ఆక్రమణలు మరింత పెరిగే అవకాశం భూపోరాటాలకు కూడా కారణం కావొచ్చు ఆందోళన వ్యక్తం చేస్తున్న పర్యావరణవేత్తలు పోడు భూముల క్రమబద్దీకరణతో ఆక్రమణలు మరింత పెరిగే అవకాశం ఉందని…
జగిత్యాల జిల్లా కోరుట్లలోని రథాలపంపు కాలనీలో చెట్టు నరికిన వ్యక్తికి అధికారులు రూ.5 వేల జరిమానా విధించారు. మంచికట్ల విజయ్ అనే వ్యక్తి శనివారం ఓ చెట్టును…
బాచుపల్లి, కొండాపూర్, నిజాంపేట్ నివాసితుల గగ్గోలు రాత్రి వేళల్లో ఉక్కిరిబిక్కిరి అవుతున్నామని ఆందోళన 51 కాలనీలకు శివారు పరిశ్రమల విష వాయువులు కాలుష్య నియంత్రణ మండలికి వెల్లువలా ఫిర్యాదులు ఒకటి…
తెలంగాణలో అడవుల సంరక్షణ అద్భుతంగా ఉందని యునైటెడ్ స్టేట్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్(యూడీఏఐడీ) బృందం ప్రశంసించింది. జిల్లాలోని నర్సాపూర్లోని అర్బన్ పార్కు, హవేళీఘనపూర్ మండల పరిధిలోని…
రాష్ట్రంలోని పోడు భూముల సమస్య పరిష్కారంపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రగతి భవన్లో జరుగుతున్న ఈ సమీక్షా సమావేశంలో అడవుల పరిరక్షణ, హరితహారంపై…
హరిత తెలంగాణే లక్ష్యంగా అటవీ శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వం చేపట్టిన అటవీ శాఖ నర్సరీల్లో భారీగా అక్రమాలు చోటుచేసుకుంటున్నాయి. వెల్దుర్తి మం డల పరిధిలోని మంగళపర్తి సెక్షన్లోని…
సింగరేణి కాలరీస్ కంపెనీ మంచిర్యాల జిల్లా జైపూర్ వద్ద నిర్వహిస్తున్న సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం ఈ ఏడాది మరో ప్రతిష్ఠాత్మక అవార్డుకు ఎంపికైంది. విద్యుదుత్పత్తి సంస్థలకు…
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణకు దసరా పండుగ ఒక ప్రత్యేమైన వేడుక అని పేర్కొన్నారు. ఎంచుకున్న లక్ష్యాన్ని…
రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్లోని చినజీయర్ స్వామి ఆశ్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్.. జమ్మి మొక్క నాటారు. ఈ కార్యక్రమంలో చినజీయర్ స్వామి, జూపల్లి రామేశ్వర్ రావు, ఎంపీ జోగినపల్లి…
సీఎం కేసీఆర్ గ్రీన్ఫండ్ ఏర్పాటు చేస్తూ తీసుకున్న నిర్ణయం చాలా బాగుందని ప్రముఖ సినీ నటుడు జగపతి బాబు అన్నారు. దీని ద్వారా పచ్చదనం పెంపును ప్రతి…









