క్రమబద్దీకరణతో అడవికి ముప్పు..!

ఆక్రమణలు మరింత పెరిగే అవకాశం భూపోరాటాలకు కూడా కారణం కావొచ్చు ఆందోళన వ్యక్తం చేస్తున్న పర్యావరణవేత్తలు పోడు భూముల క్రమబద్దీకరణతో ఆక్రమణలు మరింత పెరిగే అవకాశం ఉందని…

Continue Reading →

చెట్టు నరికివేత.. 5వేల జరిమానా

జగిత్యాల జిల్లా కోరుట్లలోని రథాలపంపు కాలనీలో చెట్టు నరికిన వ్యక్తికి అధికారులు రూ.5 వేల జరిమానా విధించారు. మంచికట్ల విజయ్‌ అనే వ్యక్తి శనివారం ఓ చెట్టును…

Continue Reading →

బాబోయ్‌.. మేం భరించలేం..ఊపిరాడట్లే!

 బాచుపల్లి, కొండాపూర్, నిజాంపేట్‌ నివాసితుల గగ్గోలు రాత్రి వేళల్లో ఉక్కిరిబిక్కిరి అవుతున్నామని ఆందోళన 51 కాలనీలకు శివారు పరిశ్రమల విష వాయువులు కాలుష్య నియంత్రణ మండలికి వెల్లువలా ఫిర్యాదులు ఒకటి…

Continue Reading →

తెలంగాణలో అడవుల సంరక్షణ అద్భుతం : యూడీఏఐడీ బృందం

తెలంగాణలో అడవుల సంరక్షణ అద్భుతంగా ఉందని యునైటెడ్‌ స్టేట్‌ ఏజెన్సీ ఫర్‌ ఇంటర్నేషనల్‌ డెవలప్‌మెంట్‌(యూడీఏఐడీ) బృందం ప్రశంసించింది. జిల్లాలోని నర్సాపూర్‌లోని అర్బన్‌ పార్కు, హవేళీఘనపూర్‌ మండల పరిధిలోని…

Continue Reading →

పోడు భూముల‌పై సీఎం కేసీఆర్ ఉన్న‌త‌స్థాయి స‌మీక్ష‌

రాష్ట్రంలోని పోడు భూముల స‌మ‌స్య ప‌రిష్కారంపై ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఉన్న‌త‌స్థాయి సమీక్షా స‌మావేశం నిర్వ‌హించారు. ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో జ‌రుగుతున్న ఈ స‌మీక్షా స‌మావేశంలో అడవుల ప‌రిర‌క్ష‌ణ‌, హ‌రిత‌హారంపై…

Continue Reading →

అటవీ నర్సరీలో అక్రమాలు

హరిత తెలంగాణే లక్ష్యంగా అటవీ శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వం చేపట్టిన అటవీ శాఖ నర్సరీల్లో భారీగా అక్రమాలు చోటుచేసుకుంటున్నాయి. వెల్దుర్తి మం డల పరిధిలోని మంగళపర్తి సెక్షన్‌లోని…

Continue Reading →

ఎస్టీపీపీకి ఎనర్జీ ఎఫిషియెన్సీ అవార్డు

సింగరేణి కాలరీస్‌ కంపెనీ మంచిర్యాల జిల్లా జైపూర్‌ వద్ద నిర్వహిస్తున్న సింగరేణి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం ఈ ఏడాది మరో ప్రతిష్ఠాత్మక అవార్డుకు ఎంపికైంది. విద్యుదుత్పత్తి సంస్థలకు…

Continue Reading →

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్‌ దసరా శుభాకాంక్షలు

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణకు దసరా పండుగ ఒక ప్రత్యేమైన వేడుక అని పేర్కొన్నారు. ఎంచుకున్న లక్ష్యాన్ని…

Continue Reading →

చిన‌జీయ‌ర్ స్వామి ఆశ్ర‌మంలో జ‌మ్మి మొక్క నాటిన సీఎం కేసీఆర్

రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్‌లోని చిన‌జీయ‌ర్ స్వామి ఆశ్ర‌మంలో ముఖ్య‌మంత్రి కేసీఆర్.. జ‌మ్మి మొక్క నాటారు. ఈ కార్య‌క్ర‌మంలో చిన‌జీయర్ స్వామి, జూప‌ల్లి రామేశ్వ‌ర్ రావు, ఎంపీ జోగిన‌ప‌ల్లి…

Continue Reading →

గ్రీన్‌ఫండ్‌ ఏర్పాటు నిర్ణయం బాగుంది : జగపతి బాబు

సీఎం కేసీఆర్‌ గ్రీన్‌ఫండ్‌ ఏర్పాటు చేస్తూ తీసుకున్న నిర్ణయం చాలా బాగుందని ప్రముఖ సినీ నటుడు జగపతి బాబు అన్నారు. దీని ద్వారా పచ్చదనం పెంపును ప్రతి…

Continue Reading →