రెండు తలల పామును అమ్ముతున్న ముఠాను పట్టుకున్న అటవీశాఖ అధికారులు

రెండు తలల పామును అమ్మకానికి పెట్టిన ఓ ముఠాను అటవీ శాఖ విజిలెన్స్ విభాగం పట్టుకుంది. ఘట్ కేసర్ అటవీ ప్రాంతంలో ఈ పామును పట్టుకున్న ముఠా…

Continue Reading →

గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటిన దర్శనం మొగులయ్య

గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ కార్యక్రమంలో పాల్గొని 12 మెట్ల కిన్నెర కళాకారుడు దర్శనం మొగులయ్య మొక్కలు నాటారు. రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్…

Continue Reading →

అట‌వీ అమ‌ర‌వీరుల‌కు నివాళుల‌ర్పించిన మంత్రి అల్లోల ఇంద్రక‌ర‌ణ్ రెడ్డి

స‌మాజానికి, ప్రకృతికి మేలు చేకూర్చే అట‌వీ సంప‌ద‌ను ర‌క్షించేందుకు అట‌వీ శాఖ అధికారులు, సిబ్బంది నిరంతరం కృషి చేస్తున్నార‌ని మంత్రి అల్లోల ఇంద్రక‌ర‌ణ్ రెడ్డి అన్నారు. అట‌వీ…

Continue Reading →

గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో భాగంగా మొక్క‌లు నాటిన ఐటీ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ శ‌శిథ‌రూర్

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో భాగంగా ఐటీ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ శశిథరూర్ నేతృత్వంలోని సభ్యులు శిల్పారామంలోని రాక్…

Continue Reading →

వర్షం వస్తే కాలుష్య పరిశ్రమలకు పండగే…

• కాలుష్య పరిశ్రమల ఆగడాలకు అడ్డుకట్ట వేసేదేవరు…?• కాలుష్య పరిశ్రమలపై ఫిర్యాదులు చేస్తే పట్టించుకోని పిసిబి అధికారులు • కాలుష్య పరిశ్రమలతో కుమ్మక్కైన పిసిబి అధికారులు• అడ్డు…

Continue Reading →

పర్యావరణం, అటవీ సంరక్షణే ధ్యేయం : అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి

పర్యాటక రంగం అభివృద్ధిలో భాగంగా రాష్ట్రంలో అట‌వీ, వన్యప్రాణుల సంర‌క్షణ‌, అభివృద్ధికి అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అట‌వీ శాఖ‌ అధికారులను…

Continue Reading →

మట్టి విగ్రహాలను పూజిద్దాం.. ప‌ర్యావ‌ర‌ణాన్ని కాపాడుకుందాం..

మట్టితో చేసిన వినాయక విగ్రహాలను పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం అని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. మంగళవారం సికింద్రాబాద్ గణేష్ టెంపుల్‌లో…

Continue Reading →

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొన్న ప్రముఖ జర్నలిస్ట్ రాజ్ చెంగప్ప

రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ పర్యావరణ పరిరక్షణకు ఎంతగానో దోహద పడుతుందని ఇండియా టుడే గ్రూప్ ఎడిటర్/డైరెక్టర్ రాజ్ చెంగప్ప…

Continue Reading →

పర్యావరణ హితంగా గ‌ణేష్ ఉత్సవాలు: మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి

వినాయక నవరాత్రులను పర్యావరణ హితంగా జరుపుకోవాలని, మ‌ట్టి విగ్రహాల‌ను ప్రతిష్టించి పూజ‌లు చేయాల‌ని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రక‌ర‌ణ్ రెడ్డి పిలుపునిచ్చారు. శ‌నివారం నిర్మల్‌లోని…

Continue Reading →

హరితహారంలో నాటిన మొక్కల్లో బతికిన శాతాన్ని అంచనా వేయాలి

గత రెండేళ్లలో మున్సిపల్ శాఖ, పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, శాఖల ఆధ్వర్యంలో నాటిన మొక్కలు, వాటిలో బతికిన శాతంపై అధ్యయనం. నాటిన మొక్కల్లో ఎన్ని బతికాయనే…

Continue Reading →