గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటిన కామారెడ్డి జిల్లా ఎస్పీ శ్వేత

రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్‌ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే విసిరిన చాలెంజ్‌ను కామారెడ్డి జిల్లా…

Continue Reading →

పారిశ్రామికాభివృద్ధికి పెద్దపీట : మంత్రి సబితారెడ్డి

తెలంగాణవ్యాప్తంగా పారిశ్రామిక అభివృద్ధి జరుగాలనే సీఎం కేసీఆర్‌ ఆకాంక్ష మేరకు వికారాబాద్‌ జిల్లాలో పారిశ్రామికవాడ ఏర్పాటుకు కృషి చేస్తున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి తెలిపారు. మంగళవారం…

Continue Reading →

నాలాల్లోకి వ్యర్థ రసాయన జలాలు

 మొన్నటి వరకు కరోనా.. నిన్నటివరకు వరదలు జీడిమెట్ల పారిశ్రామిక వాడ పరిసరాల ప్రజలను అతలాకుతలం చేయగా నేడు పరిశ్రమల నుంచి వెలుడుతున్న వ్యర్థ రసాయన జలాలు దుర్గందంతో…

Continue Reading →

పటాకులను నిషేధించాలని కేంద్రానికి గ్రీన్‌ ట్రిబ్యునల్‌ నోటీసు

ప్రజారోగ్యం, పర్యావరణ ప్రయోజనాల దృష్ట్యా దీపావళి పండుగ సందర్భంగా టపాసుల వాడకాన్ని నిషేధించాలనే దానిపై జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) సోమవారం కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీచేసింది.…

Continue Reading →

ఢిల్లీని కమ్మేసిన వాయు కాలుష్యం

దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం ఏమాత్రం తగ్గడం లేదు. గాలి నాణ్యత ఆదివారం చాలా పేలవంగా ఉందని సెంటర్‌ పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డ్‌ (సీపీసీబీ) డేటా…

Continue Reading →

కేంద్ర అట‌వీ, పర్యావ‌ర‌ణ మంత్రిత్వ శాఖ‌లో క‌న్స‌ల్టెంట్లు

కేంద్ర అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌, వాతావ‌ర‌ణ మార్పు మంత్రిత్వ శాఖ‌లో ఖాళీగా ఉన్న క‌న్స‌ల్టెంట్ పోస్ట‌లు భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల‌య్యింది. ఆస‌క్తి, అర్హ‌త క‌లిగిన అభ్య‌ర్థులు ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని…

Continue Reading →

పల్లె ప్రకృతి వనాలపై దృష్టి సారించాలి : కలెక్టర్‌ అమయ్‌కుమార్‌

పల్లె ప్రకృతి వనాల్లో మొక్కల పెంపకా న్ని బాధ్యతగా చేపట్టి వాటి సంరక్షణకు చర్యలు తీసుకో వాలని కలెక్టర్‌ అమయ్‌కుమార్‌ పేర్కొన్నారు. బుధవా రం ఆయన అదనపు…

Continue Reading →

హరితహారంలో భాగస్వాములు కావాలి: డీసీపీ సన్‌ప్రీత్‌సింగ్‌

హరితహారంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఎల్బీనగర్‌ డీసీపీ సన్‌ప్రీత్‌ సింగ్‌ పిలుపునిచ్చారు. రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్‌ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌లో భాగంగా…

Continue Reading →

విజయదశమి శుభాకాంక్షలు

దేవీ ఆశీస్సులతో మీరందరూ సుఖశాంతులతో..ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ..మీకు, మీ కుటుంబ సభ్యులకు..విజయదశమి శుభాకాంక్షలు– ఎడిటర్, నిఘానేత్రం న్యూస్, అధ్యక్షులు, పర్యావరణ పరిరక్షణ సమితి

Continue Reading →

ఢిల్లీలో పతాకస్థాయికి వాయు కాలుష్యం

దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం పతాక స్థాయికి చేరింది. దీంతో ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చేపే అవకాశం ఉందని ఢిల్లీ కాలుష్య నియంత్రణ కమిటీ…

Continue Reading →