తెలంగాణ పిసిబి ప్రమోషన్లు, ట్రాన్స్ ఫర్లలో అవకతవకలు

* సీనియార్టీ లిస్ట్ ను పట్టించుకోకుండానే ప్రమోషన్లు ఇస్తున్న తెలంగాణ పిసిబి అధికారులు* రూల్ ఆఫ్ రిజర్వేషన్లు తెలంగాణ పిసిబికి వర్తించదా..?* కోర్టులో కేసులుండగానే అనర్హులకు ప్రమోషన్లు…

Continue Reading →

ఏసీబీ వలలో జిల్లా అటవీశాఖ అధికారి బాబ్జీ రావు

మూడు లక్షల రూపాయల లంచం తీసుకుంటూ జిల్లా అటవీశాఖ అధికారి బాబ్జీ రావు ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. వివరాలు ఇలా ఉన్నాయి. ఏపీలోని అనంతపురం జిల్లా గోరంట్ల…

Continue Reading →

గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్న డీహెచ్ శ్రీ‌నివాస రావు

తెలంగాణ‌ డైరెక్ట‌ర్ ఆఫ్ ప‌బ్లిక్ హెల్త్ జి.శ్రీ‌నివాస రావు పుట్టిన‌రోజు నేడు. ఈ సంద‌ర్భాన్ని పుర‌స్క‌రించుకుని శ్రీ‌నివాస‌రావు గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను స్వీక‌రించి మొక్క‌లు నాటారు. గ్రీన్…

Continue Reading →

హరితోత్సవానికి అంతా సిద్ధం : అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకర్‌ రెడ్డి

తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేప‌ట్టిన ఏడో విడ‌త హరిత‌హార కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకర్‌ రెడ్డి తెలిపారు. జూలై…

Continue Reading →

ప్రతి ఉద్యోగి ఐదు మొక్కలు నాటాలి : టీఎన్జీవోల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్

హరితహారంలో ప్రతి ఉద్యోగి పాల్గొని 5 మొక్కలు నాటాలని టీఎన్జీవోల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్ అన్నారు. బుధవారం టీఎన్జీవో భవన్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు.…

Continue Reading →

హరితహారాన్ని విజయవంతం చేద్దాం : దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి

తెలంగాణ భూభాగంలో 33శాతం అడవులు ఉండాలనే లక్ష్యంతో ప్రభుత్వం పెద్ద ఎత్తున మొక్కలు నాటడానికి హరితహారం కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి…

Continue Reading →

ఢిల్లీలాంటి ప‌రిస్థితి మ‌న‌కు రావొద్దంటే.. మ‌నంద‌రం బాధ్య‌త‌గా మొక్క‌లు నాటాలి : ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్‌

దేశ రాజ‌ధాని ఢిల్లీలో వాతావ‌ర‌ణ కాలుష్యం ఎలా పెరిగిపోతుందో మ‌నంద‌రం చూస్తున్నాం. అలాంటి ప‌రిస్థితి మన హైద‌రాబాద్ న‌గ‌రానికి రాకూడ‌దంటే మ‌నంద‌రం బాధ్య‌త‌గా ఎవ‌రికి వారు మొక్క‌లు…

Continue Reading →

గ్రామాల్లో ప్రతి ఇంటికీ మొక్కలు పంపిణీ: సీఎం కేసీఆర్‌

గ్రామాల్లో ప్రతి ఇంటికీ మొక్కలు పంపిణీ: సీఎం కేసీఆర్‌ పల్లె, పట్టణ ప్రగతి, హరితహారంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రగతి భవన్‌లో జరిగిన ఈ…

Continue Reading →

హరితహారాన్ని ప్రణాళికా బద్ధంగా నిర్వహించాలి

 ఏడో విడుత హరితహారాన్ని ప్రణాళికా బద్ధంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ ముషార్రఫ్ ఫారూఖీ అన్నారు. గురువారం కలెక్టరేట్‌లో జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌…

Continue Reading →

మొక్కలు నాటి సంరక్షిద్దాం : మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌

ప్రతి ఒక్కరు మొక్కలు నాటడంతో పాటు వాటిని కాపాడాలని ఎక్సైజ్ శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు. శుక్రవారం ఆయన జిల్లా కేంద్రంలోని బైపాస్ రహదారిపై…

Continue Reading →