అక్రమంగా తరలిస్తున్న కలపను పట్టుకున్న అటవీశాఖ అధికారులు

కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూరు మండలం కర్జెల్లి అటవీ రేంజ్ పరిధిలో అక్రమంగా తరలిస్తున్న కలపను సోమవారం అటవీ అధికారులు పట్టుకున్నారు.తెల్లవారుజామున బారెగూడ గ్రామం మీదుగా అక్రమంగా…

Continue Reading →

హజెలో ఫార్మా కంపెనీ కాలుష్యంపై నివేదిక ఇవ్వండి: ఎన్జీటీ

యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి మండలం అంతెమ్మగూడెం గ్రామంలోని హజెలో ఫార్మా కంపెనీ నుంచి వెలువడుతున్న కాలుష్యం, తీసుకున్న చర్యలపై నివేదిక అందించాలని తెలంగాణ కాలుష్య నియంత్రణ…

Continue Reading →

గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్న కామారెడ్డి ట్ర‌స్మా అధ్య‌క్షుడు

త‌న పుట్టిన‌రోజును పుర‌స్క‌రించుకుని కామారెడ్డి జిల్లా ట్ర‌స్మా(తెలంగాణ రికగ్నైస్డ్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్) అధ్య‌క్షుడు తానోబ ఆనంద్‌రావు ఆదివారం గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్నారు. స్థానిక చైత‌న్య…

Continue Reading →

అంబర్‌పేటలో పేలిన యాసిడ్‌ రియాక్టర్

హైదరాబాద్‌లోని అంబర్‌పేటలో భారీ ప్రమాదం తప్పింది. అంబర్‌పేట పరిధిలోని గోల్నాక మారుతీనగర్‌లో ఉన్న ఓ యాసిడ్‌ కంపెనీలో శుక్రవారం తెల్లవారుజామున రియాక్టర్‌ పేలింది. ప్రమాద సమయంలో ఎవరూ…

Continue Reading →

టేకు చెట్ల నరికివేతపై విచారణ

యథేచ్ఛగా టేకు చెట్ల నరికివేతపై సీసీఎఫ్‌ ఆదేశాల మేరకు జిల్లా అటవీ శాఖ ఫ్లయింగ్‌ స్కాడ్‌ అధికారులు స్పందించారు. దస్తురాబాద్‌ బీట్‌లోని దస్తురాబాద్‌, ఆకొండపేట గ్రామాల్లో నరికివేతకు…

Continue Reading →

రసాయన పరిశ్రమలో అగ్నిప్రమాదం.. ఆరుగురికి తీవ్రగాయాలు

రసాయన పరిశ్రమలో ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదం సంభవించి ఆరుగురు కార్మికులకు తీవ్రగాయాలయ్యాయి. సంగారెడ్డి జిల్లా ఐడీఏ బొల్లారం పారిశ్రామికవాడలో సోమవారం ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. పారిశ్రామికవాడలోని…

Continue Reading →

ప్ర‌పంచ జ‌ల దినోత్స‌వ శుభాకాంక్ష‌లు తెలిపిన సీఎం కేసీఆర్

ప్రపంచ జల దినోత్సవాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. నీరు వంటి సహజ వనరులను కాపాడడం ద్వారా ప్రకృతి సమతుల్యాన్ని…

Continue Reading →

వన్యప్రాణుల సంరక్షణతోనే జీవ సమతుల్యత : అట‌వీశాఖ మంత్రి ఇంద్రక‌ర‌ణ్ రెడ్డి

వన్యప్రాణుల సంరక్షణతోనే జీవుల సమతుల్యత సాధ్యమని అట‌వీశాఖ మంత్రి అల్లోల ఇంద్రక‌ర‌ణ్ రెడ్డి అన్నారు. మావ‌న – జంతు సంఘ‌ర్షణల నివారణకు మంత్రి ఇంద్రక‌ర‌ణ్ రెడ్డి అధ్యక్షత…

Continue Reading →

ఎస్‌వీజీ గ్రానైట్ పరిశ్రమలో అగ్నిప్రమాదం .. నలుగురికి తీవ్రగాయాలు

ప్రమాదవశాత్తు గ్యాస్‌ లీకై అగ్ని ప్రమాదం సంభవించి నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్‌ మండల కేంద్రంలోని ఎస్‌వీజీ గ్రానైట్‌ పరిశ్రమలో సోమవారం రాత్రి…

Continue Reading →

పుట్టిన రోజు సంద‌ర్భంగా మొక్క‌లు నాటిన ఎంపీ నామా నాగేశ్వ‌ర్‌రావు

త‌న జ‌న్మ‌దినం సంద‌ర్భంగా ఖ‌మ్మం ఎంపీ నామా నాగేశ్వ‌ర్‌రావు గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో పాల్గొన్నారు. రాజ్య‌స‌భ స‌భ్యులు జోగిన‌ప‌ల్లి సంతోష్ కుమార్ పిలుపు మేర‌కు గ్రీన్ ఇండియాలో…

Continue Reading →