హెటిరో డ్రగ్స్‌లో రూ.142 కోట్ల నగదును సీజ్ చేసిన ఐటీ అధికారులు

హెటిరో డ్రగ్స్‌లో రూ.142 కోట్ల నగదును ఐటీ అధికారులు సీజ్ చేశారు. హెటిరో సంస్థల్లో 4 రోజులుగా ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. 6 రాష్ట్రాల్లో 50 ప్రాంతాల్లో…

Continue Reading →

హరితహారం మొక్కలు నరికివేత: రూ. 50 వేల జరిమాన

కర్నూల్ పట్టణానికి చెందిన దవాఖానకు సంబంధించిన హోర్డింగ్‌కు అడ్డుగా ఉన్నాయనే కారణంతో అయిజ మున్సిపాలిటీ పరిధి కర్నూల్ రహదారిలో హరితహారంలో భాగంగా నాటిన మొక్కలను దవాఖాన ప్రతినిధులు…

Continue Reading →

హెటిరో డ్రగ్స్, హెటిరో ల్యాబ్స్‌ల్లో కొనసాగుతున్న ఐటీ దాడులు

హెటిరో డ్రగ్స్, హెటిరో ల్యాబ్స్‌ల్లో  ఐటీ సోదాలు మూడవ రోజు కొనసాగుతున్నాయి. సనత్‌నగర్‌లోని హెటిరో డ్రగ్స్, హెటిరో ల్యాబ్స్ ప్రధాన కార్యాలయం నుండి తెల్లవారుజామున మూడు గంటలకు…

Continue Reading →

హరిత నిధికి ముఖ‌రా(కె) గ్రామ పంచాయతీ విరాళం

ఆకుపచ్చని తెలంగాణే లక్ష్యంగా సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన హరిత నిధికి విశేష స్పందన లభిస్తున్నది. సీఎం కేసీఆర్‌ పిలుపుతో తెలంగాణలో చెట్లను పెంచేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు తమ…

Continue Reading →

హెటిరో డ్రగ్స్‌ ఆఫీసులపై ఐటీశాఖ దాడులు

హైదరాబాద్ నగరంలోని ప్రముఖ ఫార్మా కంపెనీ హెటిరో డ్రగ్స్ కార్యాలయాలపై ఆదాయపన్ను శాఖ (IT) దాడులు చేపట్టింది. బుధవారం ఉదయం నుంచి ఈ దాడులు కొనసాగుతున్నాయి. హెటిరో…

Continue Reading →

అటవీ నేరాల అదుపునకు రహస్య నిధి : అటవీ, పర్యావరణశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి

అటవీ నేరాలను మరింత సమర్థంగా అదుపు చేసేందుకు సీక్రెట్‌ రిజర్వ్‌ ఫండ్‌ని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం సీఎం కేసీఆర్‌ రూ.4.06 కోట్లు కేటాయించినట్లు…

Continue Reading →

దేశంలోనే తొలిసారిగా హరిత నిధి : అటవీ, పర్యావరణశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి

హరితహారాన్ని మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు దేశ చరిత్రలో తొలిసారిగా తెలంగాణ ప్రభుత్వం వినూత్న విధానానికి శ్రీకారం చుట్టిందని రాష్ట్ర అటవీ, పర్యావరణశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు.…

Continue Reading →

గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌లో మొక్కలు నాటిన మంత్రి నిరంజన్‌రెడ్డి

గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌లో భాగంగా మంత్రి నిరంజన్‌రెడ్డి సోమవారం మొక్కలు నాటారు. మంత్రి జన్మదినం సందర్భంగా రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్‌ గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ విసరగా.. మంత్రి…

Continue Reading →

అసెంబ్లీలో జ‌మ్మి మొక్కను నాటిన స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి

గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా అసెంబ్లీ ఆవ‌ర‌ణ‌లోని అమ్మ‌వారి గుడికి స‌మీపంలో జ‌మ్మి మొక్క‌ను శాస‌న‌స‌భ స్పీక‌ర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి శ‌నివారం నాటారు. ఈ కార్య‌క్ర‌మంలో…

Continue Reading →

గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌లో జమ్మి మొక్కలు నాటిన ఎమ్మెల్యే అజ్మీరా రేఖా శ్యామ్‌ నాయక్‌, విజయ డెయిరీ చైర్మన్‌ లోక భూమారెడ్డి

బొల్లారం అయ్యప్ప స్వామి దేవాలయంలో ఖాతాపూర్‌ ఎమ్మెల్మే అజ్మీరా రేఖా శ్యామ్‌ నాయక్‌, రాష్ట్ర విజయ డైరీ చైర్మన్ లోక భూమారెడ్డి జమ్మి మొక్కలను నాటారు. ఈ…

Continue Reading →