మహా శివరాత్రి శుభాకాంక్షలు

మహా శివరాత్రి సందర్భంగా పర్యావరణాన్ని పరిరక్షించే విధంగా అడుగులు వేద్దాం… నదులు, కాలువలు, చెరువులు, కోనేరులలో ఎటువంటి ప్లాస్టిక్ వ్యర్థాలను పడవేయకండి…పాస్టిక్ వాడకండి… పర్యావరణాన్ని కాపాడండి.. భవిష్యత్…

Continue Reading →

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన సీనియర్ ఐఏఎస్ అధికారి హర్పిథ్ సింగ్

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన 1991 బ్యాచ్ కి చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి…

Continue Reading →

మొక్క మొక్కకూ లెక్క

ఆన్‌లైన్‌ ద్వారా మొక్కల పర్యవేక్షణనాటిన నాటినుంచి సంరక్షణఅంగన్‌వాడీ కేంద్రాల నుంచి ప్రయోగంప్రతిసెంటర్‌లో కనీసం రెండుమొక్కల పెంపకంమహిళా దినోత్సవం నాటికి 37,500 కేంద్రాల్లో హరితహారం నాటే ప్రతిమొక్కనూ ఇకనుంచి…

Continue Reading →

ప్లాస్టిక్ వ్యర్థాలను నిర్మూలిద్దాం – తెలంగాణ స్టేట్‌ ఎలక్ట్రిసిటీ (పీఅండ్‌జీ) ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌

ప్లాస్టిక్‌ వ్యర్థాల నిర్మూలనకు తెలంగాణ స్టేట్‌ ఎలక్ట్రిసిటీ (పీఅండ్‌జీ) ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ నడుం బిగించింది. చెరువులు, సరస్సులు, ఉద్యానవనాలు, పరిసరాల్లో పేరుకుపోయిన చెత్తను తొలగించేందుకు ముందుకు వచ్చింది.…

Continue Reading →

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన వాటర్ మెన్ అఫ్ ఇండియా డాక్టర్ రాజేందర్ సింగ్

ప్రతిష్టాత్మంగా కొనసాగుతున్న గోదావరి జల యాత్ర లో భాగంగా ఈ రోజు ఖమ్మం లోని కవిత ఇంజనీరింగ్ కాలేజీ లో , జల సంరక్షణ మరియు సామజిక…

Continue Reading →

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన వరల్డ్ ఫేమస్ డ్రమ్స్ శివమణి మరియు బాసిస్టు మోహిని డే

రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగంగా మాదాపూర్ లోని సీసీఆర్టీ లో మొక్కలు నాటిన వరల్డ్ ఫెమస్ డ్రమ్మిస్ట్…

Continue Reading →

పక్షిజాతుల మనుగడకు ముప్పు

‘స్టేట్‌ ఆఫ్‌ ఇండియాస్‌ బర్డ్స్‌ 2020’ నివేదికలో వెల్లడి దేశంలోని పక్షిజాతుల మనుగడకు ముప్పువాటిల్లుతున్నది. 50 శాతానికిపైగా పక్షుల జాతులు దీర్ఘకాలిక ప్రమాదంలో ఉన్నాయని, మరో 146…

Continue Reading →

పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటాలి – మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి

పర్యావరణ పరిరక్షణకు ప్రతిఒక్కరు మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని రాష్ట్ర విద్యుత్‌ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్‌ 66వ పుట్టిన రోజు సందర్బంగా…

Continue Reading →

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన ఇన్ఫోసిస్ వైస్ ప్రెసిడెంట్ కిరణ్ కూచిభొట్ల

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ఈరోజు ఇన్ఫోసిస్ హైదరాబాద్ సెంటర్ హెడ్ బొడ్డుపల్లి రఘు ఇచ్చిన ఛాలెంజ్ ను తక్షణమే స్వీకరించి ఇన్ఫోసిస్ హైదరాబాద్ ప్రాంగణంలో…

Continue Reading →

గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్న ఇన్ఫోసిస్‌ హైదరాబాద్‌ సెంటర్‌ హెడ్‌ బొడ్డుపల్లి రఘు

రాజ్యసభ సభ్యులు సంతోష్‌కుమార్‌ ప్రారంభించిన గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా ఇన్ఫోసిస్‌ హైదరాబాద్‌ సెంటర్‌ హెడ్‌ రఘు బొడ్డుపల్లి ఈ రోజు మొక్కలు నాటారు. సైబరాబాద్‌ పోలీస్‌…

Continue Reading →