కేంద్ర ప‌ర్యాట‌క శాఖ మంత్రిగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన కిష‌న్‌ రెడ్డి

 కొత్త‌గా ప్ర‌మాణ స్వీకారం చేసిన కేంద్ర మంత్రులు ఇవాళ బాధ్య‌త‌లు స్వీక‌రించారు. తెలంగాణ‌కు చెందిన జీ. కిష‌న్‌ రెడ్డి ఇవాళ సాంస్కృతిక, ప‌ర్యాట‌క శాఖ మంత్రిగా బాధ్య‌త‌లు…

Continue Reading →

మొక్కలు నాటడం సామాజిక బాధ్యత : ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్‌ గౌడ్‌

ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలి. మొక్కలతోనే మానవ మనుగడ ఆధారపడి ఉంటుంది. భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రం దేశంలో హరిత తెలంగాణగా మారనుందని ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్…

Continue Reading →

కేటీఆర్ పుట్టిన‌రోజున తెలంగాణ‌లో ముక్కోటి వృక్షార్చ‌న‌

రాష్ట్ర ఐటీ, మున్సిప‌ల్‌శాఖ మంత్రి కేటీఆర్ పుట్టిన‌రోజు జులై 24. ఈ సంద‌ర్భాన్ని పుర‌స్క‌రించుకుని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వినూత్న కార్య‌క్ర‌మానికి శ్రీ‌కారం చుట్టింది. జులై 24న…

Continue Reading →

ల‌క్ష మొక్క‌లు నాటే కార్య‌క్ర‌మానికి ఎంపీ సంతోష్ కుమార్ అంకురార్ప‌ణ‌

కీస‌ర రిజ‌ర్వు ఫారెస్టులోని నూర్ మ‌హ‌మ్మ‌ద్ కుంట‌లో ల‌క్ష మొక్క‌లు నాటే కార్య‌క్ర‌మానికి రాజ్యస‌భ స‌భ్యులు జోగిన‌ప‌ల్లి సంతోష్ కుమార్, మంత్రి మ‌ల్లారెడ్డితో క‌లిసి అంకురార్ప‌ణ చేశారు.…

Continue Reading →

గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ లో భాగంగా మొక్కలు నాటి బొంతు రామ్మోహన్

తన పుట్టినరోజును పురస్కరించుకొని గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా జీహెచ్‌ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ మొక్కలు నాటారు. తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన రాజ్యసభ సభ్యుడు…

Continue Reading →

ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో మెగా హరితహారం

ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి పట్టణంలోని జ్యోతి నిలయం పక్కన ఉన్న స్మృతి వనంలో మెగా హరితహారం నిర్వహించారు. సోమవారం ఒకేరోజు సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య…

Continue Reading →

హరితహారంతో పెరిగిన పచ్చదనం : ఎంపీ జోగినపల్లి సంతోష్‌ కుమార్‌

హరితహారంతో రాష్ట్రంలో పచ్చదనం పెరిగిందని రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ అన్నారు. ఎమ్మెల్యే జోగు రామన్న పుట్టినరోజు సందర్భంగా ఆదిలాబాద్‌లో భారీ ఎత్తున మొక్కలు నాటారు.…

Continue Reading →

నాటిన ప్రతి మొక్క బతకాలి : అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి

ప్రభుత్వం మహోన్నత ఆశయంతో హరితహారం చేపట్టింద‌ని, నాటిన ప్రతి మొక్కను సంరక్షించాల్సిన బాధ్యత మ‌నంద‌రిపై ఉంద‌ని అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి అన్నారు.…

Continue Reading →

హరితహారంతో తెలంగాణకు ప్రత్యేక గుర్తింపు : మంత్రి ఐకేరెడ్డి

హరితహారంతో దేశంలో తెలంగాణకు ప్రత్యేక గుర్తింపు వచ్చిందని అటవీశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. పెద్ద అంబర్‌పేటలో ఏర్పాటు చేసిన అర్బన్‌ ఫారెస్ట్‌ పార్కులో మంత్రి కేటీఆర్‌తో…

Continue Reading →

ఏడో విడత హరితహారం ప్రారంభించిన కేటీఆర్‌

హైదరాబాద్‌ నగరంలోని పెద్దఅంబర్‌పేట కలాన్‌లోని ఏర్పాటు చేసిన అర్బన్‌ ఫారెస్ట్‌ పార్కును రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. అటవీశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, విద్యాశాఖ…

Continue Reading →