కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన కేంద్ర మంత్రులు ఇవాళ బాధ్యతలు స్వీకరించారు. తెలంగాణకు చెందిన జీ. కిషన్ రెడ్డి ఇవాళ సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రిగా బాధ్యతలు…
ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలి. మొక్కలతోనే మానవ మనుగడ ఆధారపడి ఉంటుంది. భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రం దేశంలో హరిత తెలంగాణగా మారనుందని ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్…
రాష్ట్ర ఐటీ, మున్సిపల్శాఖ మంత్రి కేటీఆర్ పుట్టినరోజు జులై 24. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. జులై 24న…
కీసర రిజర్వు ఫారెస్టులోని నూర్ మహమ్మద్ కుంటలో లక్ష మొక్కలు నాటే కార్యక్రమానికి రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్, మంత్రి మల్లారెడ్డితో కలిసి అంకురార్పణ చేశారు.…
తన పుట్టినరోజును పురస్కరించుకొని గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా జీహెచ్ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ మొక్కలు నాటారు. తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన రాజ్యసభ సభ్యుడు…
ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి పట్టణంలోని జ్యోతి నిలయం పక్కన ఉన్న స్మృతి వనంలో మెగా హరితహారం నిర్వహించారు. సోమవారం ఒకేరోజు సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య…
హరితహారంతో రాష్ట్రంలో పచ్చదనం పెరిగిందని రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ అన్నారు. ఎమ్మెల్యే జోగు రామన్న పుట్టినరోజు సందర్భంగా ఆదిలాబాద్లో భారీ ఎత్తున మొక్కలు నాటారు.…
ప్రభుత్వం మహోన్నత ఆశయంతో హరితహారం చేపట్టిందని, నాటిన ప్రతి మొక్కను సంరక్షించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.…
హరితహారంతో దేశంలో తెలంగాణకు ప్రత్యేక గుర్తింపు వచ్చిందని అటవీశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. పెద్ద అంబర్పేటలో ఏర్పాటు చేసిన అర్బన్ ఫారెస్ట్ పార్కులో మంత్రి కేటీఆర్తో…
హైదరాబాద్ నగరంలోని పెద్దఅంబర్పేట కలాన్లోని ఏర్పాటు చేసిన అర్బన్ ఫారెస్ట్ పార్కును రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. అటవీశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, విద్యాశాఖ…









