గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన మంచిర్యాల జాయింట్ కలెక్టర్ సురేందర్ రావు దంపతులు

రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ విసిరిన గ్రీన్ ఛాలెంజ్ కి స్పందిస్తూ మంచిర్యాల జిల్లాలో అధికారులు ఒకరిపై ఒకరు సవాళ్లు విసురుతూ తమ కార్యాలయాలు నివాసాలలో…

Continue Reading →

గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.

ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదిరెడ్డి విసిరిన గ్రీన్ ఛాలెంజ్ ని స్వీకరించి పాలకుర్తి మండల కేంద్రం…

Continue Reading →

గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన NPDCL ప్రాజెక్ట్ CGM మోహన్ రావు

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో బాగంగా CE BTPS బాలరాజు ఇచ్చిన చాలెంజ్ స్వీకరించిన మోహన్ రావు ఈరోజు…

Continue Reading →

ప్లాస్టిక్‌ నిషేధంలో అందరూ భాగస్వామ్యం కావాలి – ఆర్థిక మంత్రి హరీష్‌ రావు

సిద్ధిపేట జిల్లా కేంద్రంలోని సీఎస్‌ఐ చర్చిలో క్రిస్మస్‌ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో ఆర్థిక మంత్రి హరీష్‌ రావు, జడ్పీఛైర్మన్‌ రోజాశర్మ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలోని…

Continue Reading →

పచ్చదనమంటే ప్రాణం: వనజీవి రామయ్య

‘భవిష్యత్‌ తరాలు బాగుండాలనేదే నా తపన.. తాపత్రయం. పల్లెలు, పట్టణాలు, రహదారులు పచ్చదనంతో నిత్యం నిండుగా కనిపించాలి. వయసుతో నిమిత్తం లేకుండా ప్రతి ఒక్కరూ ఒక్కో మొక్కను…

Continue Reading →

గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన క్యాతనపల్లి మున్సిపల్ కమిషనర్ జి.వెంకటనారాయణ

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “తెలంగాణ కు హరితహారం” కార్యక్రమంలో భాగంగా “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” ను అనుసరించి కమీషనర్, మంచిర్యాల మున్సిపాలిటీ ఇచ్చినటువంటి ఛాలెంజ్ ను…

Continue Reading →

గ్రామీణ యువతకు ‘గ్రీన్‌ స్కిల్స్‌’పై ఉచిత శిక్షణ

డిగ్రీ చదివిన, ఇంటర్‌ (పాసైన లేదా మధ్యలో మానేసిన) గ్రామీణప్రాంతాలకు చెందిన నిరుద్యోగ యువతీ యువకులకు పర్యావరణ సంబంధమైన ఉపాధి నైపుణ్యాలను అందించేందుకు హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని కేంద్ర…

Continue Reading →

జీవకోటికి ప్రాణాధారం మొక్కల పెంపకం – మంచిర్యాల డిసిపి డి.ఉదయ్ కుమార్ రెడ్డి

గ్రీన్ ఇండియా చాలెంజ్ లో అన్నివర్గాల ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.రాజ్యసభ సభ్యులు ఎంపి జోగినిపల్లి సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ఈ…

Continue Reading →

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వారి ఆధ్వర్యంలో మొక్కల పంపిణీ ప్రారంభించిన గవర్నర్ తమిళి సై సౌందర్య రాజన్ ..

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వారి ఆధ్వర్యంలో ఉచితంగా మొక్కల పంపిణీ చేసే కార్యక్రమాన్ని గవర్నర్ తమిళి సై సౌందర్య రాజన్ ప్రారంభించారు. గవర్నర్ కార్యక్రమాన్ని ప్రారంభించి తొలి…

Continue Reading →

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటిన మంగ్లీ..

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించిన ప్రముఖ సింగర్ మంగ్లీ మొక్కలు నాటారు. రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా…

Continue Reading →