స‌క‌ల ప్రాణికోటి మ‌నుగ‌డ వృక్షాల‌పైనే : సిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే

మాన‌వ‌జాతితో పాటు స‌క‌ల ప్రాణికోటి మ‌నుగ‌డ వృక్షాల‌పైనే ఆధార‌ప‌డి ఉంద‌ని రాజ‌న్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే అన్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను స్వీక‌రిస్తూ ఎస్పీ…

Continue Reading →

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్క‌లు నాటిన లావ‌ణ్య‌

రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ పిలుపు మేరకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్  భాగంగా ఉప్పల్ లో మొక్కలు నాటారు ఆర్టిస్ట్ లావణ్య రెడ్డి. రాజ్యసభ సభ్యులు…

Continue Reading →

భార‌త్‌లో విప‌రీతంగా వాయు కాలుష్యం: అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్

 భార‌త్‌, చైనా, ర‌ష్యా దేశాల్లో విప‌రీతంగా వాయు కాలుష్యం ఉన్న‌ట్లు అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్ అన్నారు.  అధ్య‌క్ష ఎన్నిక‌ల నేప‌థ్యంలో ప్ర‌త్య‌ర్థి బైడెన్‌తో జ‌రిగిన రెండ‌వ…

Continue Reading →

ఎలక్ట్రానిక్‌ వ్యర్థాలను అదుపు చేయాల్సింది వినియోగదారులే : పీసీబీ

ఇబ్బడిముబ్బడిగా పేరుకుపోతున్న ఎలక్ట్రానిక్‌ వ్యర్థాలను అదుపుచేసేందుకు తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) సరికొత్త ప్రయోగాలకు శ్రీకారం చుట్టింది. పెద్ద మొత్తంలో ఎలక్ట్రానిక్‌ పరికరాలు వాడుతున్న వారిని…

Continue Reading →

వ‌ర‌ద బాధితుల‌కు హెటిరో డ్ర‌గ్స్ రూ. 10 కోట్లు విరాళం

హైద‌రాబాద్‌లోని వ‌ర‌ద బాధితుల‌కు హెటిరో డ్ర‌గ్స్ అండ‌గా నిలిచింది. వ‌ర‌ద స‌హాయ‌క చ‌ర్య‌ల కోసం భారీ విరాళం ప్ర‌క‌టించింది హెటిరో డ్ర‌గ్స్. తెలంగాణ ముఖ్య‌మంత్రి స‌హాయ‌నిధికి రూ.…

Continue Reading →

నిర్వహణతోనే నియంత్రణ : కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి

దేశవ్యాప్తంగా డెయిరీలు, గోశాలల్లో ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణపై కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ప్రత్యేక దృష్టి పెట్టింది. సరైన యాజమాన్య పద్ధతులు పాటించకపోవడంతో తలెత్తే గాలి,…

Continue Reading →

హరితహారంతో పచ్చదనం : పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్‌ నేతకాని

హరితహారంతో రాష్ట్రంలో పచ్చదనం పెరుగుతున్నదని పెద్దపల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేశ్‌ నేతకాని పేర్కొన్నారు. ఎన్టీపీసీ టౌన్‌షిప్‌లోని మహాత్మాగాంధీ స్టేడియంలో మంగళవారం యాజమాన్యం చేపట్టిన ట్రీ ప్లాంటేషన్‌ కార్యక్రమానికి…

Continue Reading →

కాళేశ్వరంపై జాతీయ హరిత ట్రిబ్యునల్‌ తీర్పు

కాళేశ్వరం ప్రాజెక్టుపై జాతీయ హరిత ట్రిబ్యునల్‌ తీర్పును వెల్లడించింది. ప్రాజెక్టు పర్యావరణ అనుమతుల్లో అతిక్రమణలు జరిగినట్లు ఎన్జీటీ మంగళవారం పేర్కొంది. ఈ సందర్భంగా ఎన్జీటీ పలు కీలక వ్యాఖ‍్యలు చేసింది.…

Continue Reading →

అక్రమ మైనింగ్‌ను వ్యతిరేకించిన పూజారి అనుమానాస్పద మృతి

ఉత్తరప్రదేశ్‌లో అక్రమ మైనింగ్‌పై న్యాయపోరాటం చేస్తున్న ఓ పూజారి అనుమానాస్పద స్థితిలో చనిపోయారు. అక్రమ తవ్వకాలకు వ్యతిరేకంగా తన గళాన్ని చురుకుగా వినిపిస్తున్న పూజారి అనుమానాస్పద స్థితిలో…

Continue Reading →

27 మూగజీవాల దత్తత : గ్లాండ్‌ ఫార్మా ప్రకటన

ప్రకృతి వైపరీత్యాలు, మానవ తప్పిదాలు, సంరక్షణ పట్టించుకోక ఎన్నోరకాల జంతుజీవజాతులు అంతరించిపోతున్నాయి. నేటితరం చూడని మూగజీవాలెన్నో ఉన్నాయి. ఈ తరుణంలో జంతు సంరక్షణకు ముందుకొచ్చింది హైదరాబాద్‌ దూలపల్లిలోని…

Continue Reading →