శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఘాటైన గ్యాస్‌ లీక్‌

శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో డ్రైనేజీ పైపులకు మరమ్మతు చేస్తుండగా ప్రమాదవశాత్తు ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటనలో మరో ఇద్దరు అస్వస్థతకు గురవడంతో ఆస్పత్రికి తరలించారు.…

Continue Reading →

గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా మొక్క‌లు నాటిన రాచ‌కొండ సీపీ మ‌హేశ్ భ‌గ‌వ‌త్

రాచ‌కొండ పోలీసు క‌మిష‌న‌ర్ మ‌హేశ్ భ‌గ‌వ‌త్ త‌న జ‌న్మ‌దినాన్ని పుర‌స్క‌రించుకుని గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్నారు. నేరెడ్‌మెట్‌లోని త‌న కార్యాల‌యంలో సీపీ మొక్క‌లు నాటారు. ఈ సంద‌ర్భంగా…

Continue Reading →

ఢిల్లీలో పాత పెట్రోల్‌, డీజిల్ వాహ‌నాలు వాడితే 10 వేల జరిమానా

దేశ రాజ‌ధానిలో కాలుష్యాన్ని త‌గ్గించే దిశ‌గా ఢిల్లీ ర‌వాణా శాఖ కీల‌క నిర్ణ‌యం తీసుకున్న‌ది. ఇక నుంచి 10 ఏళ్లు పైబ‌డిన డీజిల్ వాహ‌నాలు, 15 ఏళ్లు…

Continue Reading →

గ్రీన్ ఛాలెంజ్‌లో పాల్గొని మొక్క నాటిన సీజేఐ ఎన్‌.వి.ర‌మ‌ణ‌

భార‌త ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ ఎన్‌.వి.ర‌మ‌ణ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్య‌క్ర‌మంలో పాల్గొని మొక్క నాటారు. మంగ‌ళ‌వారం రాజ్‌భ‌వ‌న్ ఆవ‌ర‌ణ‌లో సీజేఐ మొక్క నాటారు. ప‌ర్యావ‌ర‌ణ స‌మ‌తుల్య‌త‌ను…

Continue Reading →

మదనపల్లె ఇండస్ట్రియల్‌ ఎస్టేట్‌లో ప్రమాదం

చిత్తూరు జిల్లాలోని మదనపల్లె ఇండస్ట్రియల్‌ ఎస్టేట్‌లో ప్రమాదం చోటు చేసుకుంది. టర్ఫ్‌పెర్ల్‌ అగ్రిటెక్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌లో లిక్విడ్‌ ఆక్సిజన్‌ సిలిండర్‌ పేలింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి…

Continue Reading →

రసాయన పరిశ్రమలో ఘోర అగ్నిప్రమాదం.. 17 మంది సజీవ దహనం

మహారాష్ట్రలోని పుణే జిల్లాలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. నీటిశుద్ధికి వినియోగించే క్లోరిన్‌ డైయాక్సీ మాత్రలు తయారు చేసే రసాయన పరిశ్రమలో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగి అగ్నికీలలకు 17…

Continue Reading →

తెలంగాణ‌లో ప‌లువురు ఐఎఫ్ఎస్ అధికారుల బ‌దిలీ

తెలంగాణ‌ రాష్ట్రంలో ప‌లువురు ఐఎఫ్ఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్ర‌భుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ములుగులోని ఓ/ఓ డీన్ టీఎఫ్‌సీఆర్‌ఐకి అటాచ్‌గా ఉన్న ఎస్.పి.సుతాన్ ములుగులోని…

Continue Reading →

సహజవనరులే మన సంపద: ఏపీ సీఎం జగన్‌

ప్రకృతి దేవుడు మనకు అందించిన గొప్ప వరం.. సహజవనరులే మన సంపద అన్నారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సీఎం జగన్‌ ట్వీట్‌…

Continue Reading →

పర్యావరణ పరిరక్షణతోనే మనుగడ: గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌

ప్రపంచవ్యాప్తంగా విచక్షణారహితంగా కొనసాగుతున్న ప్రకృతి విధ్వంసాన్ని నిలువరించకపోతే కరోనా లాంటి మరెన్నో ఉపద్రవాలను చవిచూడాల్సి వస్తుందని గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ పేర్కొన్నారు. పర్యావరణాన్ని పరిరక్షిస్తేనే మానవ మనుగడ,…

Continue Reading →

ప్రకృతితో మమేకమై జీవించాలి : ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు

అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రజలకు ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. ప్రకృతితో మమేకమై జీవించడం నేటి పరిస్థితుల్లో మరింత ఆవశ్యకమన్నారు. పర్యావరణాన్ని కాపాడుకోవడడం…

Continue Reading →