హరితహారానికి అంతర్జాతీయ గుర్తింపు : అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

సీఎం కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘తెలంగాణకు హరితహారం’ కార్యక్రమానికి అంతర్జాతీయంగా ఎంతో గుర్తింపు, ప్రశంసలు దక్కాయని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. హరితహార…

Continue Reading →

హరిత నిధి ఏర్పాటు హర్షణీయం : అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి

హరిత నిధి ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం కేసీఆర్ శాసన సభలో ప్రకటించిన నేపథ్యంలో అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.…

Continue Reading →

తెలంగాణ హ‌రిత నిధికి సీఎం కేసీఆర్ ప్ర‌తిపాద‌న‌

 ఇప్ప‌టికే విజ‌య‌వంతంగా కొన‌సాగుతోన్న హ‌రిత హారానికి తోడుగా తెలంగాణ హ‌రిత నిధి(తెలంగాణ గ్రీన్ ఫండ్‌) కార్య‌క్ర‌మానికి శాస‌న‌స‌భ వేదికగా ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప్ర‌తిపాద‌న చేశారు. నిరంత‌రంగా హ‌రిత…

Continue Reading →

గ్రీన‌రీలో ప్ర‌పంచంలోనే తెలంగాణ మూడో స్థానం : సీఎం కేసీఆర్

గ్రీన‌రీలో ప్ర‌పంచంలోనే తెలంగాణ రాష్ట్రం మూడో స్థానంలో ఉంద‌ని సీఎం కేసీఆర్ స్ప‌ష్టం చేశారు. మొద‌టి స్థానంలో కెన‌డా, రెండో స్థానంలో బ్రెజిల్, మూడో స్థానంలో తెలంగాణ…

Continue Reading →

గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో భాగంగా జమ్మి మొక్కలు నాటిన ఎమ్మెల్యే వెంకటేశ్వర్ రెడ్డి

గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో భాగంగా ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన ‘ఊరు ఊరికో జమ్మి చెట్టు.. గుడి గుడికో జమ్మి చెట్టుకు విశేష స్పందన లభిస్తున్నది. ఎంపీ…

Continue Reading →

గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో పాల్గొన్న శ్రీలంక డిప్యూటీ హై క‌మిష‌న‌ర్

టీఆర్ఎస్ నాయ‌కులు, రాజ్య‌స‌భ స‌భ్యులు జోగిన‌ప‌ల్లి సంతోష్ కుమార్ చేప‌ట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్య‌క్ర‌మం ఉద్య‌మంలా కొన‌సాగుతోంది. ఇవాళ‌ శ్రీలంక డిప్యూటీ హై క‌మిష‌న‌ర్ డాక్ట‌ర్…

Continue Reading →

పులుల సంరక్షణ పర్యావరణ పరిరక్షణలో కీలకం: అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌ శాఖ మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి

జీవ వైవిధ్యానికి ప్రధాన ఆధారంగా నిలుస్తున్న పులులను సంరక్షించుకోవాల్సిన బాధ్యత మ‌నంద‌రిపై ఉంద‌ని అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌, న్యాయ‌, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి అన్నారు.…

Continue Reading →

65 చెట్లను నరికివేసిన ఓ రియ‌ల్ట‌ర్‌కు రూ. 4 ల‌క్ష‌లు జ‌రిమానా

ఎలాంటి అనుమతి లేకుండా 65 చెట్లను నరికివేసిన ఓ రియల్ ఎస్టేట్ సంస్థకు తెలంగాణ అట‌వీ శాఖ రూ. 4 ల‌క్ష‌ల జ‌రిమానా విధించింది. రంగారెడ్డి జిల్లా…

Continue Reading →

ప్ర‌తి ఏటా 70 ల‌క్ష‌ల మందిని చంపుతున్న వాయు కాలుష్యం: ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ

మాన‌వాళికి వాయు కాలుష్యం( Air Pollution ) అనేది అతిపెద్ద ప‌ర్యావ‌ర‌ణ ముప్పుల్లో ఒక‌ట‌ని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ స్ప‌ష్టం చేసింది. ఈ వాయు కాలుష్యం కార‌ణంగా…

Continue Reading →

జమ్మి మొక్కలు నాటిన టూరిజం డెవలప్‌మెంట్ చైర్మన్ శ్రీనివాస్ గుప్తా

గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా జమ్మి…

Continue Reading →