ప్రపంచవ్యాప్తంగా వస్తున్న పర్యావరణ మార్పులను ఎదుర్కోవటమే మానవాళిముందున్న అతిపెద్ద సవాల్ అని యూ.ఎస్ ఎయిడ్ మిషన్ డైరెక్టర్ వీణా రెడ్డి అన్నారు. యునైటెడ్ స్టేట్స్ ఏజెన్సీ ఫర్…
పర్యావరణ కాలుష్యం పెరుగుతున్న ప్రస్తుత పరిస్థితులలో ప్రకృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలందరిపై ఉందని ఆదాయపు పన్ను శాఖ ప్రధాన కమిషనర్ అతుల్ ప్రణయ్ అన్నారు. ‘ఆజాదీ కా…
తెలంగాణ రాష్ట్రంలో పోడు భూముల అంశంపై ఏర్పాటు చేసిన క్యాబినెట్ సబ్ కమిటీ తోలి సమావేశం కమిటీ చైర్మన్, రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి…
గ్రీన్ ఇండియా చాలెంజ్లో భాగంగా ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన ‘ఊరు ఊరికో జమ్మి చెట్టు.. గుడి గుడికో జమ్మి చెట్టు’ కార్యక్రమానికి అపూర్వ స్పందన వస్తున్నది.…
తెలంగాణ శరవేగంగా అభివృద్ధి చెందుతున్నదని మంత్రి కేటీఆర్ అన్నారు. వ్యవసాయ రంగంలో దేశానికే తెలంగాణ ఆదర్శమని చెప్పారు. రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పత్తులు భారీగా పెరుగుతున్నాయని చెప్పారు. సీఎం…
అటవీశాతాన్ని పెంచడమే లక్ష్యంగా హరితహారం కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నదని మెదక్ జడ్పీ చైర్ పర్సన్ ర్యాకల హేమలతాశేఖర్గౌడ్ అన్నారు. తూప్రాన్ మండలం దాతర్పల్లిలో…
విధి నిర్వహణలో ఉన్న సిబ్బందిపై దాడులు చేయటం సమంజసం కాదని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకర్ రెడ్డి అన్నారు. పోడు భూముల సమస్య పరిష్కారం…
జీహెచ్ఎంసీ శివార్లలోని పెద్దఅంబర్పేట్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. పెద్దఅంబర్పేట్లో ఉన్న స్వాల్ కార్పొరేషన్ లిమిటెడ్ గోదాములో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గోదాములో పెద్దఎత్తున రసయనాలు నిల్వ ఉండటంతో…
విశిష్టమైన చెట్లను పెంచుదాం.. భవిష్యత్ తరాలను కాపాడుకుందాం.. దసరా పండుగ సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మరో వినూత్న కార్యక్రమం తెలంగాణ రాష్ట్ర వృక్షం జమ్మిని ప్రతీ…
సూర్యాపేట జిల్లా కర్నాలకుంట చెరువు ఆక్రమణపై చెన్నై ఎన్జీటీలో విచారణ జరిగింది. చెరువును ఆక్రమణ చేసి రియల్ఎస్టేట్ వెంచర్లు చేస్తున్నారని ఎన్జీటీలో పిటిషన్ దాఖలయింది. సూర్యాపేట కలెక్టర్,…









