పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్లో భారత క్రికెట్ దిగ్గజం కపిల్దేవ్ భాగస్వాములయ్యారు. దేశ రాజధానిలోని సుందర్నగర్లో…
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మిషన్ భగీరథ ప్రాజెక్టుకు సంబంధించిన పరికరాలు ఉంచిన గదిలో మంటలు అంటుకుని ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో సమాచారం…
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో ప్రముఖ సినీ దర్శకుడు శేఖర్ కమ్ముల పాల్గొన్నారు. లవ్ స్టోరీ సినిమా షూటింగ్…
హైదరాబాద్ నగరంలోని ఎల్బీ నగర్ జోన్ పరిధిలోని ఎఫ్సీఐ కాలనీలో ఓ వ్యక్తి తన ఇంటి ముందున్న భారీ వృక్షాన్ని నరికి వేయిస్తున్నాడు. దీన్ని సురభి మెట్పల్లి…
నిర్మల్ జిల్లా దీలవార్ పూర్ మండలం న్యూ లోలం గ్రామంలోని పల్లె ప్రకృతి వనాన్ని గురువారం రాష్ట్ర అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, జిల్లా కలెక్టర్…
నల్లమలలో యురేనియం అన్వేషణ, వెలికితీత అంకానికి తెరపడింది. ఆమ్రాబాద్ టైగర్ రిజర్వ్ (ఏటీఆర్)లో యురేనియం నిల్వలపై సర్వే చేపట్టే విషయంలో అటమిక్ మినరల్ డైరెక్టరేట్ (ఏఎండీ) సమర్పించిన ప్రతిపాదనలను…
ఫార్మా, రసాయన పరిశ్రమలకు యంత్రాలు సరఫరా చేసే జీఎంఎం ఫాడ్లర్.. హైదరాబాద్లో గ్లాస్ లైన్డ్ ఎక్విప్మెంట్ ప్లాంట్ను ఆరంభించింది. మూడు నెలల క్రితం డీ డైడ్రిచ్ ప్రాసెస్…
దేశ రాజధాని ఢిల్లీ కాలుష్య కోరల్లో చిక్కుకున్నది. వాహనాలు, వివిధ పరిశ్రమల నుంచి వచ్చే పొగకు మంచు కూడా తోడవడంతో నగరాన్ని వాయు కాలుష్యం కమ్మేసింది. దీంతో…
మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తన పుట్టిన రోజు సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ పిలుపు మేరకు…
రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అందరిలో స్ఫూర్తిని కలిగిస్తున్నది. ఇందులో భాగంగా బుధవారం తన నివాసంలో అమరావతి (మహారాష్ట్ర) ఎంపీ,…








