మొక్కలు నాటిన తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్‌ బోయినపల్లి వినోద్ కుమార్

తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్‌ బోయినపల్లి వినోద్ కుమార్ తన జన్మదిన సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి మొక్కలు నాటారు. భద్రాచలం రామాలయంలో వినోద్‌…

Continue Reading →

ముక్కోటి వృక్షార్చన విజయవంతం చేయాలి : మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు

మంత్రి కేటీఆర్‌ జన్మదినం సందర్భంగా ఈ నెల 24న ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆధ్వర్యంలో చేపట్టిన ముక్కోటి వృక్షార్చనను న విజయవంతం…

Continue Reading →

ముక్కోటి వృక్షార్చన పోస్టర్‌ ఆవిష్కరణ

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి అంతరాయాలు లేకుండా ఈ నెల 24న నిర్వహించే ముక్కోటి వృక్షార్చనను విజయవంతం చేయాలని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్…

Continue Reading →

హరితహారంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు : నాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టర్ శర్మన్

తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం అమలుపై నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని నాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టర్ శర్మన్ అన్నారు. మంగళవారం వెల్దండ మండలం లో…

Continue Reading →

ప్లాస్టిక్ ఉత్పత్తులను నిషేధించేందుకు టీటీడీ కీలక నిర్ణయం

ప్లాస్టిక్ ఉత్పత్తులను నిషేధించేందుకు టీటీడీ కీలక నిర్ణయం తీసుకున్నది. తిరుమ‌ల అన్న‌మ‌య్య భ‌వ‌నంలో సోమ‌వారం వివిధ విభాగాల అధికారుల‌తో అద‌న‌పు ఈవో ఏ.వీ.ధ‌ర్మారెడ్డి స‌మావేశం నిర్వ‌హించారు.ఈసందర్భంగా ఆయన…

Continue Reading →

మొక్కలు నాటిన నల్లగొండ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి

విద్యుత్‌ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి జన్మదినం సందర్భంగా నల్లగొండ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. నల్గొండ పట్టణంలోని పలు వార్డుల్లో…

Continue Reading →

తన పుట్టిన రోజు సందర్భంగా మొక్కలు నాటిన మంత్రి జగదీష్ రెడ్డి

తన పుట్టిన రోజు సందర్భంగా విద్యుత్ శాఖ మంత్రి మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డిమొక్కలు నాటారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త జోగినపల్లి సంతోష్ కుమార్ పిలుపు…

Continue Reading →

నాటిన మొక్కలను సంరక్షించాలి : న‌ల్ల‌గొండ‌ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్

హరితహారంలో భాగంగా నాటిన మొక్కల‌ సంరక్షణకు చర్యలు తీసుకోవాలని న‌ల్ల‌గొండ‌ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అధికారుల‌ను ఆదేశించారు. శనివారం నేరేడుగొమ్ము, చందంపేట, డిండి, పెద్దవూర…

Continue Reading →

బ్లాకుల వారీగా అటవీ ప్రాంతాల పునరుద్దరణ లక్ష్యంగా పనిచేయాలి

అటవీ పునరుద్దరణపై ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఇటీవల చేసిన అదేశాలకు అనుగుణంగా, రాష్ట్రంలోని ప్రతీ అటవీ బ్లాకు పునరుద్దరణే ధ్యేయంగా పనిచేయాలని అటవీ శాఖ నిర్ణయించింది. అన్ని జిల్లాల…

Continue Reading →

మొక్కలు నాటిన పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్

పెద్దపెల్లి జిల్లాలోని సుల్తానాబాద్ మండలం రేగడి మద్ది కుంట గ్రామ శివారులో పోలీసుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొక్కలు నాటే కార్యక్రమానికి పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్…

Continue Reading →