ఏపీలో మరో ప్రమాదం.. ఫ్యాక్టరీలో గ్యాస్ లీకై ఒకరు మృతి

అమోనియా గ్యాస్ లీకై ఒకరు మృతి చెందిన ఘటన ఏపీలోని కర్నూల్ జిల్లా నంద్యాలలో ఎస్పివై ఆగ్రో ఇండస్ట్రీస్‌లో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో మరో ముగ్గురు అపస్మారక…

Continue Reading →

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ని స్వీకరించి మొక్కలు నాటిన ప్రముఖ హాస్యనటుడు పద్మశ్రీ బ్రహ్మానందం

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ 3వ విడతలో భాగంగా ప్రముఖ యాంకర్ ఉదయభాను ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి మణికోండలోని…

Continue Reading →

గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన నల్లగొండ ఆర్.డీ.ఓ. జగదీశ్వర్ రెడ్డి

హరిత తెలంగాణే లక్ష్యంగా రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమం అప్రతీహతంగా ముందుకు సాగుతున్నది. మెక్కల ఆవశ్యతను తెల్పూతూ ప్రజల్లో స్పూర్తిని…

Continue Reading →

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించి మొక్కలు నాటిన దెతడి హారిక

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ 3వ విడతలో భాగంగా హీరో నవీన్ కూమార్ (అభయ్ భేతిగంటి) ఇచ్చిన ఛాలెంజ్ ను…

Continue Reading →

మన పూర్వీకులు మనకు ఎంతో పచ్చదనం ఇచ్చారు – సీఎం కేసీఆర్‌

మన భవిష్యత్తు తరాలకు మనమూ ఇచ్చి తీరాలి హరితవిప్లవంలో ప్రజాప్రతినిధులు కథానాయకులు కావాలి ఇంటింటికి ఆరు మొక్కలు నాటాలి నాటిన మొక్కలకు కుటుంబ సభ్యుల పేర్లు పెట్టాలి…

Continue Reading →

తెలంగాణలో ఆరో విడత ‘హరితహారం’

ఇంటింటికి ఆరు మొక్కలు నాటాలి – సీఎం కేసీఆర్ తెలంగాణలో ఆరో విడత హరితహారం కార్యక్రమం ప్రారంభమయింది. మెదక్‌ జిల్లా నర్సాపూర్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ అల్ల నేరేడు…

Continue Reading →

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటిన హీరో నందు

హరిత తెలంగాణ లక్ష్యంగా రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్‌ కుమార్‌ ప్రారంభించిన గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌కి మంచి రెస్పాన్స్ వ‌స్తుంది.  గ్రీన్ ఇండియా ఛాలెంజ్ 3వ విడతలో…

Continue Reading →

హరితహారంలో రెండు కోట్ల మొక్కలు నాటాలి – మంత్రి చామకూర మల్లారెడ్డి

ఈనెల 25 నుంచి నిర్వహించే 6వ విడుత హరితహారంలో జిల్లాలోని 61 పంచాయతీల్లో రెండు కోట్ల మొక్కలు నాటాలని సంకల్పించామని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి…

Continue Reading →

జాతీయ రహదారికి ఇరువైపులా మొక్కలు నాటాలి – సీఎం కార్యాలయం ఓఎస్డీ ప్రియాంక వర్గీస్

ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా జాతీయ రహదారి 65కు ఇరువైపులా పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని సీఎం కార్యాలయం ఓఎస్డీ ప్రియాంక వర్గీస్ అన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని…

Continue Reading →

మంత్రి జగదీష్ రెడ్డి గ్రీన్ ఛాలెంజ్ ను స్వీకరించి మొక్కలు నాటిన ఎస్పీ. ఏ. వీ. రంగనాథ్

డిటిసి అదనపు ఎస్పీ, నల్లగొండ డిఎస్పీ, ఎస్.బి. డిఎస్పీలకు గ్రీన్ ఛాలెంజ్ చేసిన ఎస్పీవెంటనే స్పందించి మొక్కలు నాటిన అధికారులుపర్యావరణ పరిరక్షణను ఒక సామాజిక బాధ్యతగా భావించాలని,…

Continue Reading →