జీహెచ్‌ఎంసీలో 2.50 కోట్ల మొక్కలు నాటడమే లక్ష్యం-సమీక్షలో మంత్రి కేటీఆర్‌

హరితహారంలో భాగంగా హైదరాబాద్‌ను హరితమయంగా మార్చాలని సంకల్పించినట్టు ఐటీ, పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు చెప్పారు. ఈ నెల 25 నుంచి ప్రారంభం కానున్న ఆరో విడుత…

Continue Reading →

పుడమికి ఊపిరి ప్రకృతికి సంజీవని హరితహారం

ప్రకృతి విపత్తులను తప్పించాలన్నా.. భూక్షయాన్ని నివారించాలన్నా.. కాలుష్య రహిత సమాజం ఏర్పడాలన్నా.. ఆరోగ్యకర జీవితం గడపాలన్నా.. రేపటి తరాలకు మెరుగైన పర్యావరణాన్ని అందించాలన్నా.. అన్నింటికీ ఒక్కటే మార్గం..…

Continue Reading →

గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ను స్వీకరించిన శాసన మండలి కార్యదర్శి

 సీఎం కేసీఆర్‌ ఆధ్వర్యంలో రాజ్యసభ సభ్యులు సంతోష్‌కుమార్‌ చేపట్టిన గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది. ఇటీవల సైబరాబాద్‌ పోలీస్‌ కమీషనర్‌ వీసీ సజ్జనార్‌, శాసన…

Continue Reading →

ములుగు అడవి ఖాళీ ప్రదేశాల్లో విరివిగా మొక్కలు నాటాలి

రాష్ట్ర గిరిజన సంక్షేమ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌హరితహారంపై ములుగు కలెక్టరేట్‌లో సమీక్షములుగు అడవిని ఏరియల్ వ్యూలో చూసినప్పుడు చాలావరకు చెట్లు లేకపోవడం…

Continue Reading →

మొక్కలు నాటిన ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్

ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రతి శుక్రవారం గ్రీన్ ఫ్రైడే గా పాటించి మొక్కలు నాటాలన్న పిలుపు మేరకు.. ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్…

Continue Reading →

జాతీయస్థాయిలో మెరిసిన అటవీ కాలేజీ

రాష్ట్రానికి జాతీయస్థాయిలో మరో గుర్తింపు లభించింది. అటవీ విద్య బోధన, పరిశోధనలో అత్యున్నత ప్రమాణాలు పాటిస్తున్నందుకు సిద్దిపేట జిల్లా ములుగులోని తెలంగాణ అటవీ కళాశాల, పరిశోధన సంస్థ…

Continue Reading →

అటవీ సాంద్రతను పెంచేందుకు మియావాకిపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి

తెలంగాణ రాష్ట్రంలో అటవీ సాంద్రతను పెంచేందుకు యాదాద్రి విధానం(మియావాకి)పై ప్రభుత్వం దృష్టి సారించింది. ప్రయోగాత్మకంగా చేపట్టిన యాదాద్రి మోడల్‌ మియావాకి ఫారెస్ట్‌ పెంపకం మంచి ఫలితాలు రావడంతో…

Continue Reading →

కరీంనగర్ కమిషనరేట్‌ కేంద్రంలో హరితహారం

హరితహారంలో భాగంగా మంగళవారం కమిషనరేట్‌ కేంద్రంలోని అమరవీరుల స్తూపం వద్ద మొక్కలు నాటే కార్యక్రమాన్ని మంగళవారం సీపీ కమలాసన్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ ఈనెల…

Continue Reading →

ఈ నెల 25 నుంచి హరితహారం-కలెక్టర్ల సమావేశంలో సీఎం కేసీఆర్‌

తెలంగాణ వ్యాప్తంగా ఈ నెల 25 నుంచి హరితహారం కార్యక్రమం ప్రారంభమవుతుందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు. మంగళవారం ప్రగతిభవన్‌లో జరిగిన కలెక్టర్ల సమావేశంలో మాట్లాడుతూ ‘హరితహారం…

Continue Reading →

హరితహారాన్ని విజయవంతం చేయాలి-సంగారెడ్డి అదనపు కలెక్టర్‌ రాజర్షి షా

జూన్‌ 20 నుంచి మొదలయ్యే హరితహారాన్ని విజయవంతం చేయాలని జిల్లా అదనపు కలెక్టర్‌ రాజర్షి షా అన్నారు. తెల్లాపూర్‌ మున్సిపాలిటీ పరిధిలోని హెచ్‌ఎండీఏ నర్సరీని ఆయన సందర్శించారు.…

Continue Reading →