ప్రతి ఒక్కరు పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలను జీవితంలో భాగం చేసుకోవాలని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ సూచించారు. శుక్రవారం కరీంనగర్ జిల్లా కేంద్రంలోని…
పర్యావరణ కాలుష్యంపై వివాదాల పరిష్కారానికి పీసీబీ అప్పీలేట్ అథారిటీని రెండు వారాల్లో నియమించి గెజిట్ నోటిఫికేషన్ను కోర్టు ముందుంచాలని హైకోర్టు ఆదేశించింది. లేనిపక్షంలో అటవీ, పర్యావరణ శాఖ…
బాలానగర్ పారిశ్రామిక వాడ పరిధిలోని రంగారెడ్డి నగర్లో మంగళవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. స్థానికంగా ఉన్న ఓ ప్లైవుడ్ పరిశ్రమలో ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో…
గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్కు మహబూబ్ నగర్ జిల్లాలోని దేశంలోనే అతిపెద్ద కేసీఆర్ ఎకో అర్బన్ పార్క్ ( 2097 ఎకరాలు) వేదికైంది. జిల్లాకు చెందిన…
యాదాద్రి భువనగిరి జిల్లాలో రాష్ర్ట అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా జిల్లా కేంద్రంలో…
చెట్లతోనే మానవ మనుగడ ఆ ధారపడి ఉందని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. కొండాపుర్ గ్రామ పంచాయతీ పరిధిలో మల్టీ లెవల్ అవెన్యూ…
హరితహారంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని శాసన మండలి ప్రొటెం చైర్మన్ భూపాల్ రెడ్డి అన్నారు. సంగారెడ్డి జిల్లాలోని తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని తెల్లాపూర్, వెలిమెల గ్రామాల్లో నిర్వహించిన…
దూలపల్లిలోని తెలంగాణ రాష్ట్ర అటవీ అకాడమీలో హరితహారం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అటవీ సంరక్షణ ప్రధాన అధికారి ఆర్. శోభ, తెలంగాణ రాష్ట్ర అకాడమీ సంచాలకులు…
తెలంగాణకు మణిహారం హరితహారమని మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ అన్నారు. గురువారం కేసముద్రం మండలం దన్నసరి గ్రామ శివారులో హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. ఈ…
ఈ నెల 24 న టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పుట్టినరోజును పురస్కరించుకొని ముక్కోటి వృక్షార్చనను విజయవంతం చేస్తామని చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, జడ్చర్ల…









