గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించిన కొత్తగూడెం కలెక్టర్ రాజత్ కుమార్ శైని

కొత్తగూడెం కలెక్టర్ బంగ్లా ఆవరణలో హరిత హారం గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజత్ కుమార్ శైని మూడు మొక్కలు నాటారు. గ్రీన్…

Continue Reading →

గ్రీన్ ఇండియా ఛాలంజ్ లో భాగంగా మొక్కలు నాటిన మల్లాపూర్ సహకార బ్యాంకు చైర్మన్ దుర్గారెడ్డి

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా రాష్ట్ర ఆహార భద్రత కమిషన్ సభ్యులు వొరగంటి ఆనంద్ విసిరినా చాలెంజ్…

Continue Reading →

మొక్కలు నాటండి.. పర్యావరణ పరిరక్షణలో భాగమవ్వండి – ప్రముఖ నటి, అక్కినేని అమల

ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములవ్వాలని ప్రముఖ నటి, అక్కినేని నాగార్జున భార్య అమల పేర్కొన్నారు. ఇవాళ ఆమె గ్రీన్ ఇండియా చాలెంజ్ లో…

Continue Reading →

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన సుడి గాలి సుధీర్

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా సింగర్ మంగ్లీ ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి నేడు నానక్ రామ్…

Continue Reading →

మంచిర్యాల ఏసీపీ లక్ష్మీ నారాయణ గారు విసిరిన గ్రీన్ ఛాలెంజ్ ను స్వీకరిస్తూ మొక్కలు నాటిన సీఐ నారాయణ్ నాయక్, మరియు దండేపల్లి ఎస్ఐ విజయ్ కుమార్

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “తెలంగాణ కు హరితహారం” కార్యక్రమానికి కొనసాగింపుగా శ్రీ జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” కు ఉమ్మడి ఆదిలాబాద్…

Continue Reading →

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన లక్సెట్టిపేట సీఐ నారాయణ్ నాయక్, జన్నారం ఎస్ఐ వినోద్

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మంచిర్యాల ఏసీపీ లక్ష్మీ నారాయణ విసిరిన గ్రీన్ ఛాలెంజ్ ను స్వీకరిస్తూ…

Continue Reading →

గ్రీన్ ఛాలెంజ్ ను స్వీకరిస్తూ మూడు మొక్కలు నాటిన మంచిర్యాల ఏసీపీ లక్ష్మీ నారాయణ

రాజ్యసభ సభ్యులు శ్రీ జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో ఆదిలాబాద్ జిల్లాలో రోజు రోజుకు రెట్టింపు ఉత్సహంతో కొనసాగుతుంది.మంచిర్యాల డిసిపి డి.ఉదయ్…

Continue Reading →

గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన చెన్నూరు మున్సిపల్ కమిషనర్ కె.బాపు

రాజ్యసభ సభ్యులు శ్రీ జోగినిపల్లి సంతోష్ కుమార్ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో బాగంగా క్యాతన్ పల్లి ( రామకృష్ణపూర్) మున్సిపల్ కమిషనర్ వెంకట్ నారాయణ…

Continue Reading →

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగస్వాములమవుదాం…

పర్యావరణాన్ని నిర్లక్ష్యం చేస్తే చివరికి ఆక్సిజన్ కూడా కొనుక్కొనే రోజులు త్వరలోనే వస్తాయి…అందుకే రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చెప్పినట్లు ప్రతి మనషి మూడు మొక్కలను…

Continue Reading →

గ్రీన్ ఇండియా చాలెంజ్ ను స్వీకరించి మూడు మొక్కలను నాటిన బెల్లంపల్లి మున్సిపల్ కమిషనర్ ఆర్. త్రియంబకేశ్వర్ రావు

రాజ్యసభ సభ్యులు శ్రీ జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో బాగంగా మంచిర్యాల మున్సిపల్ కమిషనర్ వెంకటనారాయణ విసిరిన గ్రీన్ ఛాలెంజ్…

Continue Reading →