిన హైకోర్ట్‌ చీఫ్‌ జస్టిస్‌ సతీష్ చంద్ర శర్మ

హైకోర్టు ప్రాంగణంలో ఏజీ బీఎస్ ప్రసాద్ ఆధ్వర్యంలో గ్రీన్ ఇండియా చాలెంజ్‌ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గ్రీన్ ఇండియా చాలెంజ్ సృష్టికర్త,…

Continue Reading →

నల్లమల తెలంగాణకు తలమానికం : వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌ రెడ్డి

నల్లమల తెలంగాణకు తలమానికం అని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలో పోడు, అడవుల సంరక్షణపై నిర్వహించిన అఖిలపక్ష సమావేశానికి మంత్రి హాజరై…

Continue Reading →

అర‌బిందో ఫార్మాలో అగ్నిప్ర‌మాదం..

మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జిల్లా జ‌డ్చ‌ర్ల మండ‌లం పొలేప‌ల్లి ఫార్మా సెజ్‌లో సోమ‌వారం మ‌ధ్యాహ్నం అగ్నిప్ర‌మాదం సంభ‌వించింది. అక్క‌డున్న అర‌బిందో ఫార్మా కంపెనీలోని బాయిల‌ర్‌లో మంట‌లు చెల‌రేగాయి. దీంతో…

Continue Reading →

దీపావళికి ముందే ఢిల్లీలో పెరిగిన వాయు కాలుష్యం

దీపావళికి ముందే దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం పెరుగుతున్నది. సోమవారం ఉదయం ఢిల్లీలో గాలి నాణ్యత పేలవంగా ఉన్నట్లు ఎయిర్‌ క్వాలిటీ అండ్‌ వెదర్‌ ఫోర్‌కాస్టింగ్‌ రీసెర్చ్‌…

Continue Reading →