సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులపై నిషేధం

వచ్చే ఏడాది జులై 1 నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులపై నిషేధం విధిస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువుల తయారీ,…

Continue Reading →

తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ అప్పిలేట్ అథారిటీ సమావేశం

తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ అప్పిలేట్ అథారిటీ స‌మావేశం శ‌నివారం జ‌రిగింది. అప్పిలేట్ అథారిటీ చైర్మన్ జస్టిస్ బి.ప్రకాశ్ రావు నేతృత్వంలో వర్చువల్ విధానంలో జ‌రిగిన ఈ…

Continue Reading →

త‌న బ‌ర్త్‌డే రోజు అభిమానులు మొక్క‌లు నాటాల‌ని పిలుపునిచ్చిన మ‌హేష్‌

టీఆర్ఎస్ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ కొంత కాలం క్రితం గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. దీనికి ఎంత పెద్ద రెస్పాన్స్ వచ్చిందో ప్ర‌త్యేకంగా…

Continue Reading →

యజ్ఞంలా చెట్ల పెంపకం : సీఎం వైఎస్‌ జగన్‌

అందరం కలిసికట్టుగా అడుగులు వేస్తే మన రాష్ట్రంలో చెట్లు ఎక్కువగా పెరిగే అవకాశం ఉంటుంది. మొక్కలు నాటి.. అవి వృక్షాలుగా ఎదిగే వరకు తోడుగా నిలుద్దాం. తద్వారా…

Continue Reading →

సిమెంట్ ప‌రిశ్ర‌మ‌ల యాజ‌మాన్యాల‌తో మంత్రి కేటీఆర్ భేటీ

సూర్యాపేట జిల్లా హుజూర్‌న‌గ‌ర్ నియోజ‌క‌వ‌ర్గంలో ఉన్న సిమెంట్ ప‌రిశ్ర‌మ‌ల యాజ‌మాన్యాల‌తో స్థానిక ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డితో క‌లిసి రాష్ట్ర ప‌రిశ్ర‌మ‌ల‌శాఖ మంత్రి కేటీఆర్ గురువారం స‌మావేశ‌మ‌య్యారు. ఈ…

Continue Reading →

పరిశ్రమల శాఖపై మంత్రి కేటీఆర్ సమీక్ష

పరిశ్రమల శాఖ కార్యకలాపాల పైన ఆ శాఖ మంత్రి కే. తారకరామారావు గురువారం టీఎస్ఐఐసీ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణలో ఉన్న పారిశ్రామిక…

Continue Reading →

పీసీఏఏ చైౖర్మన్‌గా జస్టిస్‌ ప్రకాశ్‌రావు

తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ అప్పీలేట్‌ అథారిటీని ప్రభుత్వం నియమించింది. చైర్మన్‌గా హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ బీ.ప్రకాశ్‌ రావు, సభ్యులుగా ఉస్మానియ వర్సిటీ మాజీ ఆచార్యులు…

Continue Reading →

కాలుష్య నియంత్రణ అప్పీలెట్ అథారిటీ ఏర్పాటుపై హైకోర్టులో విచారణ

కాలుష్య నియంత్రణ అప్పీలెట్ అథారిటీ ఏర్పాటుపై హైకోర్టులో విచారణ జరిగింది. కాలుష్య నియంత్రణ అప్పీలెట్ అథారిటీ ఏర్పాటు చేస్తూ నిన్న జీవో ఇచ్చినట్టు ఏజీ తెలిపారు. 2,3…

Continue Reading →

చెట్టును నరికిన వ్యక్తికి రూ.1000 జరిమానా

చెట్టును నరికిన ఓ వ్యక్తికి గ్రామ పంచాయతీ అధికారులు జరిమానా విధించిన సంఘటన సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండలంలోని రాంసాగర్‌లో బుధవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన…

Continue Reading →

అమరరాజాను తరలించాలని మేమే చెప్పాం : పీసీబీ సభ్య కార్యదర్శి విజయ్‌కుమార్‌

పర్యావరణాన్ని తిరిగి పునరుద్ధరించలేని స్థాయిలో కాలుష్యాన్ని విడుదల చేస్తున్న అమరరాజా బ్యాటరీస్‌ తిరుపతి యూనిట్‌ను ప్రస్తుతం ఉన్నచోట కొనసాగించడానికి వీల్లేదని తామే చెప్పామని కాలుష్య నియంత్రణ మండలి…

Continue Reading →