నర్సాపూర్‌ అటవీ ప్రాంతాన్ని దత్తత తీసుకున్న హెటిరో డ్రగ్స్‌

హరితహారంలో భాగంగా రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్‌ చేపట్టిన గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ కార్యక్రమానికి విశేష స్పందన వస్తోంది. ఎంపీ సంతోష్‌ పిలుపు మేరకు నర్సాపూర్‌ అటవీ ప్రాంతంలోని…

Continue Reading →

అడవుల సంరక్షణకు కృషి చేయాలి : అటవీ, పర్యావరణ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో అడవుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. నిర్మల్‌, ఆదిలాబాద్‌ జిల్లాలకు…

Continue Reading →

ప్రకృతికి తిరిగి ఇస్తున్నా: హెటిరో డ్రగ్స్‌ సీఎండీ బండి పార్థసారథిరెడ్డి

నర్సాపూర్‌ అడవిలో 3 వేల ఎకరాలు దత్తత అటవీ అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తా రైతుబిడ్డగా, శాస్త్రవేత్తగా పర్యావరణ పరిరక్షణ హరితహారం ఒక విప్లవాత్మక కార్యక్రమం ‘నమస్తే…

Continue Reading →

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన ప్రముఖ హీరోయిన్ త్రిష

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం మహా అద్భుతంగా ముందు కొనసాగుతుంది. విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ఇచ్చిన ఛాలెంజ్ ను…

Continue Reading →

ఉద్యమంలా కొనసాగుతున్న గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఆరవ విడత హరితహారానికి మద్దతుగా రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్‌కుమార్‌ ప్రారంభించిన గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ ఉద్యమంలా ముందుకు వెళ్తుంది. వివిధ…

Continue Reading →

స్వచ్ఛ భారత్‌లో ఏపీకి మూడు అవార్డులు

కేంద్రం శుక్రవారం స్వచ్చ భారత్‌ దివస్‌కు సంబంధించిన జాతీయ అవార్డులను ప్రకటించింది. ఈ సందర్భంగా స్వచ్ఛ భారత్‌ గ్రామీణ్‌‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తొలిసారి మూడు అవార్డులు లభించాయి. కేంద్రం ప్రకటించిన…

Continue Reading →

భువనగిరి పారిశ్రామికవాడలో అగ్నిప్రమాదం

భువనగిరి పారిశ్రామికవాడలో గురువారం అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. కూలర్ల గోదాంలో షార్ట్‌సర్క్యూట్‌ సంభవించి మంటలు వ్యాపించాయి. దీంతో గోదాంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగి సామగ్రి…

Continue Reading →

ఎంపీ సంతోష్‌కుమార్‌కు ‘గ్రామోదయ బంధుమిత్ర’

గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ కార్యక్రమంతో పచ్చదనంపెంచుతూ పర్యావరణ పరిరక్షణకు కృషిచేస్తున్న ఎంపీ సంతోష్‌కుమార్‌కు గ్రా మోదయ బంధుమిత్ర పురస్కారం లభించిం ది. గాంధీజయంతిని పురస్కరించుకొని గురువారం గ్రామోదయ…

Continue Reading →

హైదరాబాద్‌లో ఏపీ అటవీశాఖ అధికారి భాస్కర్‌ రమణమూర్తి ఆత్మహత్య

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అటవీశాఖ అధికారి వీ భాస్కర్‌ రమణమూర్తి ఆత్మహత్య చేసుకున్నారు. హైదరాబాద్‌ శివార్లలోని నాగోల్‌ బండ్లగూడలో ఉన్న రాజీవ్‌ గృహకల్ప భవనం ఐదో అంతస్తు నుంచి…

Continue Reading →

గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ లో భాగంగా మొక్కలు నాటిన నటుడు ప్రకాశ్‌ రాజ్‌

ఎంపీ సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమం జోరుగా ముందుకు కొనసాగుతున్నది. ఇందులో భాగంగా మొక్కలు నాటడానికి చాలామంది ప్రముఖులు ముందుకువస్తున్నారు. ప్రముఖ నటుడు,…

Continue Reading →