విత్త‌న గ‌ణ‌ప‌తుల‌ను పంపిణీ చేసిన ఎంపీ సంతోష్ కుమార్

పంజాగుట్ట నెక్ట్స్ గలేరియా మాల్‌లో విత్త‌న గ‌ణ‌ప‌తుల‌ను రాజ్య‌స‌భ స‌భ్యులు జోగిన‌ప‌ల్లి సంతోష్ కుమార్ పంపిణీ చేశారు. స్వ‌చ్ఛ‌మైన మ‌ట్టి, కొబ్బ‌రి నాచుతో వినాయ‌క ప్ర‌తిమ‌ల‌ను త‌యారు…

Continue Reading →

పీసీబీ ఆధ్వర్యంలో ఉచితంగా మట్టి వినాయకుల పంపిణీ : మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సారి కూడా గణేష్ ఉత్సవాల సందర్భంగా ఉచితంగా మట్టి వినాయకులను పంపిణీ చేస్తుందని దేవాదాయశాఖ…

Continue Reading →

మొక్కలు నాటిన నిజామాబాద్‌ కలెక్టర్ నారాయణ రెడ్డి

రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ కార్యక్రమంలో భాగంగా నిజామాబాద్ కలెక్టరేట్ ఆవరణలో కలెక్టర్ నారాయణ రెడ్డి ఇవాళ మొక్కలు నాటారు.…

Continue Reading →

తెలంగాణ రాష్ట్ర‌వ్యాప్తంగా అట‌వీ పున‌రుద్ధ‌ర‌ణ : అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్‌రెడ్డి

తెలంగాణలో ఉన్న అన్ని అటవీ ప్రాంతాలు, బ్లాకుల వారీగా వందశాతం పునరుద్దరణ జరగాలనేది ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర‌ అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.…

Continue Reading →

కాటేదాన్‌ పారిశ్రామిక వాడలో భారీ అగ్నిప్రమాదం

రాజేంద్రనగర్‌ పరిధి మైలార్ దేవుపల్లి డివిజన్‌లోని కాటేడాన్ పారిశ్రామికవాడలో ఈ తెల్లవారుజామున భారీగా అగ్నిప్రమాదం జరిగింది. పారిశ్రామిక వాడలోని ఓ స్పాంజ్‌ల గోదాంలో ప్రమాదవశాత్తు మంటలు చేలరేగి…

Continue Reading →

‘గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌’లో మొక్కలు నాటండి.. అభిమానులకు మెగాస్టార్‌ చిరంజీవి పిలుపు

మెగాస్టార్ చిరంజీవి తన జన్మదినం ఆగస్ట్‌ 22న ‘గ్రీన్ ఇండియా చాలెంజ్’ కార్యక్రమంలో పాల్గొని, మొక్కలు నాటాలని అభిమాలకు పిలుపునిచ్చారు. ప్రకృతి వైపరీత్యాలు తగ్గాలంటే, కాలుష్యానికి చెక్…

Continue Reading →

ఎలక్ట్రిక్‌ పరిశ్రమలో అగ్నిప్రమాదం.. ఐదుగురికి గాయాలు

మేడ్చల్‌ జిల్లాలోని ఓ ఎలక్ట్రిక్‌ పరిశ్రమలో ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం సంభవించింది. జీడిమెట్ల సుభాష్ నగర్‌లోని ఓం చంద్రా అనే ఎలక్ట్రిక్‌, ఫ్యాన్ వైండింగ్ కంపెనీలో కండెన్సర్లకు…

Continue Reading →

కాళేశ్వరంలో అక్రమ కలప పట్టివేత

మహారాష్ట్ర నుంచి గోదావరి మీదుగా అక్రమంగా టేకు కలపను జిల్లాలోని మహదేవపూర్ మండలం కాళేశ్వరం గ్రామానికి కొంతమంది వ్యక్తులు తరలిస్తున్నారనే పక్కా సమాచారం మేరకు అటవీశాఖ అధికారులు…

Continue Reading →

అరణ్యభవన్ లో ఘనంగా స్వాతంత్ర్య వేడుకలు

ప్రతీ ఉద్యోగి తమ విధుల పట్ల అప్రమత్తత, అకింతభావంతో ఉండి విధులు నిర్వహించాలని అటవీ సంరక్షణ ప్రధాన అధికారి (పీసీసీఎఫ్) ఆర్. శోభ అన్నారు. 75వ స్వాతంత్ర్య…

Continue Reading →

హరితహారంతో 4 శాతం పెరిగిన పచ్చదనం: సీఎం కేసీఆర్‌

తెలంగాణకు హరితహారం కార్యక్రమం ఫలితంగా రాష్ట్రంలో పచ్చదనం నాలుగు శాతానికిపైగా పెరిగిందని సీఎం కేసీఆర్‌ అన్నారు. హైదరాబాద్‌కు ట్రీ సిటీగా ప్రపంచ స్థాయి గుర్తింపు వచ్చిందన్నారు. ప్రపంచంలోని…

Continue Reading →